Thursday, May 9, 2024
Home Search

తెలంగాణ - search results

If you're not happy with the results, please do another search
Two students died after fell into ditch in Kamareddy

కందకంలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

వెంటాడిన అడవి పందులు కందకంలో పడి ఇద్దరు చిన్నారులు మృతి మన తెలంగాణ/లింగంపేట: గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని బానాపూర్ నారాయణగూడ తండాలో ఈ...
Issuance of new certificates to Students who have lost their certificates

సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి కొత్త సర్టిఫికెట్ల జారీ

  మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సర్టిఫికెట్లు కోల్పోయిన విద్యార్థులకు కొత్త సర్టిఫికెట్ జారీ చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి నీళ్లు రావడంతో తమ సర్టిఫికెట్లు...
India reports 9531 new COVID19 cases

ఎపిలో 3,503 కరోనా కేసులు

మనతెలంగాణ/హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24గంటల్లో 69,095 సాంపిల్స్ పరీక్షించగా.. 3,503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం...
Nigerian arrested due to Drugs Supply in Hyderabad

హైదరాబాద్ లోని యువతకు డ్రగ్స్ వల..

మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని వెస్ట్ జోన్ పరిధిలో యూత్‌ను టార్గెట్ చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్‌ను మంగళవారం వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టూడెంట్ వీసా మీద వచ్చిన...
New angle in Divya Tejaswini case

దివ్వ తేజస్విని కేసులో కొత్తకోణం

  మనతెలంగాణ/హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్ విజయవాడ యువతి దివ్య తేజస్విని హత్య కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తులో కొత్తకోణాలు వెలుగుచూస్తున్నాయి. నిందితుడు నాగేంద్రబాబు పక్కా ప్రణాళిక ప్రకారమే దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. హత్య...
PV Sindhu says No conflicts with parents

ఆ వార్తల్లో నిజం లేదు

  మన తెలంగాణ/హైదరాబాద్: తనకు తల్లిదండ్రులతో విభేదాలు ఏర్పడ్డాయని అందువల్లే శిక్షణను మధ్యలోనే ఆపేసి లండన్ వెళ్లిపోయినట్టు వచ్చిన వార్తలను భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు ఖండించింది. తనకు కుటుంబ సభ్యులతో మనస్పర్థాలు తలెత్తాయని,...
Postponed all Exams till Dussehra: Minister Sabitha Indra Reddy

దసరా వరకు పరీక్షలన్నీ వాయిదా : మంత్రి సబిత

  మనతెలంగాణ/హైదరాబాద్ : దసరా పండగ ముగిసే వరకూ రాష్ట్రంలో నిర్వహించే అని రకాల పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గత కొన్నిరోజులు కురుస్తున్న వర్షాలతో పాటు, కోవిడ్...
Financial assistance from Tollywood celebrities for flood victims

వరద బాధితుల కోసం సినీ ప్రముఖుల ఆర్థిక సాయం

  హైదరాబాద్ : గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలకు హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో ప్రజలకు నిలువ నీడ లేకుండా పోతోంది. సర్వం కోల్పోయిన వరద బాధితులను ఆదుకునేందుకు...
CM KCR Review on Non-Agricultural Land Registrations

వరదల గాయాలకు రూ. 550 కోట్లు

  మునిగిన ప్రతి ఇంటికి రూ.10వేల ఆర్థిక సాయం వరదల సహాయంపై ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక ప్రకటన పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ళకు రూ.లక్ష, పాక్షికంగా దెబ్బతింటే రూ.50వేలు నేటి నుంచే పంపిణీ చేయాలని ఆదేశం 200 నుంచి 250 బృందాలతో...
Minister KTR Review on flood At GHMC headquarters

వరదలపై బురద రాజకీయాలొద్దు

  ప్రతిపక్షాలు మరీ నీచంగా వ్యవహరిస్తున్నాయ్ ప్రభుత్వం చేసే ప్రకటననే విశ్వసించండి నగర చరిత్రలో అతిపెద్ద రెండో వర్షపాతం ఇప్పుడు నమోదైంది లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలి ప్రాథమిక అంచనా ప్రకారం రూ.670 కోట్ల నష్టం జిహెచ్‌ఎంసి ప్రధాన...
Government plans to strengthen Ponds

సగం చెరువులు ‘మాయం’

  నగర శివార్లలో 370 చెరువులకు ప్రస్తుతం కనిపిస్తున్నవి 185 మాత్రమే నేటి కన్నీటి వరదలకు నాటి ఉమ్మడి పాలకులే కారణం చెరువులు, కుంటల పటిష్టతకు ప్రభుత్వం ప్రణాళికలు ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో టీం ఏర్పాటు, ప్రభుత్వానికి నివేదిక...
KTR who visited former minister Naini Narasimha Reddy

మాజీ మంత్రి నాయినిని పరామర్శించిన మంత్రి కెటిఆర్

  మనతెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు. నాయిని ఆరోగ్యం పరిస్థితిని వైద్యులను...

మళ్లీ వర్షం

ముప్పు వీడలేదు.. భయం తొలగలేదు... జలదిగ్భంధంలోనే పాతబస్తీ.. జలదిగ్భంధంలోనే పాతబస్తీ, వరద ప్రవాహంలోనే పలు కాలనీలు వీడని ముంపు భయంతో సాంతూళ్లకు పయనం మన తెలంగాణ/హైదరాబాద్: అల్పపీడనం, క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో భాగ్యనగరంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు...
Common PG entrance test postponed

23 వరకు సిపిజిఇటి దరఖాస్తు గడువు పెంపు

  మనతెలంగాణ/హైదరాబాద్ : కామన్ పోస్టు గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్(సిపిజిఇటి) దరఖాస్తు గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా విద్యార్థులు ఈ నెల 23వ తేదీ...
Three Maoists Encounter In Chhattisgarh

ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌరహక్కుల సంఘం ఖండన..

మనతెలంగాణ/హైదరాబాద్: ములుగు ఎన్‌కౌంటర్‌ను రాష్ట్ర పౌరహక్కుల సంఘం సోమవారం ఒక ప్రకటనలో ఖండించింది. మావోయిస్ట్ సుధీర్, లాక్మాల్‌ను పట్టుకుని కాల్చిచంపారని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు ఆరోపించారు....

ఎపిలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 2,918 పాజిటీవ్ కేసులు

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటీవ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో 61,330 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 2,918 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,86,050కు...
KTR to lay foundation stone for satellite bus terminal

నా జీవితంలో ఇలాంటి వర్షం చూడలేదు: మంత్రి కెటిఆర్

హైదరాబాద్: హైదరాబాద్ చరిత్రలోనే ఇది రెండో అతిపెద్ద వర్షం అని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. హైదరాబాద్ వరదలపై జిహెచ్ఎంసి కార్యాలయంలో సోమవారం మంత్రి కెటిఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు....

టిడిపి కమిటీలను ప్రకటించిన చంద్రబాబు

అమరావతి: టిడిపి కమిటీలను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సోమవారం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు అచ్చెన్నాయుడుని అప్పగించారు. తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా ఎల్.రమణనే కొనసాగిస్తున్నారు. తెలుగురాష్ట్రాల కమిటీలను ప్రకటించడంతో పాటు...
Heavy rain in next 48 hours in Hyderabad

హైదరాబాద్‌ను వదలని వాన

హైదరాబాద్: హైదరాబాద్ ను వర్షం వదలడం లేదు. ఈరోజు, రేపు తెలంగాణలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. గత వారం రోజులుగా నగరాన్ని వాన ...
India reports 9531 new COVID19 cases

రాష్ట్రంలో తగ్గుతున్న కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 948 కొత్త కరోనా కేసులు, 4 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 1,896 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం...

Latest News