Friday, May 17, 2024
Home Search

నగదు - search results

If you're not happy with the results, please do another search

అమ్మ లాలన.. తండ్రి పాలన

  సంక్షోభ సమయంలో సమర్థ నాయకత్వం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే రోల్ మోడల్‌గా జనరంజక పాలన అందిస్తూనే కరోనా లాంటి సంక్షుభిత పరిస్థితులను తనదైన శైలి, వ్యూహాలతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధిగమించడాన్ని దేశమంతా...

గండం గడువలే

  కొత్త కేసులు రాకపోతే ఏప్రిల్ 7 తర్వాత తెలంగాణ కరోనా ఫ్రీ కరోనా పాజిటివ్ 70 డిశ్ఛార్జి 12 చికిత్సలో 58 క్వారంటైన్ 25,935 కరోనాపై స్వీయ నియంత్రణే ఆయుధం n గంపులు గూడొద్దు n...

అకస్మాత్తు లాకౌట్‌తో ఆందోళన, గందరగోళం

  న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను ఎదుర్కోడానికి కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా లాక్‌ట్ ప్రకటించడం తీరని భయాందోళనలు, గందర గోళం సృష్టించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం పేర్కొన్నారు. ఈమేరకు ప్రధాని మోడీకి...

8 లక్షల మంది గ్యాస్ వినియోగదారులకు లబ్ధి

  ఉజ్వల పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ మన తెలంగాణ/హైదరాబాద్ : దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలకు గ్యాస్ అందించేందుకు చేపట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద రాష్ట్రంలో...

సంపాదకీయం: కరోనా – ఆర్థిక వ్యవస్థలు

 కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం ప్రత్యేకించి చెప్పుకోవలసిన పని లేదు. ప్రపంచ జనాభాకు ఇది అనుక్షణ చేదు అనుభవంగా మారింది. ముఖ్యంగా ఆసియా, యూరప్ దేశాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ...

ఊరట…ఉపశమనం

  ఏ ఎటిఎం నుంచి డబ్బులు ఉపసంహరించుకున్నా 3 నెలలు చార్జీ ఉండదు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ అవసరం లేదు ఐటిఆర్ రిటర్న్ ఫైలింగ్ తేదీ జూన్ 30 వరకు పొడిగింపు పాన్‌ఆధార్ అనుసంధాన గడువు తేదీ జూన్...
Telangana Lock down

లాక్‌డౌన్ సక్సెస్ చేద్దాం

తెలంగాణ చరిత్రలో ఆదివారం అద్భుతమైన, అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. తెలంగాణ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు జనతా కర్ఫూను విజయవంతం చేశారు. హైదరాబాద్ మొదలుకొని మారుమూల గ్రామాల వరకు ప్రధాన రహదారులతో...

ఈనెల 31వరకు తెలంగాణ లాక్ డౌన్

హైదరాబాద్ : కరోనా పై సిఎం కెసిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ..  చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జనతా కర్ఫ్యూకు ప్రజలు స్పందించారని సిఎం కెసిఆర్ తెలిపారు....

నేటి నుంచి మామూలుగా యెస్ బ్యాంక్ సేవలు

  ఎటిఎంలలో నగదు కొరత ఉండదు యెస్ బ్యాంక్ నిర్వాహకుడు ప్రశాంత్ కుమార్ న్యూఢిల్లీ: బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి యెస్ బ్యాంక్ సేవలను సాధారణంగా ఉంటాయని, ద్రవ్యకొరత సమస్యలు ఉండబోవని బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్...
ATM Skimming gang

ఎటిఎం కార్డుల స్కిమ్మింగ్ గ్యాంగ్ అరెస్ట్

మనతెలంగాణ/హైదరాబాద్: ఎటిఎం కార్డులను క్లోనింగ్ చేస్తున్న అంతరాష్ట్ర గ్యాంగ్‌ను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూ.10,10,000 నగదు, రెండు...

ఐఎంపిఎస్, నెఫ్ట్‌తో చెల్లించవచ్చు

  న్యూఢిల్లీ : ఏప్రిల్ 3వరకు ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) మారటోరియం విధించిన నేపథ్యంలో యస్ బ్యాంక్ తన ఖాతాదారులకు సూచనలు చేసింది. క్రెడిట్ కార్డు, ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణ...
murder

స్నేహితురాలు, ఆమె తల్లిని హత్య చేసిన బాయ్ ఫ్రెండ్

  ఢిల్లీ: స్నేహితురాలు మరోక వ్యక్తితో చనువుగా ఉంటుందని ఆమెతోపాటు తల్లిని కూడా బాయ్ ఫ్రెండ్ హత్య చేసిన సంఘటన తూర్పు ఢిల్లీలో వసుంధర ఎన్‌క్లేవ్‌లో జరిగింది. దీంతో బాయ్ ఫ్రెండ్‌ను రాజస్థాన్‌లోని జైపూర్‌లో...
Rana Kapoor

యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా అరెస్టు

ముంబయి: యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్‌ను ఇడి అరెస్టు చేసింది. రానా కపూర్‌పై అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్...
Nirmala sitharaman

ప్రతీ ఖాతాదారుడి డబ్బు సురక్షితం: నిర్మల

  ఢిల్లీ: ఎస్ బ్యాంక్ లో ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతీ ఖాతాదారుడి డబ్బు సురక్షితంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఎస్ బ్యాంక్‌కు చెందిన...
Karimnagar Civil Hospital Assistant in ACB Net

ఎసిబి వలకు చిక్కిన గిర్దావర్

మనతెలంగాణ/కామారెడ్డి: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో పని చేస్తున్న గిర్దావర్ సుభాష్ బుధవారం ఓ రైతు నుండి రూ.3వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మండలంలోని కొర్పోల్ గ్రామానికి చెందిన బషిరోద్దిన్...
Marijuana Seized

భారీగా గంజాయి స్వాధీనం.. నలుగురు నిందితులు అరెస్ట్

మనతెలంగాణ/మన్సూరాబాద్: అక్రమంగా తరలిస్తున్న 450 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న సంఘటన రాచకోండ కమిషన్‌రేట్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటన అబ్దుల్‌పూర్‌మెట్, సరూర్‌నగర్ ఠాణాలలో పరిధిలో, ఎల్బీనగర్ ఎస్‌ఓటి పోలీసులు సంయుక్తంగా...
arvind-kejriwal

జాతీయస్థాయిలో ఆప్ ప్రయోగం!

ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడవ పర్యాయం గెలిచి తిరుగులేని మెజారిటీతో అధికారంలోనికి రావడంతో జాతీయ ప్రత్యామ్నాయం గురించి చర్చ నడుస్తోంది. చర్చ సందర్భోచితమైనదే అయినప్పటికీ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో...
Delhi-Violence

మహానగరంలో జనగాయాలెన్నో..

తమ వారికోసం తల్ల‘ఢిల్లీ’ న్యూఢిల్లీ : ఘర్షణల గాయం నుంచి తేరుకుంటున్న ఢిల్లీలో ఇప్పుడు హృదయ విదారక దృశ్యాలు కన్పిస్తున్నాయి. ఇంటినుంచి వెళ్లిన వారు ఇంతవరకూ తిరిగి రాకపోవడంతో ఎందరో తల్లడిల్లుతున్నారు. ఇక తమ...

నయీం కుటుంబ సభ్యులకు ఐటి నోటీసులు

  బినామీలకు కూడా? బినామీలకు సైతం ఐటి అధికారుల నోటీసులు ? ఆస్తుల అటాచ్‌మెంట్‌కు రంగం సిద్ధం సిట్ విచారణలో వెలుగుచూసిన రూ.2,000 కోట్లు మనతెలంగాణ/యాదాద్రిభువనగిరి, (హైదరాబాద్) : గ్యాంగ్‌స్టర్ నయీమ్ కుటుంబసభ్యులకు మంగళవారం నాడు ఐటి శాఖ నోటీసులు...

స్టార్టప్‌లకు సలాం

  కొత్త కంపెనీలకు విశేష ప్రోత్సాహం అందిస్తాం వైద్యపరికరాల ఉత్పత్తిని గణనీయంగా పెంచదలిచాం 80% పరికరాలు దిగుమతి చేసుకుంటున్నాం - బయోఆసియా ముగింపు సభలో కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్ ః వైద్య పరికరాలు ఉత్పత్తి గణనీయంగా సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం...

Latest News