Home Search
భారత - search results
If you're not happy with the results, please do another search
20 కోట్ల మందికి కరోనా వచ్చి పోయింది
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ మహా ఆరోగ్య ఉపద్రవాన్నే తెచ్చిపెట్టింది. దేశంలో ఆగస్టు నాటికి దాదాపు 20 కోట్ల మందికి కరోనా వైరస్ సోకి తగ్గిపోయిందని వెల్లడైంది. ప్రభుత్వ అధీకృత వైద్య పరిశోధనా...
‘స్వచ్ఛ’లో హ్యాట్రిక్
దేశంలో మరోసారి నెంబర్వన్గా
తెలంగాణ వరసగా ఇది మూడో
మొదటి బహుమతి జిల్లాల కేటగిరీలో
కరీంనగర్కు మూడో స్థానం సిఎం
కెసిఆర్ రూపొందించిన పట్టణ-పల్లె ప్రగతి,
మిషన్ భగీరథ కార్యక్రమాల ఫలితం
అవార్డులు సాధించినందుకు
ఆనందంగా ఉంది...
అకాలీదళ్ నిష్క్రమణ
కేంద్రంలోని పాలక జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) నుంచి శిరోమణి అకాలీదళ్ నిష్క్రమించడం పంజాబ్లో ఆ పార్టీ ఉనికిని కాపాడుకోడానికి ఉద్దేశించినదే అయినప్పటికీ కూటమిలోని భాగస్వామ్య పక్షాల పట్ల భారతీయ జనతా పార్టీ...
గంటకు రూ.90 కోట్లు
లాక్డౌన్లోనూ వేగంగా పెరిగిన ముకేశ్ సంపాదన
తొమ్మిదో సారీ అత్యంత సంపన్నుడిగా అంబానీ
రెండు, మూడు స్థానాల్లో హిందూజా బ్రదర్స్, శివ్ నాడార్
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 వెల్లడి
ముంబై : దేశీయంగా...
నేడు బాబ్రీ మసీదు కూల్చివేతపై తీర్పు
నేడు బాబ్రీ మసీదు కూల్చివేతపై తీర్పు
కోర్టుకు హాజరు కానున్న బిజెపి సీనియర్ నేతలు
ఎల్కె అద్వానీ, మురళీమనోహర్జోషి
లఖ్నో: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు వెల్లడించనున్నది. ఈ కేసులోని...
సైంటిస్టు హానిట్రాప్ యువతి గ్యాంగ్ పట్టివేత
నోయిడా : భారత రక్షణ పరిశోధనా సంస్థ డిఆర్డిఒకు చెందిన 35 ఏండ్ల సైంటిస్టు హానీట్రాప్లో పడ్డారు. ఈ వ్యక్తి స్థానిక ఓయో హోటల్లో ఐదుగురు వ్యక్తులతో దాదాపుగా ఒక్కరోజు బందీగా ఉండాల్సి...
క్రీడాకారుల కోసం సిఎం కెసిఆర్ ప్రోత్సాహకాలు
అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్రీడా మైదానాల నిర్మాణం
ఇప్పటికే 50 స్టేడియాలనును ప్రారంభం
రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్ : క్రీడాకారుల కోసం సిఎం కెసిఆర్ అనేక ప్రోత్సాహాకాలను...
ఈ సంవత్సరం చివరి నాటికి కోవిడ్ 19 వ్యాక్సిన్
హైదరాబాద్: కోవిడ్ 19 వ్యాక్సిన్ ఈ సంవత్సరం చివరినాటికి రావచ్చని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం జినోమీ వ్యాలీలోని భారత్ బయోటెక్ క్యాంపస్లో కోవిడ్ 19 వ్యాక్సిన్ పరిశోధనలో...
మానవాళి మనుగడకు మొక్కలే జీవనాధారం
కుత్బుల్లాపూర్: మానవాళి మనుగడకు మొక్కలే జీవనాధారమని, ప్రతి ఒక్కరు మూడు మొక్కలను నాటి భావితరాలకు స్వచ్చమైన గాలిని అందించాలని బాలానగర్ జోన్ డిసిపి పి.వి.పద్మజ అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్...
ప్రతి పదిహేను మందిలో ఒకరికి కరోనా
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై రెండో సీరో సర్వేను ఫలితాలను ఐసిఎంఆర్ మంగళవారం విడుదల చేసింది. ప్రతి పదిహేను మందిలో ఒకరికి కరోనా సోకినట్టు సిరో సర్వేలో వెల్లడైంది. పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో కరోనా...
ఉన్నత పదవులు – ఊడిగం
కొన్ని పరిణామాలు ‘పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగే’ మాదిరిగా జరిగిపోతుంటాయి. లోకం తన దొంగ బుద్ధిని గమనించడం లేదని, అది కూడా కళ్లు మూసుకొనే ఉందని, పాలు తాగే పిల్లి అనుకుంటుందట....
కంగారూ న్యాయస్థానాలు
నేరం, దుర్వినియోగాలపై దోషిగా నిర్ణయించినవారిని విచారించేందుకు ప్రత్యేకంగా తగిన సాక్ష్యాధారాలు లేనపుడు కొందరు వ్యక్తులు నిర్వహించే అనధికార న్యాయస్థానం కంగారూ కోర్టని నిఘంటు అర్థం. న్యాయ ప్రమాణాలు, ప్రజల చట్టబద్ధ హక్కులు, రాజ్యాంగాన్ని...
తెలంగాణ కళాకారుల సేవలు మరుగున పడేశారు: శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు తెలంగాణ కళాకారుల సేవలు మరుగున పడేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. రవీంద్రభారతిలో దాదాసాహేబ్ పాల్కే అవార్డు గ్రహీత, బాలీవుడ్ మొట్ట మొదటి సూపర్ స్టార్...
అటు డ్రాగన్ ఇటు చలి
ఫింగర్ ఫోర్వద్ద కాలంతో ఎదురీత n భారతీయ జవాన్లకు కఠోర పరీక్ష n చైనా బలగాల సవాళ్ల మధ్య కీలకం
లద్ధాఖ్ : తరుముకొస్తున్న శీతాకాలపు ఎముకలు కొరికే చలితో పోరుకు భారతీయ జవాన్లు...
ఇండియాతోనే కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి
బ్రిటన్ ప్రధాని బోరిస్ స్పందన
లండన్ /న్యూయార్క్ : కోవిడ్ వ్యాక్సిన్ ప్రపంచ ప్రజలకు అందుబాటులోకి తేవడంలో భారతదేశపు పాత్ర ఘననీయంగా ఉందని బ్రిటన్ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రశంసించారు. ఉత్పత్తి దీనికి తోడుగా అందరికీ...
మోడీ నిబద్ధతకు డబ్ల్యుహెచ్ఒ అధినేత ప్రశంసలు
న్యూయార్క్ : కరోనాపై పోరులో భారత్ తన వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్ధాన్ని వివిధ దేశాలకు అందించడానికి భారత్ సంసిద్ధం కావడాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రశంసించింది. ఈమేరకు ప్రపంచ ఆరోగ్యసంస్థ అధినేత టెడ్రోస్ అథనోమ్...
పభుత్వం అనుమతిస్తేనే నుమాయిష్ను ప్రారంభిస్తాం
నాంపల్లి: తెలంగాణకే తలమానికంగా నిలుస్తున్న నాంపల్లిలో 81వ అభిలభారత పారిశ్రామిక ఎగ్జిబిషన్ (నుమాయిష్) వచ్చే కొత్త ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల ప్రక్రియను యుద్ధ్ద...
వ్యాక్సిన్కు రూ.80 వేల కోట్లున్నాయా?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సీరమ్ ఇన్సిట్యూట్ సిఇఓ పూనావాలా
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారికి అడ్డకట్ట వేసే వ్యాక్సిన్ ఇప్పటివరకు ప్రపంచంలో లేదనే విష యం అందరికీ తెలిసింది. అలావటి వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక...
ముందస్తు లాక్డౌన్ గ్రేట్.. అన్లాక్ నిర్లక్ష్యంతో చేటు
కొవిడ్పై భారత్ వైఖరి పట్ల లాన్సెట్ మిశ్రమ స్పందన
అత్యధిక జనాభా దేశం అయినా నియంత్రణ బాగుంది
మితిమీరిన విశ్వాసంతో ముప్పు పొంచి ఉంది
లండన్/న్యూఢిల్లీ : భారతదేశంలో కోవిడ్ 19 నివారణ, పరిస్థితి...
బీహార్ ఎన్నికలు
ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సరికొత్త వాతావరణంలో జరుగుతున్నాయి. 243 స్థానాల శాసనసభకు పోలింగ్ తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 28న ప్రారంభం అయ్యే పోలింగ్ మూడు దశల్లో జరిగి నవంబర్...