Home Search
ఢిల్లీ - search results
If you're not happy with the results, please do another search
తబ్లీఘీ: లౌకికవాదుల తప్పులు
ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రాంతంలో తబ్లీఘీ జమాఅత్ సమావేశం వల్ల ప్రజారోగ్యానికి వాటిల్లిన నష్టం మన ముందుకు వచ్చింది. ఈ విషయంలో మనం స్పష్టంగా అర్థం చేసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఈ అవకాశాన్ని...
రాష్ట్రంలో మరో 49 కరోనా కేసులు నమోదు.. తెలంగాణ@453
హైదరాబాద్: రాష్ట్రంలో మరో 49 కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 453కు చేరింది. రాష్ట్రంలోని...
లాక్డౌన్ పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నాం
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. లాక్ డౌన్ పొడగింపుపై అందరి అభిప్రాయాలు,...
ఇండియా@5480… అమెరికా@4 లక్షలు
హైదరాబాద్: ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడవణికిస్తోంది. అమెరికా అయితే కరోనాతో చిగురుటాకులా వణికిపోతుంది. ప్రపంచంలో కరోనా రోగుల సంఖ్య 14,44,822కు చేరుకోగా 83,109 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క అమెరికాలో నాలుగు లక్షల మందికి...
24 గంటల్లో 773 పాజిటీవ్ కేసులు.. 32 మంది మృతి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 5,119కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరి లవ్ అగర్వాల్ తెలిపారు. గత 24 గంటల్లో 773 పాజిటీవ్ కేసులు నమోదు కాగా,...
పొడిగింపే?
నెలాఖరు వరకు లాక్డౌన్ కొనసాగింపునకే కేంద్రం మొగ్గు
అనుకూల, ప్రతికూల తర్జనభర్జనల్లో ప్రభుత్వం
కెసిఆర్ బాటలో మెజారిటీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు
సంప్రదింపులు సాగుతున్నాయి
లాక్డౌన్ ఎత్తివేతపై తుది నిర్ణయం తీసుకోలేదు : ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్...
పెద్దన్న చిన్న మనసు.. భారత్ పెద్ద మనసు
అమెరికా సహా పలు దేశాల విజ్ఞప్తి మేరకు హైడ్రాక్సీక్లోరోక్విన్, పారాసిటమాల్ మందుల ఎగుమతికి లైన్క్లియర్
విపత్కర పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజానికి దన్నుగా నిలవాలన్నదే మా విధానం : భారత విదేశాంగ శాఖ ప్రకటన
భారత్ గనుక...
ఆగని కరోనా తీవ్రత
దేశంలో 24 గంటల్లో 508 కొత్త కేసులు
4,789కు చేరిన బాధితుల సంఖ్య
మృతులు 124మంది
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య...
ఇద్దరూ ఇద్దరే..
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, వెస్టిండీస్ దిగ్గజం వివిఎన్ రిచర్డ్పై ఆస్ట్రేలియా స్టార్ షేన్ వార్న్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ క్రికెట్లో వీరిని మించిన బ్యాట్స్మెన్ మరోకరూ లేరని...
40 కేసులు పెరిగినయ్
రాష్ట్రంలో 404కి చేరిన కరోనా పాజిటివ్ల సంఖ్య
23 రోజుల పసికందుకూ మహమ్మారి
గ్రేటర్ హైదరాబాద్ తర్వాత నిజామాబాద్, గద్వాలలో కలకలం రేపుతున్న వైరస్ వ్యాప్తి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మంగళవారం కొత్తగా మరో...
సంపార్క్ క్రాంతి ఎక్స్ప్రెస్పై సర్కార్ దృష్టి….
మత ప్రార్థనల్లో పాల్గొన్న ఎక్కువ మంది ప్రయాణించింది ఈ ట్రైనే
ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో 300 పాజిటివ్ కేసులు
తబ్లీగిలతో కలసి బోగిలో ప్రయాణించిన వ్యక్తులకు కరోనా
అప్రమత్తమైన వైద్య, పోలీస్, ఇంటలిజన్స్ యంత్రాంగం
మన...
కేజ్రీవాల్ ఐదు సూత్రాల ప్రణాళిక
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారిని తరిమి కొట్టేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐదు సూత్రాల ప్రణాళికను ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం...
హెడ్ కానిస్టేబుల్ కు కరోనా పాజిటీవ్..
హైదరాబాద్: పోలీస్శాఖలో మొదటి కరోనా పాజిటివ్ కేసు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ (56)కు కరోనా పాజిటివ్ వచ్చింది. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ చెక్ పోస్ట్ వద్ద...
లాక్డౌన్ కొనసాగించాల్సిందే
మరో రెండు వారాలు పొడిగించాలని ప్రధాని మోడీని కోరా
జూన్3 వరకు లాక్డౌన్ కొనసాగించాలని బోస్టన్ సర్వే చెప్పింది
అమెరికాలోనే శవాలను ట్రక్కుల్లో నింపుతున్నారు
అంతటి విపత్తు మనదాకా వస్తే పరిస్థితి ఏంటీ?
కరోనా వస్తే కోటీశ్వరులైన గాంధీలో...
దశలవారీ ఎత్తివేత!
మంత్రులకు ప్రధాని మోడీ సంకేతాలు
నెమ్మదిగా పనుల ప్రారంభానికి ఆయా శాఖల్లో ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచన
దేశంలో కరోనా హాట్స్పాట్లలో
లాక్డౌన్ కొనసాగింపునకే మొగ్గు
దేశ చరిత్రలో తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి వర్గం...
రాష్ట్రంలో కొత్తగా 30 కరోనా కేసులు
364కు చేరిన పాజిటివ్ల సంఖ్య
జిల్లాల్లో క్రమంగా విస్తరిస్తున్న వ్యాధి
నిజామాబాద్లో తాజాగా
పది మందికి వైరస్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మర్కజ్లింక్తో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం కొత్తగా మరో 30 కేసులు...
పొడిగించక పోతే బూడిదలో పోసిన పన్నీరే
లాక్డౌన్పై నిపుణుల నిశ్చితాభిప్రాయం
ఇప్పటి వరకు లభించిన సానుకూల ఫలితాలు వృథా అయిపోతాయి
కరోనా పరీక్షలను అనేక రెట్లు పెంచాల్సి ఉంది
న్యూఢిల్లీ: యావత్ భారత దేశం ప్రస్తుతం 21 రోజుల లాక్డౌన్తో కరోనా మహమ్మారిపై పోరాటం...
మేలో మరో లాక్డౌన్?
14తర్వాత మొదటిదశ పాక్షికంగా ఎత్తివేత
అత్యవసర సేవలతో పాటు పలు రంగాలకు వర్తింపజేసే అవకాశం
సినిమా హాళ్లు, ఫుడ్కోర్టులు, రెస్టారెంట్లు, ప్రార్థనా మందిరాలు మినహాయింపు లేనట్లే!
దేశవ్యాప్తంగా 20 కరోనా హాట్స్పాట్లలో లాక్డౌన్ కొనసాగింపు
కేంద్ర మదిలో భిన్నరకాల...
24 గంటల్లో 693 కరోనా కేసులు నమోదు..
న్యూఢిల్లీ:దేశంలో ఆహారధాన్యాల కోరత లేదని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ అన్నారు. ఆహార వస్తువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. దేశంలో మొత్తం 4,067 కరోనా పాజిటీవ్...
ప్రధాని సహా పార్లమెంట్ సభ్యుల జీతాల్లో 30 శాతం కోత: జవదేకర్
ఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్రమంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని సహా పార్లమెంట్ సభ్యుల జీతాల్లో ఏడాది పాటు 30 శాతం కోత విధిస్తున్నామని కేంద్ర మంత్రి జవదేకర్ తెలిపారు....