Home Search
టీమిండియా - search results
If you're not happy with the results, please do another search
చెలరేగిన కోహ్లీ, రాహుల్, శ్రేయస్.. కివీస్ పై భారత్ ఘన విజయం
అక్లాండ్: ఈడెన్ పార్క్ లో జరిగిన తొలి టి20 మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19 ఓవర్లలో 4...
కోహ్లీ, రాహుల్ ఔట్.. 13 ఓవర్లలో భారత్ 142/3
అక్లాండ్: ఐదు టీ20 సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టి20 మ్యాచ్ లో టీమిండియా వెంటవెంటనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అర్థ సెంచరీరతో జోరు మీదున్న ఓపెనర్...
రోహిత్ ఔట్…. 91/1
అక్లాండ్: భారత్- న్యూజిలాండ్ టి-20 సిరీస్లో టీమిండియా ఎనిమిది ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 91 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ ఏడు పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్లో టైలర్కు క్యాచ్...
కివీస్ మెరుపులు.. భారత్ టార్గెట్ 204
అక్లాండ్: ఐదు టీ20 సిరీస్ లో భాగంగా భారత్ తో జరుగుతున్న టి20 మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన కివీస్...
సమరోత్సాహంతో భారత్
కివీస్కు పరీక్ష, నేడు తొలి టి20
అక్లాండ్: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా మరో సిరీస్పై కన్నేసింది. న్యూజిలాండ్తో జరిగే ఐదు మ్యాచ్ల ట్వంటీ20 సిరీస్కు భారత్ సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇటీవలే సొంత గడ్డపై...
పృథ్వీషాకు చోటు
కివీస్ సిరీస్కు వన్డే జట్టు ఎంపిక
ముంబై: న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్ కోసం టీమిండియాను బుధవారం ఎంపిక చేశారు. గాయపడిన సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో యువ ఆటగాడు పృథ్వీషాను ఎంపిక...
హడలెత్తించిన భారత బౌలర్లు: 41 ఆలౌట్.. ఐదుగురు డకౌట్
బ్లూమ్ ఫోంటిన్: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ 2020లో భారత యువ జట్టు అదరగొడుతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్లో జపాన్ను 41 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని 4.5 ఓవర్లలోనే...
జైత్రయాత్రకు శ్రీకారం
కొత్త ఏడాదిలో టీమిండియా జోరు
క్రీడా విభాగం: కిందటి ఏడాది వరుస విజయాలతో హోరెత్తించిన టీమిండియా ఈసారి కూడా జైత్ర యాత్ర కొనసాగిస్తోంది. 2020లో ఆడిన రెండు సిరీస్లలో కూడా భారత జట్టు జయకేతనం...
ఆత్మహత్య చేసుకుందామనుకున్నా
న్యూఢిల్లీ: డిప్రెషన్ కారణంగా కొన్ని నెలల క్రితం ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు టీమిండియా మాజీ బౌలర్ ప్రవీణ్ కుమార్ దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశాడు. హరిద్వార్ హైవేపై తన లైసెన్స్డ్ రివాల్వర్తో షూట్ చేసుకుందామని...
చివరి పంచ్ మనదే
నిర్ణయాత్మక వన్డేలో కోహ్లీ సేన అద్భుత విజయం
2- 1 తేడాతో సిరీస్ కైవసం
సెంచరీతో చెలరేగిన రోహిత్, అర్ధ సెంచరీతో రాణించిన కోహ్లీ
స్మిత్ సెంచరీ వృథా
బెంగళూరు: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో నిర్ణయాత్మక వన్డేలో కోహ్లీ...
ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం.. సిరీస్ కైవసం
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ జట్టు నిర్దేశించిన 287 పరుగులు లక్ష్యాన్ని 47.3 ఓవర్లో కేవలం...
రోహిత్ అరుదైన రికార్డు..
బెంగళూరు: తనకు అచ్చొచ్చిన మైదానంలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతి తక్కువ ఇన్నింగ్స్లలో రోహిత్(218) తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసిన...
రోహిత్ శర్మ సెంచరీ.. విజయం దిశగా భారత్
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగుతున్న మూడో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీ బాదాడు. ఆసీస్ జట్టు నిర్దేశించిన 287 పరుగులు లక్ష్యంతో బరిలోకి...
సిరీస్ ఎవరికీ దక్కేనో?
సమరోత్సాహంతో భారత్, ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా, నేడు బెంగళూరులో చివరి వన్డే
బెంగళూరు: సిరీస్ ఫలితాన్ని తేల్చే కీలకమైన మూడో వన్డే కోసం ఇటు టీమిండియా, అటు ఆస్ట్రేలియా జట్లు సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. ఇరు జట్లు...
ఆసీస్ లక్ష్యం 341
రాజ్కోట్: భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆసీస్ ముందు టీమిండియా 341 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. భారత్...
భారత్కు సవాల్
సిరీస్పై ఆస్ట్రేలియా కన్ను, నేడు రాజ్కోట్లో రెండో వన్డే
రాజ్కోట్: కిందటి మ్యాచ్లో ఘోర పరాజయం చవిచూసిన టీమిండియాకు శుక్రవారం రాజ్కోట్లో జరిగే రెండో వన్డే చావోరేవోగా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే...
ధోనీకి బిసిసిఐ షాక్…
న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్, స్టార్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనికి బిసిసిఐ ఝలక్ ఇచ్చింది. బిసిసిఐ ప్రకటించిన 2019-2020 కాంట్రాక్టు లిస్టులో ఏ కేటగిరీలోనూ ధోనీ పేరు లేదు. (ఎ+) జాబితాలో...
ఆస్ట్రేలియా అదరహో..
కదం తొక్కిన వార్నర్, ఫించ్, తొలి వన్డేలో భారత్ చిత్తు
ముంబై: వరుస విజయాలతో ఎదురులేని శక్తిగా మారిన టీమిండియాకు ఆస్ట్రేలియా దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ముంబై వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో...
ధావన్ అర్థ సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్
ముంబయి: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ నిలకడగా ఆడుతోంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆదిలోనే షాక్...
తొలి వన్డే: టాస్ గెలిచిన ఆసీస్.. భారత్ బ్యాటింగ్
ముంబయి: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలిపోరుకు రంగం సిద్ధమైంది. మంగళవారం జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్...