Home Search
భారత - search results
If you're not happy with the results, please do another search
అమెరికాలో కేరళ నర్సు హత్య..
వాషింగ్టన్: కేరళకు చెందిన మెరిన్జాయ్ (26) అనే నర్సు అమెరికాలో భర్త చేతిలో హత్యకు గురయ్యారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు(అమెరికాలో ఉదయం7:40కి) ఫ్లోరిడాలోని కోరల్ స్ప్రింగ్స్ నగరంలో...
24 గంటల్లో 48,513 కొత్త కేసులు.. 768 మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 48,513 కొత్త కోవిడ్-19 కేసులు, 768 మరణాలు సంభవించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో...
హైదరాబాద్ కేరాఫ్ ఫార్మా
కరోనా సంక్షోభంలో సత్తాచాటుతున్న భాగ్యనగర ఔషధ రంగం
భవిష్యత్లో ఫార్మా, లైఫ్సైన్స్ రంగాలదే ఆధిపత్యం
ప్రపంచంలో అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానంగా హైదరాబాద్, కరోనా వ్యాక్సిన్ల తయారీలో ప్రాధాన్యతను ప్రపంచానికి మరోసారి చాటింది
డబ్లుఇఎఫ్ వెబ్నార్లో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్:...
అమెరికా చైనాల మధ్య దూరం
అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్త వాతావరణం విస్తరించుకుంటున్నది. వాటి సంబంధాలు నానాటికీ దిగజారుతున్నాయి. తాజాగా అమెరికా హూస్టన్లోని చైనా కాన్సలేట్ను మూసివేయించడం, అందుకు ప్రతిగా చైనా చెంగ్డూ నగరంలోని అమెరికా దౌత్య...
మక్కల దిగుమతి ఎవరికి మేలు?
జూన్ 25న నితీష్ కుమార్ నాయకత్వంలోని ఐక్య జనతాదళ్ (జెడియు) బిజెపి ఎల్జెపి, ఇతర చిన్నపార్టీల సంకీర్ణ కూటమి ఏలుబడిలో తాము నష్టపోతున్నామని, రక్షణ కల్పించాలని కోరుతూ కొందరు రైతులు మొక్కజొన్న హోమం...
‘రఫేల్’కు గాలిలోనే ఇంధనం భర్తీ..
న్యూఢిల్లీ : భారత్ వైమానిక దళం ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న అత్యంత ఆధునిక రఫేల్ మొదటి బ్యాచ్ ఐదు యుద్ధ విమానాలు ఫ్రాన్స్ లోని మెరిగ్నాక్ వమానిక స్థావరం నుంచి భారత్కు బయలుదేరాయి. మార్గమధ్యంలో...
సాహితీ శిఖరం… సినారె
తెలుగు సాహిత్యంలో శిఖరమంత స్థాయికి ఎదిగిన డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డిని తెలంగాణ గడ్డ మాత్రమే కాదు, యావత్ తెలుగు ప్రపంచం ఎల్లకాలం గుర్తు పెట్టుకునే మహనీయుడు. సాహితీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందిన సినారె...
ఐపిఎల్కు ప్రభుత్వం అనుమతి
ముంబై: కరోనా వల్ల వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ను యుఎఇ వేదికగా నిర్వహించుకునేందుకు భారత క్రికెట్ బోర్డుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో యుఎఇలో ఐపిఎల్ నిర్వహించేందుకు...
సంపాదకీయం: రాజస్థాన్లో రాజ్యాంగం దుస్థితి
రాష్ట్ర గవర్నర్కు ఆ రాష్ట్ర ప్రజలెన్నుకున్న ప్రభుత్వ మంత్రివర్గ సిఫార్సు ముఖ్యమా లేక తనను నియమించిన కేంద్ర పాలక పెద్దల ప్రయోజనాలు ప్రధానమా అనే ప్రశ్న రాజస్థాన్ వేదికగా మరోమారు తలెత్తింది. రాష్ట్రాన్ని...
దేశంలో కొత్తగా 47,704 మందికి కరోనా
న్యూఢిలీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 47,704 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 654 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది....
మౌసమ్ యాప్ వచ్చేసింది
న్యూఢిల్లీ: వాతావరణమార్పులను ఇక చేతిలోని మొబైల్ ఫోన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలను తెలియచేసే మొబైల్ యాప్ ‘ మౌసమ్’ను కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రి హర్ష వర్థన్ ఆవిష్కరించారు....
పబ్జి సహా మరో 47 యాప్లపై నిషేధం..?
న్యూఢిల్లీ: సోమవారం 47 యాప్లపై కేంద్రం నిషేధం విధించింది. వీడియో గేమింగ్ యాప్ పబ్జిపైనా నిషేధం విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. నెల రోజుల క్రితం చైనాకు చెందిన 59 యాప్ల్ని...
దేశాల వారీగా కరోనా వివరాలు….
ప్రపంచాన్ని కరోనా వైరస్ కలవర పెడుతోంది. కరోనా వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికాతో పాటు బ్రెజిల్, ఇండియా, రష్యా, దక్షిణాఫ్రికా దేశాలు గడగడ వణికిపోతున్నాయి. ప్రపంచంలో కరోనా వైరస్ 1 కోటి 64...
ముప్పులోనే ఉన్నాం
మునుపటికన్నా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది
ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి
మాస్క్.. మస్ట్ కావాలి
కరోనా నుంచి విముక్తికి ప్రతిన బూనాలి
‘మన్కీ బాత్’ప్రసంగంలో ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ముప్పు తొలగి పోలేదని, మునుపటికంటే...
తెలంగాణలో 1593 కరోనా కేసులు….
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే 1593 కేసులు నమోదుకాగా ఎనిమిది మంది మృతి చెందినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో కరోనా రోగుల సంఖ్య 54 వేలకు...
కరోనా@32000 మృతులు
ఢిల్లీ: భారత దేశంలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. గత వారం రోజుల నుంచి ప్రతి రోజు దాదాపుగా 50 వేల కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఒక్క రోజే 48661 కేసులు నమోదుకాగా...
కశ్మీరీ కుంకుమ ప్రపంచ మెరుపు
విశేష ఖ్యాతిదాయక జిఐ ట్యాగ్
జమ్మూ : కశ్మీర్ కుంకుమకు ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కింది. భౌగోళిక విశేషాల ఖ్యాతి జాబితాలో ఇక్కడ పెరిగే కుంకుమ పువ్వు పంట చేరింది. కశ్మీరీ కుంకుమకు అంతర్జాతీయ...
రికార్డుస్థాయిలో కరోనా పరీక్షలు
24గంటల్లో దేశవ్యాప్తంగా 4లక్షల20వేల శాంపిళ్లకు టెస్టులు, దేశంలో వైరస్ వెలుగుచూసిన తర్వాత పెద్ద మొత్తంలో
కొవిడ్ టెస్టులు ఇదే తొలిసారి
ఒకే రోజు 48,916 కొత్త కేసులు
31వేలు దాటిన మరణాలు
మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్కు...
కరోనా వ్యాక్సిన్కు చైనా అనుమతి..
బీజింగ్: చైనా శాస్త్రవేత్తలు ఆదివారం కీలక ప్రకటన చేశారు. తాము రూపొందించిన వ్యాక్సిన్ అన్ని ప్రయోగాల్లో విజయవంతమై, విడుదలకు అనుమతి పొందిందని ప్రకటించారు. కరోనాకు విరుగుడుగా డ్రాగన్ తయారు చేసిన కాన్సినో బయో...
కేరళ, కర్నాటకలో ఐఎస్ ఉగ్రవాదులు: ఐరాస నివేదిక
ఐక్యరాజ్యసమితి: ఐఎస్ఐఎస్కు చెందిన ఉగ్రవాదులు కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారని ఐక్యరాజ్య సమితి తన తాజా నివేదికలో పేర్కొన్నది. ఐఎస్ఐఎస్, అల్ఖైదాకు చెందిన 150 నుంచి 200 మంది ఉగ్రవాదులు...