Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
పన్నులు కట్టండి.. పల్లెల ప్రగతికి పాటుపడండి
తన ఇంటి, నల్లా పన్నులు కట్టి ప్రజలకు ఆదర్శంగా నిలిచిన మంత్రి ఎర్రబెల్లి
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుఎర్రబెల్లి...
ఇద్దరు చైన్స్నాచర్ల అరెస్టు..
మనతెలంగాణ/హైదరాబాద్: వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు మహిళల మెడలోని బంగారు ఆభరణాలను దొంగిలించిన ఇద్దరు చైన్ స్నాచర్లను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కొట్టేసిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు....
అంబులెన్స్లను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి,టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభించిన గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమానికి అనూహ్యంగా స్పందన వస్తోంది. పార్టీ పరంగా 100 అంబులెన్స్లు సమకూర్చాలనే...
యువతలో నైపుణ్యాన్ని వెలికితీయడానికి టీటా మరో ముందడుగు
హైదరాబాద్లోనే 5 నుంచి 6 వేల మందికి..
పదో తరగతి పాసై, స్మార్ట్ఫోన్ ఆపరేటింగ్ వచ్చిన వారికి అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్ : యువతలో నైపుణ్యాన్ని వెలికితీయడానికి టీటా (తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్) డిజిథాన్...
కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల ఆంక్షలు
హైదరాబాద్: దుర్గం చెరువుపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి సమీపంలో పలు ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. బ్రిడ్జిని జూబ్లీహిల్స్ నుంచి హైటెక్సిటీ, గచ్చిబౌలికి...
రాష్ట్రంలో మరో 1718 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో 49,084 మందికి టెస్టులు చేయగా 1,718 కొత్త కోవిడ్-19 కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో 2,002మంది బాధితులు కోవిడ్...
అర కోటికి చేరువగా ఆసరా పెన్షన్లు
పెద్దఎత్తున చేయూతనందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
పెన్షన్ అర్హత వయస్సు 60 నుంచి 57 సంవత్సరాలకు కుదింపు
వార్షిక సంవత్సరంలో బడ్జెట్ రూ.11,725 కోట్ల కేటాయింపు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల సంఖ్య దాదాపు అర...
బాలుడికి సోనూసూద్ భారీ సాయం
రూ.20లక్షల వైద్య ఖర్చులకు హామీ
ముంబై : బాలీవుడ్ నటుడు సోనూసుద్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణకు చెదిన బాలుడికి వైద్య సహాయం కోసం ముందుకొచ్చారు. మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్...
మహాత్ముడికి గవర్నర్, సిఎం కెసిఆర్ ఘన నివాళి
హైదరాబాద్: మహాత్మగాంధీ 151వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, ముఖ్యమంత్రి కెసిఆర్ ఘన నివాళులర్పించారు. లంగర్ హౌస్ లోని బాపూఘాట్ దగ్గర గాంధీ విగ్రహానికి అంజలి ఘటించారు. స్వీకర్...
కాళేశ్వరం విస్తరణ పనులపై ఎన్జిటిలో విచారణ..
మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం విస్తరణ పనులపై వేసిన పిటిషన్పై గురువారం నాడు ఎన్జిటిలో విచారణ జరిగింది. ఈక్రమంలో కాళేశ్వరం విస్తరణ పనులకు సంబంధించి పర్యావరణ అనుమతులు లేవని వేములఘాటు రైతులు పిటిషన్ దాఖలు చేయడంతో...
రాష్ట్రపతికి సిఎం కెసిఆర్ జన్మదిన శుభాకాంక్షలు
హైదరాబాద్: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ సర్కార్, ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయురారోగ్యాలు మీకు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుతూ, జాతికి మరింత కాలం సేవ...
రాష్ట్రంలో మరో 2,214 మందికి కరోనా
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 2,214 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, ఎనిమిది మంది మృతి చెందినట్టు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ పేర్కొంది. అదే సమయంలో 2,474 మంది...
కావాలనే ఎపి కెలికి కయ్యం
జల వివాదాలపై మళ్లీ మన జోలికి రాకుండా చేయాలి 6న అపెక్స్ కౌన్సిల్
భేటీలో దీటైన సమాధానం కేంద్ర ప్రభుత్వానిది నిష్క్రియాపరత్వం ఏడేళ్ల
అలసత్వాన్ని ఎండగట్టాలి రాష్ట్రాల పునర్విభజన చట్టాల ప్రకారం తెలంగాణకు
నీటి కేటాయింపులు...
సంక్షోభంలోనూ సంక్షేమాన్ని వదల్లేదు
ఐదు నెలల్లో పేదల కోసం రూ. 34,762 కోట్లు ఖర్చు
సగటున నెలకు రూ.7వేల కోట్లు వినియోగం
ఆసరా, రైతుబంధు, కల్యాణలక్ష్మి సహా వివిధ పథకాల నిధులకు ఢోకా లేకుండా చూసిన రాష్ట్ర ప్రభుత్వం
ఆగస్టు వరకు...
విడతల వారీగా వేతన బకాయిలు
ఉద్యోగులకు నాలుగు దఫాల్లో..
పెన్షనర్లకు రెండు దఫాలుగా చెల్లింపు
డిసెంబర్లో బకాయిల చెల్లింపులు పూర్తి
ఉత్తర్వులు జారీ చేసిన
రాష్ట్ర ప్రభుత్వం, సిఎంకు
ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా కారణంగా కోత విధించిన వేతనాల బకాయిల...
5న జెఇఇ, 6న ఎంసెట్ ఫలితాలు
తుది కీ తో పాటే ర్యాంకుల
వెల్లడి ఆ తర్వాత రోజు
నుంచే కౌన్సెలింగ్ ప్రక్రియ
మనతెలంగాణ/హైదరాబాద్ : జెఇఇ అడ్వాన్స్డ్-2020 ఫలితాలు అక్టోబర్ 5వ తేదీన విడుదల కానున్నాయి. ఈ మేరకు ఐఐటి ఢిల్లీ ఏర్పాట్లు...
ఆయుష్మాన్ కంటే ఆరోగ్యశ్రీ బెటర్
అధికారుల సమీక్షలో
మంత్రి ఈటల రాజేందర్ వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ పథకం వంద రెట్లు మెరుగైందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు....
వాహన చోదకులకు మరింత వెసులుబాటు…
మన తెలంగాణ/హైదరాబాద్: వాహన చోదకులకు మరింత వెసులుబాటు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ డాక్యుమెంట్స్ వినియోగాన్ని పెంచడానికి నిర్ణయం తీసుకుంది. అంటే డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ వంటివి ఇక జేబులో...
బ్యాలెట్తోనే పెట్టేద్దామా !
జిహెచ్ఎంసి ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు
ఎపికి ఇచ్చిన బ్యాలెట్ బాక్సులు ఇవ్వాలని కోరిన ఎస్ఇసి
అందుబాటులో లేని వివిప్యాట్లు..కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే సిఇఒ లేఖ
డివిజన్ల పునర్విభజనకు సర్కార్ నై.. త్వరలోనే ప్రత్యేక...
కొత్త వ్యవసాయ చట్టంతో రైతులకు మేలు
ఈ చట్టంతో రైతులు ఆర్థికంగా, శక్తివంతంగా ఎదుగుతారు
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త వ్యవసాయ చట్టం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం వ్యవసాయ నిపుణులు,...