Thursday, May 16, 2024
Home Search

ఢిల్లీ - search results

If you're not happy with the results, please do another search
Virat Kohli

రెండో స్థానానికి పడిపోయిన కింగ్ కోహ్లీ..

  న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి పడిపోయాడు. తాజా టెస్టు ర్యాంకింగ్స్ జాబితాని మంగళవారం ఐసిసి విడుదల చేసింది. ఇందులో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ స్టీవ్...
Fadnaviss

దేవేంద్ర ఫడ్నవీస్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనపై పెండింగ్‌లో ఉన్న రెండు క్రిమినల్ కేసులను తన ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరచని నేరానికి క్రిమినల్ చర్యలను ఎదుర్కొంటున్న ఫడ్నవీస్...

రాష్ట్రంలో కరోనా

  హైదరాబాద్‌లో బయటపడిన తొలి కేసు దుబాయ్‌లో 4రోజులు పనిచేసి వచ్చిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిలో వ్యాధి లక్షణాలు, గాంధీ ఆసుపత్రిలోనూ, పుణేలోనూ జరిపిన టెస్టుల్లో పాజిటివ్ ఢిల్లీ, రాజస్థాన్‌లలో మరి రెండు కేసులు నమోదు బెంగళూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా...

ఉరి మళ్లీ వాయిదా

  న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. రాష్ట్రపతి వద్ద తన క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున డెత్‌వారెంట్లపై స్టే ఇవ్వాలంటూ దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌పై...
Ankit Sharma

అంకిత్‌శర్మ కుటుంబానికి రూ.కోటి పరిహారం: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఈశాన్యఢిల్లీ హింసాత్మక సంఘటనలకు బలైన ఇంటెలిజెన్స్ విభాగం అధికారి అంకిత్‌శర్మ కుటుంబానికి రూ.కోటి పరిహారాన్ని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. ఆ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్టు తెలిపారు. అంకిత్‌శర్మ...

నిర్భయ దోషుల ఉరిశిక్ష మళ్లీ వాయిదా..

  న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచారం, హత్య కేసు దోషులకు ఉరిశిక్ష అమలు మళ్లీ వాయిదా పడింది. ఢిల్లీ కోర్టు నలుగురు దోషుల ఉరిశిక్ష అమలు తేదీని వాయిదా వేసింది. తన క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి...
Olympic hockey medalist Balbir Singh

ఒలింపిక్ పతక విజేత బల్బీర్ సింగ్ మృతి

  న్యూఢిల్లీ: భారత మాజీ హాకీ ఆటగాడు బల్బీర్‌సింగ్ కుల్లర్ (77)గుండెపోటుతో మృతి చెందారు. పంజాబ్‌లోని సన్సార్ గ్రామంలో తన స్వగృహంలో శుక్రవారం మధ్యాహ్నం బల్బీర్ సింగ్ మృతి చెందినట్లు ఆయన కుమారుడు కమల్‌బీర్...
strike

మూడు రోజుల బ్యాంకు సమ్మె వాయిదా

న్యూఢిల్లీ : వేతనాలను పెంచాలంటూ బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు ఈనెలలో తలపెట్టిన మూడు రోజుల సమ్మెను వాయిదా వేశాయి. వేతనాల పెంపుపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియనేషన్‌తో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాయి....

ఆర్‌డిలో మహిళలకు ఇదా న్యాయం?

  రాష్ట్రపతి కోవింద్ ఆవేదన న్యూఢిల్లీ : దేశ రక్షణ పరిశోధనా రంగం సిబ్బందిలో మహిళలకు అత్యల్ప ప్రాతినిధ్యం ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు. ఆర్ అండ్ డి రంగంలో ఇప్పటి లెక్కలు చూస్తే...
arvind-kejriwal

జాతీయస్థాయిలో ఆప్ ప్రయోగం!

ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడవ పర్యాయం గెలిచి తిరుగులేని మెజారిటీతో అధికారంలోనికి రావడంతో జాతీయ ప్రత్యామ్నాయం గురించి చర్చ నడుస్తోంది. చర్చ సందర్భోచితమైనదే అయినప్పటికీ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో...

ఉరి శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చండి

  నిర్భయ దోషి పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్ దాఖలు న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచార ఘటన దోషుల్లో ఒకడైన పవన్‌కుమార్ గుప్తా శుక్రవారం సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. తన మరణ శిక్షను జీవిత...

గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన ఎపి ఎంఎల్ఎలు

  హైదరాబాద్ ః రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు రోజురోజుకు అపూర్వ స్పందన లభిస్తోంది. పర్యావరణ పరిరక్షణ బాధ్యతను తెలియపర్చే విధంగా ఉందంటూ ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై ప్రశంసలు...
Ankit Sharma

ఐబి ఆఫీసర్ హత్య…. పేగులు బయటకు వచ్చేలా 400 సార్లు పొడిచారు

  ఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో జరిగిన మారణహోమంలో ఐబి ఆఫీసర్ అంకిత్ శర్మను విధ్వంసకారులు 400 సార్లు పదునైన ఆయుధాలతో పొడిచినట్టు శవ పరీక్షలో తేలింది. అంకిత్ శర్మ హత్య వెనుక స్థానిక కౌన్సిలర్...
Nirmala-Sitharaman

ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఉంది: నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావం ఉందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ముఖ్యంగా పరిశ్రమలు, ముడి సరుకుల కొరతను ఎదుర్కోవాల్సి వస్తోందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. చైనాతో...
Delhi-Violence

మహానగరంలో జనగాయాలెన్నో..

తమ వారికోసం తల్ల‘ఢిల్లీ’ న్యూఢిల్లీ : ఘర్షణల గాయం నుంచి తేరుకుంటున్న ఢిల్లీలో ఇప్పుడు హృదయ విదారక దృశ్యాలు కన్పిస్తున్నాయి. ఇంటినుంచి వెళ్లిన వారు ఇంతవరకూ తిరిగి రాకపోవడంతో ఎందరో తల్లడిల్లుతున్నారు. ఇక తమ...
COAI

టెలికాం రంగానికి ప్రమాద ఘంటికలు

నిబంధనలను తగ్గించండి ఎజిఆర్ బకాయిలపై ప్రభుత్వాన్ని కోరిన సిఒఎఐ న్యూఢిల్లీ: టెలికాం కంపెనీలపై ఎజిఆర్(స్థూల రాబడి) బకాయిల చెల్లింపు నిబంధనలను తగ్గించాలని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సిఒఎఐ) ప్రభుత్వాన్ని కోరింది. సంక్షోభంలో ఉన్న టెలికాం...
Sonia-Gandhi

అమిత్ షాను తప్పించండి

సోనియా ఆధ్వర్యంలో రాష్ట్రపతికి విజ్ఙప్తి చేసిన కాంగ్రెస్ బృందం న్యూఢిల్లీ : ఢిల్లీ ఘర్షణల నివారణలో వైఫల్యం చెందిన హోం మంత్రి అమిత్ షా రాజీనామాకు ఆదేశించాలని రాష్ట్రపతికి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. గురువారం...
Nirmala-Sitharaman

క్రెడిట్ స్కోర్ గుడ్డిగా నమ్మొద్దు

కస్టమర్లతో బ్రాంచ్‌ల స్థాయిలో టచ్‌లో ఉండాలి బ్యాంకులకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సూచన న్యూఢిల్లీ: రుణగ్రస్తుల క్రెడిట్ స్కోర్‌ను గుడ్డిగా నమ్మొద్దని బుధవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వరంగ బ్యాంకులను హెచ్చరించారు. కస్టమర్లతో బ్రాంచ్‌ల...
Tim-Cook

2021లో భారత్‌లో తొలి యాపిల్ స్టోర్

యాపిల్ సిఇఒ టిమ్ కుక్ న్యూఢిల్లీ: త్వరలో భారత్‌లో యాపిల్ స్టోర్‌ను ప్రారంభించనున్నట్లు ప్రముఖ ఐఫోన్ దిగ్గజ కంపెనీ యాపిల్ ప్రకటించింది. 2021లో భారత్‌లో తొలి యాపిల్ స్టోర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కాలిఫోర్నియాలోని క్యూపెర్టెనోలో...
Kejriwal,-Sisodia

కేజ్రీవాల్, సిసోడియా ఎన్నికలను సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎన్నికను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో రెండు పిటిషన్లు గురువారం దాఖలు అయ్యాయి. ఎన్నికల ప్రచార నిబంధనలను ఉల్లంఘించి వీరిద్దరూ ప్రచారం...

Latest News