Home Search
అవినీతి - search results
If you're not happy with the results, please do another search
చంద్రబాబు పిఎపై కేసు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్: ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్పై చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. కుప్పం కోపరేటివ్ టౌన్ బ్యాంకులోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయం...
రూ.1700 కోట్లతో మంచినీరు
పట్టణాలు, శివారు గ్రామాలలో మంచినీటికి కొరత లేకుండా ప్రత్యేక ప్రణాళికలు, పకడ్బందీ చర్యలు, పల్లె ప్రగతి మాదిరిగానే పట్టణ ప్రగతిని విజయవంతం చేశాం. ఒక్క రూపాయి అవినీతికీ అవకాశం లేకుండా త్వరలో టిఎస్...
‘నరేగా’ దుస్థితి!
కర్ణుడంతటివాడు శల్యుడి దుష్ట సారథ్యం కారణంగా భంగపాటుకు గురి అయినట్టు, కోట్లాది గ్రామీణ నిరుపేద వ్యవసాయ కార్మికులను కష్ట కాలంలో ఆదుకొని వారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి 14 ఏళ్ల క్రితం అవతరించి అమలవుతూ...
ఐఎంపిఎస్, నెఫ్ట్తో చెల్లించవచ్చు
న్యూఢిల్లీ : ఏప్రిల్ 3వరకు ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) మారటోరియం విధించిన నేపథ్యంలో యస్ బ్యాంక్ తన ఖాతాదారులకు సూచనలు చేసింది. క్రెడిట్ కార్డు, ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణ...
ఆరేళ్లలో అద్భుత ప్రగతి
ఉద్యమ సారథి సిఎం కావడం రాష్ట్రానికి కలిసి వచ్చిన అదృష్టం
కెసిఆర్ నాయకత్వంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం, త్వరలోనే 57 ఏళ్లకు పెన్షన్, అవినీతి నిర్మూలన లక్షంగా కొత్త రెవిన్యూ చట్టం,...
ఎసిబి వలలో భద్రాచలం ఎస్టిఓ, అకౌంటెంట్
మన తెలంగాణ/భద్రాచలం: ఏసీబి వలలో భద్రాచలం సబ్ ట్రెజరీ అధికారి షేక్ సైదులుతో పాటు సీనియర్ అకౌంటెంట్ ఎం వెంకటేష్లు చిక్కారు. గురువారం సాయంత్రం ఒక రిటైర్డ్ ఉద్యోగి వద్ద రూ.1.5 లక్షలు...
పరిశుభ్ర పట్టణాలు
ఇంటి నుంచే మార్పు తెద్దాం, వ్యక్తి శుభ్రతతో పాటు పరిసరాల పారిశుద్ధానికీ ప్రాధాన్యమిద్దాం
ఇంటి నుంచి గల్లీ వరకు పరిశుభ్రంగా ఉంచితే అంటు రోగాలు ప్రబలవు
ఖాళీ స్థలాల్లో చెత్తను ఏరివేయకపోతే జరిమానాలు తప్పవు
వార్డుల వారీగా...
ఆదాయపు గనులు
రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న ఖనిజ ఆదాయం
గత ఆర్థిక సంవత్సరంలో 3,905.90 కోట్లకు చేరుకున్న రాబడి
మన తెలంగాణ/హైదరాబాద్: గనుల ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్నది. గణనీయమైన ఉత్పత్తిని సాధిస్తూ.. అత్యధికంగా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నది....
ఎసిబి వలలో కార్మిక శాఖ అధికారులు
మన తెలంగాణ/ముషీరాబాద్ : కార్మిక శాఖలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తూ మౌలాలి ప్రాంతానికి అసిస్టెంట్ లేబర్ అధికారి (ఎఎల్ఒ) గా ఇటీవల పదోన్నతి పొందిన అధికారిని ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు....
పెద్దపల్లి జూనియర్ సివిల్ జడ్జి సర్వీసు నుంచి తొలగింపు
హైదరాబాద్ ః పెద్దపల్లి జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్గా పనిచేస్తున్న కే బాలచందర్ను సర్వీసు నుంచి తొలగిస్తూ హైకోర్టు గురువారం నాడు ఉత్వర్వులు జారీ చేసింది. కొంత కాలంగా...
సుప్రీం సూపర్ తీర్పులు
130కోట్ల మంది భారతీయులు ఆమోదించారు
- అంతర్జాతీయ న్యాయ సదస్సులో ప్రధాని మోడీ
లింగపర న్యాయంతోనే అభివృద్ధి
కీలకరంగాల్లో మహిళలకు ప్రాధాన్యం
మూడు వ్యవస్థలు పరస్పరం గౌరవించుకోవాలి
ఏ న్యాయవ్యవస్థకైనా మహాత్ముడే ఆదర్శం:మోడీ
న్యాయమే రాజ్యాంగం మూలస్తంభం : సిజెఐ బోబ్డే
ఉగ్రవాద...
ఎపి ఇఎస్ఐ స్కాంలో ఇద్దరు మాజీ మంత్రుల పాత్ర
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఇఎస్ఐ కుంభకోణంలో గత టిడిపి ప్రభుత్వంలోని ఇద్దరు మాజీ మంత్రుల ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభించాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పి వెంకట్రెడ్డి వెల్లడించారు. మందుల...
సోషల్ మీడియా వేదికగా… విద్యుత్ విభాగంపై విమర్శలు
ప్రచారంచేసిన ఎడిఇ కోటేశ్వర్రావు సస్పెన్షన్
ఒకే కాంట్రాక్టర్కు 4769 పనులు అప్పగింత...?
మనతెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ విద్యుత్ విభాగానికి చెందిన ఎడిఇ కోటేశ్వర్రావుపై సస్పెన్షన్ వేటు వేసింది విద్యుత్ సంస్థ. సోషల్ మీడియా...
డంబాలు పలకొద్దు
ఏం చేయాలనే విషయంలో పక్కా ప్లానింగ్ ఉండాలి
ప్రజల భాగస్వామ్యంతో పట్టణాలను అందంగా తీర్చిదిద్దాలి
ప్రగతి భవన్లో జరిగిన మున్సిపల్ సమ్మేళనంలో ప్రజాప్రతినిధులకు సిఎం కెసిఆర్ కర్తవ్యబోధ
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా...
ఎసిబి వలలో మున్సిపల్ బిల్ కలెక్టర్..
హైదరాబాద్: మరో అవినీతి చేేప ఎసిబి అధికారుల వలకు చిక్కింది. నగరంలోని ఘట్ కేసర్ మండలం ఇస్మాయిల్ ఖాన్ గూడ పురపాలక బిల్ కలెక్టర్ గా పనిచేస్తున్న కుమార స్వామి లంచం తీసుకుంటూ...
క్రీడలోనూ.. చేతివాటం
బల్దియా స్పోర్ట్ విభాగం అవినీతిమయం..!
అందుబాటులో ఉన్న క్రీడలకు ఆన్లైన్లో దక్కని చోటు
ప్రభుత్వ లక్షాన్ని నీరుగారుస్తున్న అధికారులు!
పర్యవేక్షణలోపం.. అక్రమార్కులకు వరం
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లో కోటి మందికి పైగా జనాభా ఉన్నా, క్రీడలను ప్రోత్సహించడంలో అధికారులు...
కొండను తవ్వి ఎలుకను పట్టారు: నారా లోకేశ్
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఐటి దాడులకు టిడిపికి ముడిపేడుతూ వైసిపి నేతలు చేస్తున్న ప్రచారంపై విషయం కొండను తవ్వి ఎలుకను పట్టారని టిడిపి నేత నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఇన్ఫ్రా కంపెనీల్లో...
సుప్రీంకోర్టును మూసేద్దామా?
న్యూఢిల్లీ: దేశంలో వ్యవస్థల పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ(ఎజిఆర్) కింద బకాయి పడిన దాదాపు రూ. 1.5 లక్ష కోట్ల మేర మొత్తాన్ని...
లిల్లీతో స్నేహం ఎలా అయిందంటే!
“లిల్లీతో నాకు పరిచయం యెట్లా అయిందం టే!” అన్నాడు దామోదర్రావు, నేను పందిట్లో కి వచ్చేటప్పటికి. “దామోదర్రావుగారు ఏమిటో శలవిస్తున్నారే” అన్నాను. “వుండరా, నోరు మూసుకువిను” అన్నాడు కుమారస్వామి.
“వింటాను! మొదటి నుంచి చెప్పమను”...
మోడీ, అమిత్షాల ప్రభంజనానికి కేజ్రీ‘వాల్’
హైదరాబాద్ : దేశంలో మోడీ, అమిత్షాల అప్రతిహత ప్రభంజనానికి ఢిల్లీ ఆప్అధినేత కేజ్రీవాల్ అడ్డుకట్ట వేశారు. 11 రాష్ట్రాల బిజెపి ముఖ్యమంత్రులు, 200 మంది ఎంపిలు ఢిల్లీని ముట్టడించినా రాజధాని ఢిల్లీ లో...