Home Search
భారత - search results
If you're not happy with the results, please do another search
ఏడాది చివరలో మార్కెట్లోకి కొవాగ్జిన్..
ఏడాది చివరలో మార్కెట్లోకి కొవాగ్జిన్..
నాలుగు నెలల్లో అందుబాటులోకి పలు టీకాలు: కేంద్ర మంత్రి హర్షవర్థన్
న్యూఢిల్లీ: ఐసిఎంఆర్తో కలిసి భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్’ ఈ ఏడాది చివరి నాటికి...
భారత్పై అణుబాంబులేస్తాం: పాక్ మంత్రి
ఇస్లామాబాద్: యుద్ధం జరిగితే భారత్పై అణుబాంబులేస్తామని పాకిస్థాన్ ఫెడరల్ రైల్వేశాఖ మంత్రి షేక్రషీద్ అన్నారు. ఇండియాపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం రషీద్కు కొత్తేమీ కాదు. భారత సైన్యంతో పోల్చితే పాక్ సైన్యం వెనుకబడి...
దేశంలో కొత్తగా 68,898 కేసులు.. 983 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కోవిడ్ కేసులు 30లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 68,898 కొత్త కోవిడ్-19 కేసులు, 983 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ...
బతుకు’పోగు’ బతికేదెట్టా?
అతుకుతున్న రాష్ట్రం, తెంపుతున్న కేంద్రం
చేనేత రంగానికి గుదిబండలా జిఎస్టి
ఉత్పత్తులకు మార్కెటింగ్లేక మూలనపడుతున్న మగ్గాలు
కరోనాతో దుర్భరంగా 60వేల మంది నేతన్నల జీవితాలు
బతుకమ్మ చీరలు, యూనిఫామ్ల ఆర్డర్లతో ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం
ఆదుకోవాలని కేంద్రానికి చేస్తున్న...
ధోనీ రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ ట్వీట్
ముంబై: మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడంపై భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ భావోద్వేగానికి గురయ్యాడు. ధోనీ రిటైర్మెంట్ తనను షాక్కు గురిచేసిందన్నాడు. మరికొన్నేళ్ల పాటు ధోనీ...
అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభం
అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభం
36 నుంచి 40 నెలల్లో నిర్మాణం పూర్తి
ఇనుము ఉపయోగించకుండా నిర్మాణం
రాగి పలకలను మాత్రమే వాడుతామని ట్రస్టు వెల్లడి
న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లగా బారతీయులు ఎదురు చూస్తున్న రామమందిర నిర్మాణం పనులు...
దేశం గర్వపడేలా చేశారు: ధోనీకి ప్రధాని సుదీర్ఘ లేఖ
దేశం గర్వపడేలా చేశారు
ధోనీకి ప్రధాని మోడీ ప్రశంస పూర్వక లేఖ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సుదీర్ఘ...
రాజీవ్ గాంధీకి నివాళి అర్పించిన ప్రధాని
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 76వ జయంతిని పుసర్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ నివాళి అర్పించారు. రాజీవ్ జయంతిని స్మరిస్తూ మోడీ గురువారం ట్వీట్ చేశారు. రాజీవ్ గాంధీ 1944...
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
న్యూఢిల్లీ: దేశంలో చమురు కంపెనీలు వరుసగా ఐదో రోజు పెట్రోల్ ధరను పెంచాయి. తాజాగా భారత్ తో పెట్రో ధర 10పైసలు పెరగగా.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.81కి చేరింది. హైదరాబాద్లో లీటర్కు...
దేశంలో 28 లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 69,652 కొత్త కోవిడ్-19 కేసులు, 977 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
టెస్టు ఛాంపియన్షిప్: అగ్రస్థానంలోనే టీమిండియా..
అగ్రస్థానంలోనే టీమిండియా
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో టీమిండియా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. ఇంగ్లండ్పాకిస్థాన్ జట్ల మధ్య రెండో టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే....
ధోనీ ఆ రాత్రంతా ఏడ్చాడు
ధోనీ ఆ రాత్రంతా ఏడ్చాడు: రవిచంద్రన్ అశ్విన్
చెన్నై: భారత క్రికెట్కు లభించిన అత్యుత్తమ క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోనీది ప్రత్యేక స్థానమని, అతనిలాంటి వారు చాలా అరుదైన లభిస్తారని స్టార్ బౌలర్ రవిచంద్రన్...
దేశంలో మరో 64,531 మందికి కరోనా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 64,531 కొత్త కోవిడ్-19 కేసులు, 1,092 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య...
తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల్లో 1,763 కొత్త కోవిడ్-19 కేసులు, 8 మరణాలు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు...
27లక్షలు దాటిన కరోనా కేసులు
దాదాపు 20 లక్షల మంది రికవరీ
24 గంటల్లో 55,079 కొత్త కేసులు, 876 మరణాలు
51 వేలు దాటిన మరణాలు
మహారాష్ట్రలో 20 వేలు దాటిన మరణాలు
ఒక్క రోజే 57,937 మంది డిశ్చార్జి, 9 లక్షల...
రాజీవ్ ఖేల్ రత్నకు రోహిత్ నామినేట్
న్యూఢిల్లీ: క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర అవార్డుకు టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ పేరును క్రీడా మంత్రిత్వ శాఖ కేంద్రానికి సిఫార్సు చేసింది. రోహిత్తోపాటు రెజ్లర్ వినేశ్ ఫొగట్,...
ఐపిఎల్ టైటిల్ స్పాన్సర్గా డ్రీమ్ 11
ముంబై: ఐపిఎల్ టైటిల్ స్పాన్సర్ ఎవరూ అనే ఉత్కంఠతకు తెరపడింది. ఐపిఎల్ 13వ సీజన్కు సంబంధించి టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను డ్రీమ్ 11 కంపెనీ దక్కించుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే...
మూడోదశ ట్రయల్స్కు వ్యాక్సిన్ రెడీ
నీతి ఆయోగ్ శుభవార్త
వ్యాక్సిన్ ఒప్పందం దిశగా కేంద్రం కదలికలు
ఐదు ఫార్మా కంపెనీలకు ఆహ్వానం
రోడ్ మ్యాప్ సమర్పించాలని సూచన
న్యూఢిల్లీ: భారత్లో కొవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాలకు సంబంధించి నీతి ఆయోగ్ గూడ్న్యూస్ చెప్పింది. మూడోదశ ట్రయల్స్కు...
ఎన్నికల కమిషనర్ పదవికి లవాసా రాజీనామా
న్యూఢిల్లీ: భారత్ ఎన్నికల కమిషనర్ పదవికి సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ లవాసా మంగళవారం రాజీనామా చేశారు. ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ఎడిబి) ఉపాధ్యక్షుడిగా ఆయన త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. సెప్టెంబర్లో ఆయన...
దేశంలో మరో 55,079 మందికి సోకిన కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి విస్తరణ వేగంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 8,99,864 నమూనాలను పరీక్షించగా 55,079 కొత్త కరోనా పాజిటివ్ కేసులు, 876 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య...