Home Search
భారత - search results
If you're not happy with the results, please do another search
కమ్యూనిస్టు నాయకురాలు రోజా దేశ్పాండే కన్నుమూత
ముంబై: కమ్యూనిస్టు సీనియర్ నేత, మాజీ లోక్సభ సభ్యురాలు రోజా దేశ్పాండే శనివారం మధ్యాహ్నం తన నివాసంలో వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆమె వయస్సు 91 సంవత్సరాలు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్...
ఐఎన్ఎస్ విరాట్కు తుది వీడ్కోలు పలికిన నౌకాదళం
ముంబై: భారత నౌకా దళం నుంచి విరమించిన యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్ తుక్కుగా మారేందుకు గుజరాత్లోని అలంగ్ పోర్టుకు శనివారం ఇక్కడి నౌకాదళ డాక్ యార్డు నుంచి బయల్దేరింది. మూడు దశాబ్దాలకు పైగా...
వ్యవసాయ బిల్లుకు పూర్తిగా వ్యతిరేకం: సిఎం కెసిఆర్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై సిఎం కెసిఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభలో బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టిఆర్ఎస్ ఎంపిలను ఆదేశించారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ...
చివరి మజిలీకి నేడు ‘విరాట్’ పయనం
ముంబై : భారతీయ నౌకాదళం నుంచి ఉపసంహరించిన యుద్ధ నౌక ‘విరాట్’ శనివారం శనివారం తన చివరి ప్రయాణం ప్రారంభించనున్నది. ముంబైలోని నౌకాదళ డాక్యార్డ్ నుంచి యట్దేరి గుజరాత్ భావ్నగర్ జిల్లాలోని అలంగ్కు...
నేటి నుంచి ఐపిఎల్ సమరం
అబుదాబి: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 క్రికెట్ సమరానికి శనివారం తెరలేవనుంది. నవంబర్...
ఇక కేంద్రంపై యుద్ధమే..!
కేంద్రం మిధ్యా అని ఎన్టిఆర్ ఒకనాడు గర్జించారు. నేషనల్ ఫ్రంట్ పెట్టి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పారు. ప్రాంతీయ పార్టీల అస్థిత్వాన్ని కాపాడడమే కాకుండా కేంద్ర రాజకీయాలలో వాటి ప్రాధాన్యతను పెంచారు. ఆనాడు...
సంచార జాతులను చేరదీసిన సిఎం
భారత దేశం ఘన చరిత్ర గలది. అయినా ఇంకా ఈ దేశంలో ఆది నుండి అనాథలుగా దిక్కు, మొక్కులేని జీవితాలు గడుపుతున్న సంచార జాతులను మనుసు పెట్టి చూసిన మానవత్వం గల మహా...
ఐపిఎల్ 2020
కోవిడ్ -19 విశ్వ మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో నిశ్శబ్దంగా ఉన్న క్రీడా జగత్తులో ఒక్కసారిగా ఉత్సాహం నింపడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఐపియల్-2020 సిద్ధమైంది. ఉత్కంఠ వీడింది. ఎదురు చూసిన క్రికెట్ సంబరం...
భాగ్యనగరవాసులకు మరో కనువిందు
రేపు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభం, అత్యాధునిక టెక్నాలజీని వాడిన ఇంజనీర్లు, కేబుల్ బ్రిడ్జిపైకి వెళితే మైమరిచిపోతాం.. రూ.184 కోట్ల వ్యయం..22 నెలల సమయం
హైదరాబాద్: హైదరాబాద్లో చారిత్రక కట్టడం ప్రారంభం కానుంది....
మాజీ మంత్రి రమాకాంత్ తివారీ కన్నుమూత
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ మంత్రి రామకాంత్ తివారీ అనారోగ్యంతో గురువారం సాయంత్రం చక్ఘాట్లోని తన నివాసంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన నాలుగుసార్లు టియోంతర్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించాడు. ఉమాభారతి...
దేశంలో 52లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. దేశంలో పాజిటివ్ కేసులు 52 లక్షలను దాటాయి. గత 24 గంటల్లో 96,424 కొత్త కోవిడ్-19 కేసులు, 1174 మరణాలు నమోదయ్యాయని...
నిజాం స్వతంత్ర అధిపతి కాదు
సుమారు వందేళ్ల పాటు జరిగిన స్వాతంత్య్ర ఉద్యమంలో నాటి బ్రిటిష్ సంస్థానాల ప్రతిపత్తి గురించి ఎప్పుడు ప్రశ్నలు ఉదయించలేదు. సంస్థానాధీశులు అందరూ దాదాపుగా బ్రిటిష్ పాలకుల సుబేదార్ల వలే వ్యవహరించి, స్వాతంత్య్ర పోరాటంలో...
ధోనీ సేనకు సవాలు వంటిదే!
దుబాయి: యుఎఇ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సవాలుగా తయారైందనే చెప్పాలి. సీనియర్ క్రికెటర్లు సురేశ్ రైనా, హర్భజన్...
కాకతీయుల కట్టడాలకు రక్షణ కల్పించండి: కేంద్రానికి గవర్నర్ తమిళిసై లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్: వరంగల్ జిల్లా ముప్పరం గ్రామంలోని కాకతీయుల కాలంనాటి త్రికూట ఆలయాన్ని పరిరక్షించ డంలో భాగంగా మరమ్మత్తు, పునరుద్ధరణ పనులను చేపట్టాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రామాయణానికి...
అమెరికాలో హ్యాకింగ్.. చైనా పౌరులపై కేసు
వాషింగ్టన్ : అమెరికాలో ఐదుగురు చైనా పౌరులపై హ్యాకింగ్ కేసులు నమోదు అయ్యాయి. వీరు మెగా హ్యాకింగ్ అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. దాదాపు వందకు పైగా కంపెనీల కీలక సమాచారాన్ని ఈ ఐదుగురు...
హెచ్సిఐలో ఇండియా ర్యాంక్ 116
వాషింగ్టన్ : హ్యుమన్ క్యాపిటల్ ఇండెక్స్లో భారతదేశం ఇప్పుడు 116వ ర్యాంక్లో నిలిచింది. ఈ విషయం ప్రపంచ బ్యాంక్ తాజా వార్షిక నివేదికలో వెల్లడైంది. ప్రపంచ దేశాల స్థాయిల్లో హ్యుమన్ క్యాపిటల్ ప్రామాణికత...
ప్రధాని మోడీకి శుభాకాంక్షల వెల్లువ
70వ జన్మదినం సందర్భంగా ప్రముఖుల ప్రశంసలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ 70వ జన్మదినం సందర్భంగా దేశంలోని ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుతో సహా...
‘హౌడీ మోడీ’కి పైసా ఖర్చు పెట్టలేదు
హౌడీ మోడీకి పైసా ఖర్చు పెట్టలేదు
రాజ్యసభలో ప్రభుత్వం స్పష్టీకరణ
న్యూఢిల్లీ: గత ఏడాది సెప్టెంబర్లో అమెరికాలోని హూస్టన్ నగరంలో జరిగిన హౌడీ-మోడీ కార్యక్రమం కోసం ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టలేదని, ఆ కార్యక్రమాన్ని...
కరోనాతో బిజెపి ఎంపి కన్నుమూత
బెంగళూరు: కర్నాటకలో భారతీయ జనతా పార్టీ ఎంపి అశోక్ గస్తీ కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన చికిత్స పొందుతూ గురువారం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. కర్నాటక వెనుకబడిన తరగతుల కమిషన్ ఛైర్మన్గా...
రియల్మీ 7 సిరీస్ నుంచి మరో స్మార్ట్ఫోన్
ముంబై: ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ రియల్మీ 7 సిరీస్లో మరో నూతన ఫోన్ను విడుదల చేసింది. రియల్మీ 7 సిరీస్లో భాగంగా రియల్మీ 7,7 ప్రొ మోడళ్లను ఇప్పటికే ఇండియాలో రిలీజ్ చేయగా...