Sunday, April 28, 2024
Home Search

ఢిల్లీ - search results

If you're not happy with the results, please do another search
Voter

కుక్క ఫొటోతో ఓటరు గుర్తింపు కార్డు

  ఢిల్లీ: భారత ఎన్నికల కమిషన్ సాధారణ వ్యక్తులకు హీరోలు, హీరోయిన్లు, రాజకీయ నాయకుల పేర్ల మీద తప్పుడు ఓటరు గుర్తింపు కార్డులు గతంలో జారీ చేశారు. గతంలో పలుమార్లు ఓటర్ కార్డులలో తప్పులు...

మోడీ విదేశీ పర్యటనల వ్యయం రూ. 446.52 కోట్లు

  న్యూఢిల్లీ : గత ఐదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు రూ. 446.52 కోట్లని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం...
Convict Pawan Gupta

నిర్భయ దోషి క్షమాభిక్ష అభ్యర్థనను తిరస్కరించిన రాష్ట్రపతి

  న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బుధవారం తిరస్కరించారు. ఇప్పటికే నిర్భయ దోషులు వినయ్, ముఖేష్, అక్షయ్ లు...
kejriwal

ఏ పార్టీ వారైనా వదలకండి

ప్రధానితో ఢిల్లీ సిఎం భేటీ ఘర్షణలపై నివేదన ఆవేదన ఈశాన్య ఢిల్లీ హింసపైనే తొలి భేటీ   న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఘర్షణలతో తల్లడిల్లిన...
Modi

భారత్ మాతంటే వొళ్లుమంటా?

మన్మోహన్‌కు మోడీ చురకలు బిజెపిపిపి భేటీలో మంతనాలు ఎంపిలకు ప్రసంగ బుక్‌లెట్లు   న్యూఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారత్ మాతాకీ జై నినాదం పట్ల కూడా గౌరవభావం లేదని ప్రధాని నరేంద్ర...
Delhi Violence

నేమ్ పేట్లు తీసేస్తున్నారు….

ఘర్షణల నేపథ్యంలో తమ మతమేదో తెలియకుండా జాగ్రత్త పడుతున్న ఈశాన్య ఢిల్లీవాసులు n బతుకు జీవుడా అంటూ సహాయ కేంద్రాలకు తరలుతున్న పలువురు దుకాణాల పేర్లు మార్చుకుంటున్న వైనం   న్యూఢిల్లీ : మనిషికి ఊరూ పేరూ...

26 మందుల ఎగుమతిపై కేంద్రం నిషేధం

  నిషేధిత మందుల జాబితాలో పారాసిటమాల్ తదితరాలు న్యూఢిల్లీ: ప్రపంచానికి జనరిక్ ఔషధాలను ఎగుమతి చేసే దేశాల్లో ప్రధాన దేశమైన భారత్ 26 ఔషధ తయారీలో వాడే ముడి పదార్థాలు, ఆ ముడి పదార్థాలతో తయారయ్యే...
Abdul Karim Tunda

ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ తుండాను నిర్దోషిగా ప్రకటించిన నాంపల్లి కోర్టు..

  హైదరాబాద్: ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ తుండాను నిర్దోషిగా ప్రకటిస్తూ నాంపల్లి కోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. 1998లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్టు తుండాపై కేసు నమోదైన విషయం తెలిసిందే.వరుస బాంబు...

సిఎఎపై ఐరాస జోక్యానికి భారత్ ఖండన

  ఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం అంశంపై జోక్యం కోరుతూ ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ (యుఎన్‌హెచ్‌ఆర్‌సి) అసాధారణంగా సుప్రీం కోర్టుకు పిటిషన్ దాఖలు చేయడాన్ని భారత్ గట్టిగా ఖండించింది. భారత అంతర్గత వ్యవహారాల్లో...

Cartoon 02-02-2020

               ఛీ ఛీ... దానికి, నాకు సాపత్యమేంటీ? నేను కుల, మత, జాతి, భేదాలను పాటించను              ...
Virat Kohli

రెండో స్థానానికి పడిపోయిన కింగ్ కోహ్లీ..

  న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి పడిపోయాడు. తాజా టెస్టు ర్యాంకింగ్స్ జాబితాని మంగళవారం ఐసిసి విడుదల చేసింది. ఇందులో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ స్టీవ్...
Fadnaviss

దేవేంద్ర ఫడ్నవీస్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనపై పెండింగ్‌లో ఉన్న రెండు క్రిమినల్ కేసులను తన ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరచని నేరానికి క్రిమినల్ చర్యలను ఎదుర్కొంటున్న ఫడ్నవీస్...

రాష్ట్రంలో కరోనా

  హైదరాబాద్‌లో బయటపడిన తొలి కేసు దుబాయ్‌లో 4రోజులు పనిచేసి వచ్చిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిలో వ్యాధి లక్షణాలు, గాంధీ ఆసుపత్రిలోనూ, పుణేలోనూ జరిపిన టెస్టుల్లో పాజిటివ్ ఢిల్లీ, రాజస్థాన్‌లలో మరి రెండు కేసులు నమోదు బెంగళూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా...

ఉరి మళ్లీ వాయిదా

  న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. రాష్ట్రపతి వద్ద తన క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున డెత్‌వారెంట్లపై స్టే ఇవ్వాలంటూ దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌పై...
Ankit Sharma

అంకిత్‌శర్మ కుటుంబానికి రూ.కోటి పరిహారం: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఈశాన్యఢిల్లీ హింసాత్మక సంఘటనలకు బలైన ఇంటెలిజెన్స్ విభాగం అధికారి అంకిత్‌శర్మ కుటుంబానికి రూ.కోటి పరిహారాన్ని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. ఆ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్టు తెలిపారు. అంకిత్‌శర్మ...

నిర్భయ దోషుల ఉరిశిక్ష మళ్లీ వాయిదా..

  న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచారం, హత్య కేసు దోషులకు ఉరిశిక్ష అమలు మళ్లీ వాయిదా పడింది. ఢిల్లీ కోర్టు నలుగురు దోషుల ఉరిశిక్ష అమలు తేదీని వాయిదా వేసింది. తన క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి...
Olympic hockey medalist Balbir Singh

ఒలింపిక్ పతక విజేత బల్బీర్ సింగ్ మృతి

  న్యూఢిల్లీ: భారత మాజీ హాకీ ఆటగాడు బల్బీర్‌సింగ్ కుల్లర్ (77)గుండెపోటుతో మృతి చెందారు. పంజాబ్‌లోని సన్సార్ గ్రామంలో తన స్వగృహంలో శుక్రవారం మధ్యాహ్నం బల్బీర్ సింగ్ మృతి చెందినట్లు ఆయన కుమారుడు కమల్‌బీర్...
strike

మూడు రోజుల బ్యాంకు సమ్మె వాయిదా

న్యూఢిల్లీ : వేతనాలను పెంచాలంటూ బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు ఈనెలలో తలపెట్టిన మూడు రోజుల సమ్మెను వాయిదా వేశాయి. వేతనాల పెంపుపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియనేషన్‌తో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాయి....

ఆర్‌డిలో మహిళలకు ఇదా న్యాయం?

  రాష్ట్రపతి కోవింద్ ఆవేదన న్యూఢిల్లీ : దేశ రక్షణ పరిశోధనా రంగం సిబ్బందిలో మహిళలకు అత్యల్ప ప్రాతినిధ్యం ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు. ఆర్ అండ్ డి రంగంలో ఇప్పటి లెక్కలు చూస్తే...
arvind-kejriwal

జాతీయస్థాయిలో ఆప్ ప్రయోగం!

ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడవ పర్యాయం గెలిచి తిరుగులేని మెజారిటీతో అధికారంలోనికి రావడంతో జాతీయ ప్రత్యామ్నాయం గురించి చర్చ నడుస్తోంది. చర్చ సందర్భోచితమైనదే అయినప్పటికీ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో...

Latest News