Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
సిఎం వల్లే ఇంత అభివృద్ధి సాధ్యమైంది: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: దుబ్బాక చైత్యన్యాల గడ్డ.. రామలింగారెడ్డి విప్లవాల నుంచి వచ్చారని మంత్రి కెటిఆర్ అన్నారు. మంత్రి తెలంగాణ భవన్ లో మీడియాలో చిట్ చాట్ చేశారు. ''దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రతి పక్షాలకు...
ప్రారంభమైన బీహార్ తొలి విడత పోలింగ్
పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బుధవారం 71 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్ జరగనుంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు జిల్లాల్లోని...
కమల్, దిగ్విజయ్లు ఘరానా విద్రోహులు
పార్టీ వీడిందివారి వల్లే : సింధియా
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ మాజీ సిఎంలు దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్లు ఘరానా గద్దార్లని బిజెపి నేత జ్యోతిరాదిత్య సింధియా విరుచుకుపడ్డారు. వారి వల్లనే తాను కాంగ్రెస్...
యుపి ప్రజల్లో భయం నెలకొన్నది
న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ట్విట్ చేశారు. సోమవారం బాగ్పట్లో ఓ ఇనుము వ్యాపారిని కొందరు అపహరించి రూ.కోటి డిమాండ్ చేసిన వార్తను ప్రియాంక ఉటంకించారు....
మోడీ సత్యదూర మాటలతో ప్రజల అగచాట్లు
రాహుల్ గాంధీ విసుర్లు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శనివారం మరోసారి ప్రధాని నరేంద్ర మోడీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రధాని మోడీ చెబుతున్న సత్యదూర పాఠాల వల్ల ప్రజలు గౌరవమర్యాదలను, ఉపాధిని కోల్పోయారని...
రాహుల్, ప్రియాంక ఎందుకు సైలెంట్ గా ఉన్నారు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతరామన్ కాంగ్రెస్ నాయకులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇతర రాష్ట్రాల్లో జరిగే అత్యాచారాలపై స్పందించే కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పంజాబ్లోని...
ఐదేండ్ల పాలనలో విప్లవాత్మక మార్పులు
సిద్దిపేట: దుబ్బాక నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరు పెంచింది. మంత్రి తన్నీరు హరీశ్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొని బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు దడపుట్టిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో టిఆర్ఎస్ గెలుపు...
రైతును రాజు చేయడమే టిఆర్ఎస్ లక్ష్యం: మంత్రి అజయ్
మధిర: రైతును రాజును చేయడమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపి నామా నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. శుక్రవారం మధిర...
మన సైనికులను అవమానించిన ప్రధాని మోడీ
రాహుల్ గాంధీ ఆరోపణ
హిసువా(బీహార్): లడఖ్లోని భారత భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని వ్యాఖ్యానించడం ద్వారా భారత సైనికులను ప్రధాని నరేంద్ర మోడీ అవమానించారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. చైనా సైనికులను ఎప్పుడూ...
ఝూటా పార్టీలను నమ్మకండి
దుబ్బాక: ఎన్నికలపుడు వచ్చి మాయ మాటలు చెప్పే ఝూటా పార్టీలను నమ్మవద్దని, ఎల్లప్పుడూ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకునే గులాబీ జెండాకు అండగా ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్రావు...
బీహార్లో ఒకేరోజు మోడీ, రాహుల్ సభలు
మరింత వేడెక్కనున్న ప్రచారం
పాట్నా/న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి శుక్రవారం (నేటి) నుంచి మరింత వేడెక్కనుంది. కరోనా దశలో ప్రపంచంలో జరుగుతున్న అతి విస్తృతస్థాయి ఎన్నికల ఘట్టంగా బీహార్ ఎన్నికల...
మేం గెలిస్తే టీకా ఫ్రీ
బీహార్ ఎన్నికల్లో బిజెపి హామీ
మేనిఫెస్టో విడుదల, భగ్గుమన్న విపక్షాలు
అదేబాటలో తమిళనాడు సిఎం పళని
పాట్నా: బీహార్లో యువతకు 19 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, అందరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని భారతీయ...
ఓటేయకపోతే వ్యాక్సిన్ ఇవ్వరా..?
న్యూఢిల్లీ : తమను గెలిపిస్తే అందరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్ ఇస్తామనే బిజెపి వాగ్దానం వివాదాస్పదం అయింది. అత్యంత కీలకమైన వ్యాక్సిన్తో అధికార పార్టీ రాజకీయాలకు దిగిందని, ఎన్నికలలో ఓట్లకు వ్యాక్సిన్తో గాలమేసిందని...
అభివృద్ధికే పట్టం.. సంక్షేమానికే ఓటు
సిద్దిపేట: బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని మాటలు చేప్పినా.. అభివృద్ధికే పట్టం కడతామని.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న టిఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తామని ప్రజలు స్పష్టం చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖా...
అగ్రిచట్టాలపై నిరసనగా రాజస్థాన్ బిల్లు
జైపూర్ : కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాజస్థాన్ అసెంబ్లీలో బిల్లు తీసుకురానున్నారు. ఈ విషయాన్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ తెలిపారు. పంజాబ్లో తీసుకువచ్చినట్లుగానే తమ రాష్ట్రం కూడా స్పందిస్తుందన్నారు....
మహారాష్ట్రలో బిజెపికి ఎదురుదెబ్బ
ఎన్సిపిలో చేరనున్న ఏక్నాథ్ ఖడ్సే
ముంబయి: బిజెపి సీనియర్ నాయకుడు ఏక్నాథ్ ఖడ్సే పార్టీకి గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఆయన శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సిపి)లో చేరుతున్నారని ఎన్సిపి రాష్ట్ర...
గులాబీమయమైన దుబ్బాక వీధులు
సిద్దిపేట: దుబ్బాక ఎన్నికల ప్రచారంలో మహిళలు కదంతొక్కారు. దుబ్బాకలో టిఆర్ఆస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు అపూర్వ ఆదరణ లభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళలు భారీ ర్యాలీ చేపట్టారు. జెండాలు, బ్యానర్లు, బతుకమ్మలు,జోనాలతో...
భారత భూభాగం నుంచి చైనీయులను ఎప్పుడు పంపిస్తారు: రాహుల్
న్యూఢిల్లీ: భారత భూభాగం నుంచి చైనీయులను బయటకు ఎప్పుడు పంపుతారో చెప్పాలని ప్రధాని మోడీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ డిమాండ్ చేశారు. ‘ప్రియమైన ప్రధాని, సాయంత్రం 6 గంటలకు చేసే ప్రసంగంలో భారత...
మంత్రిని ‘ఐటమ్’ అన్న కమల్నాథ్ (వైరల్ వీడియో)
భోపాల్ : మధ్యప్రదేశ్ శాసనసభ ఉప ఎన్నికల ప్రచారంలో బాగంగా మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ డాబ్రాలో బిజెపి అభ్యర్థి ఇమార్తి దేవిని ‘ఐటమ్’ గా పేర్కొంటూ వివాదం రేకెత్తించారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్...
ప్రజాసమస్యలపై పోరాటం :సోనియా
న్యూఢిల్లీ : దేశంలో ప్రజాస్వామ్యం సంక్లిష్టంలో పడిందని, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ నేతలు పోరాటం సాగించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన ఎఐసిసి ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల కాంగ్రెస్...