Home Search
హరీశ్ - search results
If you're not happy with the results, please do another search
నోముల మృతికి సిఎం సంతాపం
హైదరాబాద్: టిఆర్ఎస్ ఎంఎల్ఎ నోముల నర్సింహయ్య మృతి పట్ల సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నోముల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన నేతగా...
కరోనాకష్టకాలంలో బిజెపి పారిపోయింది
హైదరాబాద్: దేశంలో తెలంగాణను అగ్రభాగాన నిలిపిన గొప్పతనం టిఆర్ఎస్ దేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. సోమవారం తెల్లాపూర్లోని భారతీనగర్, సాయిబాబా నగర్లో హరీశ్రావు గ్రేటర్ ఎన్నికల ప్రచారం చేశారు....
బిజెపిలో బండి సంజయ్ వర్సెస్ కిషన్ రెడ్డి
హైదరాబాద్ : బిజెపిలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆ పార్టీలో నాయకత్వం కోసం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వర్సెస్ కేంద్ర...
ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి
సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికల్లో స్వల్పమెజరిటీతో విజయం చేజారినప్పటికీ టిఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చెప్పారు. ఎన్నికల్లో గెలుపు,ఓటమిలను సమానంగా తీసుకోవలని చెప్పారు....
‘ఓటమికి’ కుంగిపోం.. ‘గెలుపుకు’ పొంగిపోం
దుబ్బాకలో టిఆర్ఎస్కు ఓటేసిన
ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
టిఆర్ఎస్ శ్రేణులు, నాయకులు అహర్నిశలు కృషి చేశారు
మేం ఆశించిన ఫలితం రాలేదు
ఈ ఎన్నిక మమ్మల్ని అప్రమత్తం చేసింది, నాయకులకు హెచ్చరిక లాంటిది
ఫలితంపై త్వరలో సమీక్షించుకుంటాం
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...
దుబ్బాక ప్రశాంతం
82.61% పోలింగ్
పోలింగ్ కేంద్రాలకు బారులుతీరిన ఓటర్లు
89 సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ట భద్రత
చివరి గంటలో పిపిఇ కిట్లు ధరించి ఓటేసిన కొవిడ్ రోగులు, 10న కౌంటింగ్
మన తెలంగాణ/హైదరాబాద్ : దుబ్బాక ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత...
ముగిసిన ప్రచారం.. మూగబోయిన మైకులు
సిద్దిపేట: దుబ్బాక ఎన్నికల ప్రచారం పర్వం ఆదివారం ముగిసింది. గత నెల రోజులుగా ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారంతో, మైకులతో హోరెత్తిన దుబ్బాక గల్లీలు మూగబోయాయి. సాయంత్రం ఐదుగంటల నుంచి దుబ్బాక నియోజకవర్గంలో...
కారు.. కెసిఆర్ వైపు నిలబడండి
తొగుట: కాంగ్రెస్, బీజేపీలకు ఓటు ఎందుకు వేయాలో ఆలోచించాలని ప్రజలంతా కారు.. కేసీఆర్ వైపు ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం తొగుట మండలం ఘనపూర్, గుడికందులలో...
ఇంట్లో వాళ్లు ఎవరో.. బయటివాళ్లు ఎవరో ఆలోచించండి
దుబ్బాక: ఎన్నికలు అయిపోగానే కాంగ్రెస్, బీజేపీ వాళ్లు కనిపించరని.. ఇంట్లో వాళ్లు ఎవరో.. బయటివాళ్లు ఎవరో ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరుహరీశ్రావు అన్నారు. బుధవారం దుబ్బాక నియోజకవర్గం...
సిఎం వల్లే ఇంత అభివృద్ధి సాధ్యమైంది: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: దుబ్బాక చైత్యన్యాల గడ్డ.. రామలింగారెడ్డి విప్లవాల నుంచి వచ్చారని మంత్రి కెటిఆర్ అన్నారు. మంత్రి తెలంగాణ భవన్ లో మీడియాలో చిట్ చాట్ చేశారు. ''దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రతి పక్షాలకు...
కాంగ్రెస్, బిజెపిలకు పరాయి నాయకులు, కిరాయి కార్యకర్తలు
సిద్దిపేట: కాంగ్రెస్, బిజెపిలకు పరాయి నాయకులు, కిరాయి కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం చేగుంట మండలంలో టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా రైతులు, మహిళల భారీ ప్రదర్శన చేపట్టారు....
రఘునందన్ చెత్తబుట్టలో కలిసిపోతడు: పద్మాదేవేందర్ రెడ్డి
సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. చేగుంట మండలంలో టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా రైతులు, మహిళల భారీ ప్రదర్శన చేపట్టారు. టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు....
ఐదేండ్ల పాలనలో విప్లవాత్మక మార్పులు
సిద్దిపేట: దుబ్బాక నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరు పెంచింది. మంత్రి తన్నీరు హరీశ్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొని బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు దడపుట్టిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో టిఆర్ఎస్ గెలుపు...
ఝూటా పార్టీలను నమ్మకండి
దుబ్బాక: ఎన్నికలపుడు వచ్చి మాయ మాటలు చెప్పే ఝూటా పార్టీలను నమ్మవద్దని, ఎల్లప్పుడూ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకునే గులాబీ జెండాకు అండగా ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్రావు...
అభివృద్ధికే పట్టం.. సంక్షేమానికే ఓటు
సిద్దిపేట: బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని మాటలు చేప్పినా.. అభివృద్ధికే పట్టం కడతామని.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న టిఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తామని ప్రజలు స్పష్టం చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖా...
గులాబీమయమైన దుబ్బాక వీధులు
సిద్దిపేట: దుబ్బాక ఎన్నికల ప్రచారంలో మహిళలు కదంతొక్కారు. దుబ్బాకలో టిఆర్ఆస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు అపూర్వ ఆదరణ లభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళలు భారీ ర్యాలీ చేపట్టారు. జెండాలు, బ్యానర్లు, బతుకమ్మలు,జోనాలతో...
ప్రజాసేవలో ఉన్నది టిఆర్ఎస్ పార్టీనే
దౌల్తాబాద్: ఉద్యమ కాలం నుంచి నేటి వరకు ప్రజా సేవలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం దౌల్తాబాద్ ముబారస్పూర్ లో మెదక్...
జిఎస్టి కౌన్సిల్ నిర్ణయం ఏకపక్షం
జిఎస్టి పరిహారం మొత్తం చెల్లించాల్సిందే
అప్పుగా రాష్ట్రం తీసుకునే ప్రసక్తే లేదు
రూ. 723 కోట్లు తక్షణమే విడుదల చేయండి
42వ జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో ఆర్థికమంత్రి హరీష్రావు డిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రాలతో ఎలాంటి సంప్రదింపులు...
విపక్షాల గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టాలి
తెలంగాణ ఆవిర్భావంలో ఎన్ఆర్ఐల పాత్ర గొప్పది
సుజాత విజయానికి టిఆర్ఎస్ ఎన్ఆర్ఐలు సహకరించాలి
వీడియో కాన్ఫరెన్స్లో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : సోషల్ మీడియాలో విపక్షాల గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని రాష్ట్ర ఆర్థిక...
ధరణి పోర్టల్ సర్వే నిర్లక్ష్యం.. సిబ్బందికి నోటీసులు
శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లాలో ఆస్తుల నమోదు ప్రక్రియను నిర్లక్ష్యం చేసిన అధికారులకు నోటీసులు అందాయి. శంకర్ పల్లిలో ఆస్తుల నమోదు ప్రక్ర్రియను అదనపు కలెక్టర్ హరీశ్ ఆదివారం పరిశీలించారు. ధరణి పోర్టల్...