Monday, April 29, 2024
Home Search

ఢిల్లీ - search results

If you're not happy with the results, please do another search
survey

వృద్ధి రేటు 5%

 ద్రవ్యలోటు పెరిగినా మౌలిక సదుపాయాల కింద ప్రభుత్వ ఖర్చు పెంపు రుణ సౌకర్యం, పంటల బీమా, అదనపు ఇరిగేషన్ ద్వారా రైతుల ఆదాయాలు రెట్టింపు సూచించిన సర్వే ఆర్థిక సర్వే అంచనా న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి...
President

పౌరసత్వ చట్టం చారిత్రాత్మకం

  గాంధీజీ కలను నెరవేర్చిన ప్రభుత్వం, పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ప్రశంస, హింస దేశాన్ని బల హీనం చేస్తుందని హితవు, ప్రతిపక్షాల నిరసన, అధికార పక్షం హర్షధ్వానాలు . ఈ దశాబ్దం...
Coronavirus

కరోనా ఎమర్జెన్సీ

అంతర్జాతీయ ఆరోగ్య ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్లూహెచ్‌ఓ 213కు చేరిన మృతుల సంఖ్య చైనా అత్యవసర చర్యలు లోహియా ఆస్పత్రిలో అనుమానితులు బ్రిటన్‌లో రెండు కరోనా కేసులు బీజింగ్/న్యూఢిల్లీ/లండన్: చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ అంటువ్యాధి...
sbi-q3

దుమ్మురేపిన ఎస్‌బిఐ

 క్యూ3లో లాభం రూ.6,797 కోట్లు గతేడాదితో పోలిస్తే 41 శాతం వృద్ధి న్యూఢిల్లీ : డిసెంబర్ ముగింపు నాటి మూడో త్రైమాసిక ఫలితాల్లో ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) సత్తా చాటింది. బ్యాంక్ లాభం రూ.6,797.25...
Economic

ఇకపై వృద్ధి బాటలో..

మందగమనం తొలగిపోతోంది.. 202021కు జిడిపి అంచనా 6.5 శాతం ఆర్థిక సర్వేపై ముఖ్య ఆర్థిక సలహాదారు కెవి సుబ్రమణ్యం న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం తొలగిపోతున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి(202021) దేశీయ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) 6నుంచి...
Gandhi

గాంధీలో కరోనా నిర్దారణ పరీక్షలు

హైదరాబాద్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ హైదరాబాద్ నగర ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. గత వారం రోజుల వ్యవధిలో అనుమానితులు సంఖ్య 11కు చేరింది. రోజ రోజుకూ అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో...
rahul-gandhi

ఆ షూటర్‌కు డబ్బులెవరిచ్చారు?

జామియా ఘటనపై రాహుల్ ధ్వజం మేం పెన్నులిస్తుటే వాళ్లు గన్నులిస్తున్నారు : కేజ్రీవాల్ న్యూఢిల్లీ : జామియా మిలియా కాల్పుల ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. సిఎఎ వ్యతిరేక ఆందోళన కాల్పులు జరపమని...

ప్రభుత్వం, కోర్టులు దోషులను కాపాడుతున్నాయి: నిర్భయ తల్లి

  న్యూఢిల్లీ: దోషులకు ఉరిశిక్ష వాయిదా పడడంతో కోర్టులో నిర్భయ తల్లి ఆశాదేవి కన్నీరుమున్నీరుగా విలపించారు. కోర్టులు, ప్రభుత్వమే దోషులను కాపాడుతున్నాయిని నిర్భయ తల్లి ఆశాదేవి ఆరోపించారు. రేపు(శనివారం) ఉదయం దోషులకు ఉరిశిక్ష ఖరారు...
Nirbhaya case convicts

నిర్భయ దోషుల ఉరిశిక్ష మళ్లీ వాయిదా

  న్యూఢిల్లీ : నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడింది. రేపు (శనివారం) ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరితీయాల్సి ఉంది. ఐతే చివరి నిమిషంలో శిక్ష అమలుపై స్టే...
President

సిఎఎ వల్ల ఎవరికీ అన్యాయం జరగదు: రాష్ట్రపతి

  ఢిల్లీ: ట్రిపుల్ తలాఖ్ రద్దుతో మైనార్టీ మహిళలకు న్యాయం జరిగిందిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలిపారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభకాగానే ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి మాట్లాడారు. భారత్ అనేక రంగాల్లో కొత్త రికార్డులను...

దుకాణం మూసుకోవడమే ‘ఉత్తమం’

పిసిసి అధ్యక్షుడికి మంత్రి కెటిఆర్ సలహా ఓటర్లను కాంగ్రెస్, బిజెపిలు అవమానపరుస్తున్నాయి ఉత్తమ్‌కు వ్యవస్థలపైన, ప్రజలకు కాంగ్రెస్ పైన నమ్మకం లేదు వార్డు సభ్యులు, కార్పొరేటర్లు సిఎం కెసిఆర్‌లా పనిచేయాలి నిధుల కొరత లేదు, విధులు నిర్వహించాలి, పని చేయకపోయినా,...
Nirbhaya

అక్షయ్ క్యురేటివ్ పిటిషన్ డిస్మిస్

స్టే పిటిషన్‌కు సుప్రీం నో ఉరి అమలుపై స్టే కోరిన నిర్భయ దోషులు ఢిల్లీ కోర్టులో లాయర్ పిటిషన్ దాఖలు   న్యూఢిల్లీ: నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు నేరస్థుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు...
coronavirus

దేశంలో తొలి కరోనా కేసు

చైనా నుంచి వచ్చిన కేరళ విద్యార్థినిలో వ్యాధి లక్షణాలు ప్రస్తుత పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల ప్రకటన న్యూఢిల్లీ : భారతదేశంలో తొలి కరోనా కేసు నమోదైంది. కేరళకు చెందిన విద్యార్థి కరోనా వైరస్ సోకినట్లు...
Bifurcation I

ఎపి, తెలంగాణ సిఎస్ ల భేటీ

9, 10 షెడ్యూల్ సంస్థలపైనే చర్చ చర్చల సారాంశాన్ని సిఎంల దృష్టికి తీసుకెళ్లి మరోసారి భేటీ కావాలని నిర్ణయం   మనతెలంగాణ/హైదరాబాద్:  విభజన సమస్యల పరిష్కారంపై తెలుగు రాష్ట్రాల అధికారులు గురువారం సమావేశమయ్యారు. నగరంలోని బిఆర్‌కే భవన్‌లో తెలంగాణ...
Modi

రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి జాతి నివాళి

న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ 72 వ వర్ధంతి సందర్భంగా గురువారం యావత్ జాతి మహాత్ముడిని స్మరించుకుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం మహాత్మునికి నివాళులు అర్పించింది. కోవింద్,...
TMC

ఆప్‌కు మద్దతుగా తృణమూల్ ఎన్నికల ప్రచారం

న్యూఢిల్లీ : మమతాబెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా ప్రచారం ప్రారంభించింది. ఈమేరకు జాతీయ అధికార ప్రతినిధి డెరెక్ ఒబ్రియిన్ గురువారం ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తోపాటు...
anurag-thakur

అనురాగ్ ఠాకూర్‌పై ఇసి నిషేధం

72 గంటలు ఎన్నికల ప్రచారానికి దూరం న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ 72 గంటలపాటు ఎన్నికల ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం (ఇసి) గురువారం నిషేధం విధించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల...
Jwala-Gutta

సైనాపై జ్వాల వివాదాస్పద ట్వీట్…

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరడంపై బ్యాడ్మింటన్‌కు చెందిన మరో స్టార్, ఫైర్‌బ్రాండ్ గుత్తా జ్వాల వివాదాస్పద చేసింది. సైనా బుధవారం రాజధాని ఢిల్లీ...

బడ్జెట్‌పై చర్చకు 1 న విపక్షాల సమావేశం

న్యూఢిల్లీ: బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరువాత బడ్జెట్ ప్రధాన అంశాలపై పార్లమెంటు సమావేశాల్లోచర్చించడానికి అనుసరించే వ్యూహంపై ఫిబ్రవరి 1 న విపక్షాలు సమావేశం కానున్నాయి. పార్లమెంటు సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. వివిధ...
coronavirus

కేరళలో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు

న్యూఢిల్లీ: కేరళలో మొట్టమొదటి కరోనా వైరస్ కేసు అధికారికంగా నమోదైంది. చైనాలోని వుహాన్ యూనివర్సిటీలో చదువుతున్న కేరళకు చెందిన విద్యార్థికి కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారణైంది.ఆ విద్యార్థికి వైద్య పరీక్షలు నిర్వహించగా...

Latest News