Sunday, May 19, 2024
Home Search

నగదు - search results

If you're not happy with the results, please do another search
Wife Funeral to husband in Siddipet

సిద్దిపేటలో విషాదం: కన్నకొడుకు రాకపోవడంతో భర్తకు తలకొరివి పెట్టిన భార్య..

  దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పొట్టకూటి కోసం వలస వెళ్లిన ఓ కొడుకు తన తండ్రి మరణించడంతో తలకొరివి పెట్టేందుకు కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కట్టుకున్న భార్యే తన...

30 దాకా కఠినంగా లాక్‌డౌన్

  ఆ తర్వాత దశలవారీగా ఎత్తివేస్తాం 1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఆటోమేటిక్ ప్రమోషన్ వ్యవసాయం, ఆహారశుద్ధి పరిశ్రమలకు మినహాయింపు ఏప్రిల్ 15 వరకూ పంట పొలాలకు నీళ్లు విచిత్ర, విపత్కర సంక్షోభాన్ని అధిగమించడానికి సహకరించండి క్యూఈ విధానంలో...

కట్టుదిట్టంగా లాక్ డౌన్‌

  ప్రజలకు నిత్యావసరాల కొరత రాకుండా చూడండి రేషన్ షాపుల వద్ద ప్రజలు సహకరించాలి రూ.1500 చొప్పున నగదు జమకు శ్రీకారం యథావిధిగా వరి కోతలు, ధాన్యం కొనుగోళ్లు సహాయ కార్యక్రమాలు సాఫీగా సాగాలి ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్...

పొడిగింపు తేలేదీ నేడే

  దేశమంతటా ఉత్కంఠ, నేడు రాష్ట్రాల సిఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ఆ తర్వాత జాతినుద్దేశించి ప్రధాని కీలక ప్రసంగం చేసే అవకాశం నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర కేబినెట్ సమావేశం...
Vice President Venkaiah Naidu test corona positive

రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు బాగున్నాయి

  హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, పేదలకు సమస్యలు రాకుండా అమలు చేస్తున్న కార్యక్రమాలు ఆదర్శనీయంగా ఉన్నాయని భారత ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. సిఎం కెసిఆర్ కరోనా నియంత్రణ కోసం నిరంతరం శ్రమిస్తున్నారని...

మద్యం దొంగల అరెస్టు

  హైదరాబాద్ : మద్యం షాపులో దొంగతనం చేస్తున్న ఇద్దరు దొంగలను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 26,000 విలువైన మద్యం బాటిళ్లు, రూ.50,000 నగదును స్వాధీనం...

ఆ నేరస్థుడిపై పిడి యాక్ట్: సిపి మహేష్ భగవత్

  హైదరాబాద్: అంతర్ రాష్ట్ర నేరస్థుడిని మీర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి సమయాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లలో చోరీ చేస్తున్న నిందితుడు పొలకి అప్పలనాయుడిని అరెస్ట్ చేశామని రాచకొండ సిపి మహేష్...
fine

మెడికల్ షాపులకు రూ. 9000 ఫైన్

మనతెలంగాణ/దుమ్ముగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల పరిధిలోని చిన్న నల్లబల్లి, పెద్ద నల్లబల్లి గ్రామ పంచాయితీలల్లోని ఎపిడిమిక్ డిసీజ్ యాక్ట్‌కు విరుద్దంగా మూడు మెడికల్ షాపులకు స్దానిక ఎంపిడిఓ బైరు మల్లీశ్వరి,...
Ration rice distribute in Telangana

రాష్ట్రంలో 74శాతం బియ్యం పంపిణి పూర్తి

63.34 లక్షల కుటుంబాలకు 2 లక్షల 51 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణి ఒకటి, రెండు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో రూ.1500ల చొప్పున జమ చేస్తాం 10 కోట్ల గన్ని బ్యాగులను సమకూర్చుకున్నాం పౌర సరఫరాల...
MP Santhosh Kumar

పేదల కడుపు నింపుతున్న ఎంపి సంతోష్

ఎంఎల్‌ఎ. సుంకె రవిశంకర్   మనతెలంగాణ/ హైదరాబాద్ : సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేస్తున్న రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో వలసకూలీలకు ఎలాంటి ఇబ్బందలు కలగకుండా నిత్యఅన్నదానం చేస్తూ...

రేపటి కరోనా- కెసిఆర్ నిర్ణయాలు

  దేశంలోని ఇతర రాష్ట్రాలతో మన తెలంగాణ రాష్ట్రాన్ని పోల్చుకుంటే మనం కొంత బెటర్ గానే ఉంటామనిపిస్తున్నది. రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలే అవుతుంది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు మన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు...

అందరికీ అండగా ఉంటాం: హరీష్ రావు

  హైదరాబాద్: టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ అండగా ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్‌లో వలస కార్మికులను 12 కిలోల చొప్పున బియ్యం, రూ.500...
Bagga Wines

మందుబాబులకు టోకరా.. ‘బగ్గా వైన్స్’ పేరుతో సైబర్ మోసం

  హైదరాబాద్: కరోనా వైరస్ లాక్‌డౌన్ వల్ల మందుబాబులకు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. రోజు మద్యం తాగేవారి బాధలు వర్ణనాతీతం. దీనిని క్యాష్ చేసుకునేందుకు సైబర్ నేరస్థులు పలువురికి వలస విసురుతున్నారు....
food

వలసజీవుల కడపునింపుతున్న ఎంపి సంతోష్ కుమార్

నిత్య అన్నదానాన్ని ప్రారంభించిన మంత్రి గంగుల మనతెలంగాణ/హైదరాబాద్: లాక్‌డౌన్‌లో పేదప్రజలకు ఎక్కడికక్కడ భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సిఎం. కెసిఆర్ ఇచ్చిన పిలపుమేరకు రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ నిత్య అన్నదానం చేయడం అభినందనీయమని రాష్ట్ర...

ఈ నెలాఖరు వరకు రేషన్ ఇస్తం

  ప్రజలు గాబరాపడొద్దు, కొన్ని జిల్లాల్లో సర్వర్ల మొరాయింపు నిజమే ఎప్పటికప్పడు సమస్యలు పరిష్కరించి పంపిణీ చేస్తున్నాం, ఖాతాల్లో రూ. 1500 నగదు జమపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు - మంత్రి గంగుల కమలాకర్ ప్రజలు గాబరా...

కొలువులను కబళిస్తున్న కరోనా

  ప్రపంచవ్యాప్తంగా కార్మికులు కరోనా వైరస్ సృష్టించిన ఆర్ధికమాంద్యం వల్ల విలవిలలాడుతున్నారు. లక్షలాది ఉద్యోగాలు గల్లంతయ్యాయి. సంక్షేమ కార్యక్రమాలకు పుల్ స్టాప్ పడింది. వైరస్ ను అదుపు చేయకపోతే దాదాపు 2 కోట్ల 23...
corona

ఎవరూ ఆందోళన చెందొద్దు

రాష్ట్రంలో ప్రతి పేదవాడి ఆకలి తీర్చుతాం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి బియ్యం అందిస్తాం 15 రోజుల నిబంధనను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నాం ప్రతి కుటుంబానికి రూ. 1500లను అందిస్తాం రేషన్ బియ్యం పంపిణీకీ, నగదుకు సంబంధం...
social distance

రేషన్ షాపుల వద్ద కనిపించని సోషల్ డిస్టెన్స్

టోకెన్ల కోసం పెద్దత్తున గుమిగూడుతున్న ప్రజలు పట్టించుకోని పౌరసరఫరా శాఖ అధికారులు, పత్తాలేని స్థానిక ప్రజాప్రతినిధులు   మన తెలంగాణ/హైదరాబాద్ : రేషన్ షాపుల వద్ద సోషల్ డిస్టెన్స్ మచ్చుకైనా కనిపించడం లేదు. ఉచిత బియ్యం తీసుకునేందుకు రేషన్‌షాపులకు...

గవర్నర్‌తో సిఎం భేటీ

  హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలు, తాజా పరిస్థితులను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు సిఎం కెసిఆర్ వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఇతర అంశాలపై...
kcr

భారీగా విరాళాలు అందించిన దాతలు.. ధన్యవాదాలు తెలిపిన సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనేక మంది ప్రముఖులు తమ మద్దతు తెలుపుతున్నారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ఆర్థికంగా అండగా...

Latest News