Home Search
జరిమానా - search results
If you're not happy with the results, please do another search
వైద్యులపై దాడి చేస్తే 7ఏళ్ల వరకు జైలు శిక్ష: ప్రకాశ్ జవదేకర్
న్యూఢిల్లీ: వైద్య సిబ్బందిపై దాడి చేస్తే సహించేది లేదు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. బుధవారం కరోనా నియంత్రణ, లాక్ డౌన్ ప్రభావం, దేశ ఆర్థిక పరిస్థితి, తదుపరి చర్యలపై కేంద్ర...
సేవలకు సై… రవాణాకు నై
వ్యవసాయం, అనుబంధ సంస్థలు, ఉత్పత్తులకు అనుమతి
ఉపాధిహామీ పనులకూ ఓకే
సామూహిక మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలపై నిషేధం
ఐటి సంస్థలకు 50 శాతం సిబ్బందితో అనుమతి
అన్ని రకాల ఈ-కామర్స్ బిజినెస్ చేసుకోవచ్చు
వివాహాలు, శుభకార్యాలకు కలెక్టర్ అనుమతి...
వాహన చోదకుల ఎత్తుకు పోలీసుల పైఎత్తు
జిపిఎస్ ద్వారా ప్రయాణించిన దూరం గుర్తింపు
మూడు కిలోమీటర్లు దాటితే వాహనం స్వాధీనం
ఆటోమేటిక్ పర్సన్ ఐడెంటిఫికేషన్ సిస్టం యాప్
మనతెలంగాణ/హైదరాబాద్: లాక్డౌన్ను ఉల్లంఘించి రోడ్లపై తిరిగేవారిని కట్టడి చేసేందుకు తెలంగాణ పోలీసులు కఠిన చర్యలు...
డాక్టర్లపై దాడి చేస్తే సీరియస్ యాక్షన్
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లపై దాడులు చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. నాలుగు రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లపై కరోనా అనుమానిత లక్షణాల...
కరోనా వైరస్పై తప్పుడు ప్రచారం తగదు… అడ్మిన్ దే బాధ్యత
అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవు
హెచ్చరించిన డిజిటల్ మీడియా
ప్రజలకు, మీడియాకు పలు సూచనలు జారీ
తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ రూపంలో కనీవినీ ఎరుగని విపత్తును మానవాళి ఎదుర్కొంటున్నది. ప్రపంచవ్యాప్తంగా అభివృది ్ధచెందిన దేశాలు,...
రాష్ట్రంలో పోలీసుల…కరోనా ఫైన్ షురూ
వాహనాలు 3 కిలోమీటర్లు దాటితే జరిమాన
గీత దాటిన వాహన చోదకులకు రెండేళ్ల జైలుశిక్ష
ఎన్పిఆర్ టెక్నాలజీతో వాహనాల గుర్తింపు
ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్1897 ప్రకారం కేసు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడి కోసం...
ఊరట…ఉపశమనం
ఏ ఎటిఎం నుంచి డబ్బులు ఉపసంహరించుకున్నా 3 నెలలు చార్జీ ఉండదు
ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ అవసరం లేదు
ఐటిఆర్ రిటర్న్ ఫైలింగ్ తేదీ జూన్ 30 వరకు పొడిగింపు
పాన్ఆధార్ అనుసంధాన గడువు తేదీ జూన్...
సామాజిక బాధ్యతను తీసుకోవాలి
ఐటి కంపెనీలకు పిలుపు
జాప్యంలేకుండా ఏప్రిల్ 1న జీతాలు
జిహెచ్ఎంసిలో కంట్రోల్ రూం ఏర్పాటు
ఐలాలకు పారిశుధ్య పనుల బాధ్యతలు
హోం క్వారైంటైన్లోని పౌరులపైన నిఘా
అధికారులకు మంత్రి కెటిఆర్ ఆదేశాలు
మనతెలంగాణ / హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణ...
నిరంతరం పరిశుభ్రతను పాటించండి
కరోనాను ఖతం చేద్దాం..
ఆరోగ్యంగా జీవిద్దాం
జనతా కర్ఫూ తరహాలో
లాక్డౌన్ను విజయవంతం చేద్దాం
కరోనా వైరస్ సోకకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి
కరోనా నివారణలో మనమే ముందువరుసలో నిలుద్దాం
ఎలాంటి నిర్లక్షం...
టమాట 100, మిర్చి 120
కూరగాయల ధరలకు అమాంతం రెక్కలు
లాక్డౌన్ ముసుగులో దోచుకుంటున్న వ్యాపారులు
నిత్యావసరాలకు ఇబ్బందిపడ్డ జనం, పలుచోట్ల క్రమశిక్షణ పాటించిన వ్యాపారులు, ప్రజలు
అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు : తలసాని
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా...
లాక్డౌన్ సక్సెస్ చేద్దాం
తెలంగాణ చరిత్రలో ఆదివారం అద్భుతమైన, అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. తెలంగాణ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు జనతా కర్ఫూను విజయవంతం చేశారు. హైదరాబాద్ మొదలుకొని మారుమూల గ్రామాల వరకు ప్రధాన రహదారులతో...
తెలంగాణలో…లాక్డౌన్… రెండోరోజు
రోడ్లపైకి వచ్చినవారికి క్లాస్ తీసుకున్న కలెక్టర్
రా.7 గం.ల నుంచి ఉ. 6 గం.ల వరకు బయటకు రావొద్దు
టూవీలర్పై ఒక్కరే వెళ్ళాలి... అంబులెన్స్ల్లో ప్రయాణికులు
డిఎస్పిపై కేసు... విదేశాల నుంచి వచ్చినవారిపై నిఘా
అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద...
టిఎస్ బిపాస్పై విస్తృత ప్రచారం చేయాలి
మనతెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ మున్సిపాలిటీల్లో భవన నిర్మాణాల అనుమతులు, లేఅవుట్ల మంజూరుకు ఆధునిక సాంకేతిక పద్దతి... తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టిఎస్...
ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్, అత్యాచారం.. నిందితుడికి జీవితఖైదు
మనతెలంగాణ/హైదరాబాద్: ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఫార్మసీ విద్యార్థినిని కిడ్నాప్ చేసిన నిందితుడికి జీవిత ఖైదు, రూ.90,000 జరిమానా విధిస్తూ ఎల్బి నగర్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. ఎపికి చెందిన ఐతం...
విద్యుత్ ఛార్జీలు పెంచక తప్పదు: సిఎం కెసిఆర్
హైదరాబాద్: విద్యుత్ సంస్థలు బతకాలంటే ఛార్జీలు పెంచక తప్పదని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. శుక్రవారం శాసనసభలో పల్లె ప్రగతిపై జరిగిన లఘు చర్చ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. పేదలకు భారం లేకుండా...
ప్రతీ ఖాతాదారుడి డబ్బు సురక్షితం: నిర్మల
ఢిల్లీ: ఎస్ బ్యాంక్ లో ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతీ ఖాతాదారుడి డబ్బు సురక్షితంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఎస్ బ్యాంక్కు చెందిన...
పరిశుభ్ర పట్టణాలు
ఇంటి నుంచే మార్పు తెద్దాం, వ్యక్తి శుభ్రతతో పాటు పరిసరాల పారిశుద్ధానికీ ప్రాధాన్యమిద్దాం
ఇంటి నుంచి గల్లీ వరకు పరిశుభ్రంగా ఉంచితే అంటు రోగాలు ప్రబలవు
ఖాళీ స్థలాల్లో చెత్తను ఏరివేయకపోతే జరిమానాలు తప్పవు
వార్డుల వారీగా...
పట్టణ ప్రగతితో పట్టణాల్లో మార్పులు రావాలి: ఎర్రబెల్లి
వరంగల్ రూరల్: పల్లె ప్రగతితో గ్రామాలు బాగుపడ్డాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పరకాలలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. పట్టణ ప్రగతితో పట్టణాల్లో...
ఆటో డ్రైవర్ పై పోలీసుల దాడి….
ముంబయి: నో పార్కింగ్ స్థలంలో ఆటోను ఆపినందుకు ట్రాఫిక్ పోలీసులకు, డ్రైవర్కు మధ్య గొడవ జరిగింది. డ్రైవర్పై పోలీసులు దాడి చేసిన తరువాత ఆటోకు జరిమానా విధించారు. ఆటోవాలాకు పోలీసులు టీ తాగించి...
75 గజాల లోపు ఇంటికి ఒక్క రూపాయికే పర్మిషన్
సంగారెడ్డి : పల్లెప్రగతి రెండు దశల్లో జరగడంతో గ్రామాల్లో ఎంతో మార్పువచ్చిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్రావు అన్నారు. పట్టణ ప్రగతితో కూడా పట్టణాల్లో ఎంతో మార్పురావడం ఖాయమని పేర్కొన్నారు. సంగారెడ్డిలో సోమవారం...