Home Search
మృతి - search results
If you're not happy with the results, please do another search
33 పరుగలకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో భారత్..
సిడ్నీ: మహిళల టీ20 ప్రపంచకప్ 2020లో భాగంగా మెల్ బోర్న్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు నిర్దేశించిన184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్...
ఉప్పల్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బెంగళూరులో ఆత్మహత్య
మేడ్చల్: ఉప్పల్ ప్రాంతానికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం గణేష్ నగర్ లో నివాసముంటున్న జి.శ్రీనివాస్ రెడ్డి కుమారుడు జి.రంజిత్ కుమార్...
ఆర్యవైశ్య భవన్లో మారుతీరావు ఆత్మహత్య
హైదరాబాద్ : మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఖైరతాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో అనుమానస్పందంగా అతడు మృతి చెందినట్టు సమాచారం. పాయిజన్ తీసుకొని...
చరిత్రకు అడుగు దూరంలో..
సమరోత్సాహంతో భారత్, మరో ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా, నేడు మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్ సమరం
మెల్బోర్న్: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. మహిళల ట్వంటీ20 ప్రపంచకప్ తుది...
చరిత్ర సృష్టిస్తారా?
అందరికళ్లు భారత్పైనే!
మెల్బోర్న్: ప్రతిష్టాత్మకమైన మహిళల ట్వంటీ20 ప్రపంచకప్లో ఫైనల్కు చేరిన టీమిండియా ఈసారి ఎలాగైనా ట్రోఫీని సాధించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. అయితే బలమైన ఆస్ట్రేలియాను ఓడించిన విశ్వ విజేతగా నిలువడం అనుకున్నంత తేలిక...
ఆడపిల్లకు జన్మనిచ్చిన దిశ నిందితుని భార్య
హైదరాబాద్ : సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితుడు, ఎన్కౌంటర్లో మృతిచెందిన చెన్నకేశవులు భార్య రేణుకా శుక్రవారం నాడు ఆడపిల్లకు జన్మనిచ్చింది. దిశ కేసులో నిందితుడిగా ఉన్న చెన్నకేశవులు ఎన్కౌంటర్ సమయంలోనే...
చెరువులో ముగ్గురు అక్కా చెల్లెళ్ల మృతదేహాలు…. తండ్రిపై అనుమానం
బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్లో విషాదం చోటుచేసుకుంది. రాజారామ్ దుబ్బ చెరువులో ముగ్గురు అక్కా చెల్లెళ్లు మృతి చెందారు. మృతులు అఫీయా(10), మహీన్(9), జోయా(7)గా గుర్తించారు. కుటుంబ కలహాలతో తండ్రి...
ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి కన్నుమూత
మనతెలంగాణ/హైదరాబాద్: సుప్రసిద్ధ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వర్ రావు హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 86 సవత్సరాలు. అనారోగ్యంతో కొంతకాలంగా ఆయన చికిత్స తీసుకుంటున్నారు. పొత్తూరి వెంకటేశ్వర్ రావు 1934...
పత్రికా రంగంలో పొత్తూరి సేవలు మరువలేనివి: హరీష్
హైదరాబాద్: సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతిపట్ల మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి కడియం శ్రీహరి సంతాపం తెలిపారు. పొత్తూరి కుటుంబ సభ్యులకు హరీష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు...
ఏ పార్టీ వారైనా వదలకండి
ప్రధానితో ఢిల్లీ సిఎం భేటీ
ఘర్షణలపై నివేదన ఆవేదన
ఈశాన్య ఢిల్లీ హింసపైనే తొలి భేటీ
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఘర్షణలతో తల్లడిల్లిన...
స్త్రీ లేకుండా సమాజం లేదు.. స్మిత సబర్వాల్
ఇబ్రహీంపట్నం: స్త్రీ లేకుండా సమాజం లేదని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్ అన్నారు. మంగళవారం గురునానక్ ఇంజనీరింగ్ విధ్యాసంస్థల ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యాక్రమానికి ఆమేతోపాటు రాచకొండ...
ఎర్రగడ్డలో కానిస్టేబుల్కు, గాంధీలో గర్బిణీకి స్వైన్ప్లూ..
మన తెలంగాణ,హైదరాబాద్: నగరంలో ఒక పక్క కరోనా వైరస్ కంగారెత్తిస్తుండగా, మరోపక్క స్వైన్ప్లూ దడ పుట్టిస్తుంది.దీంతో నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం ఓ పోలీసు కానిస్టేబుల్కు స్వైన్ప్లూ వైరస్ సోకినట్లు వైద్యులు...
భార్య, ఇద్దరు మగ పిల్లలకు విషమిచ్చి చంపి ఆత్మహత్య
హైదరాబాద్ ఎల్బినగర్లో
ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అఘాయిత్యం
మన తెలంగాణ/మన్సూరాబాద్ : ఎల్బీనగర్ హస్తినాపురంలో విషాద కరమైన సంఘటన చోటు చేసుకు ంది. భార్య, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఓ సాఫ్ట్ ఇంజనీర్ ఆత్మహత్యకు...
స్కల్ బ్రేకర్ ఛాలెంజ్.. తలలు పగులగొట్టుకుంటున్నారు
హైదరాబాద్ : రోజుకో రకమైన ఛాలెంజ్ పుట్టుకు వస్తుండడంతో యువత వాటిని పాటిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గతంలో యువత బ్లూవేల్ ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇలా రోజుకొకటి పుట్టుకు వస్తుండడం...
తండ్రి చేతిలో కొడుకు దారుణ హత్య
మన తెలంగాణ/సూర్యాపేట: తండ్రి చేతిలో కొడుకు దారుణ హత్యకు గురైన సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని శ్రీరామనగర్కు చెందిన...
ఒకే కాన్పులో ఆరుగురు ప్రసవం
షియోపూర్ (ఎంపి): మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో బడోడా గ్రామానికి చెందిన 23 ఏళ్ల మహిళ ముర్తిమాలి శనివారం ఒకే కాన్పులో 35 నిముషాల వ్యవధిలో ఆరుగురిని ప్రసవించింది. వీరిలో ఇద్దరు కొద్ది క్షణాల...
అజేయ భారతం
చెలరేగిన రాధా, మళ్లీ మెరిసిన షఫాలి, లంకపై హర్మన్ సేన జయకేతనం
మెల్బోర్న్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల ట్వంటీ20 ప్రపంచకప్లో భారత్ వరుసగా నాలుగో విజయం సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్లో భారత్...
శ్రీలంకపై భారత్ ఘన విజయం
మెల్బోర్న్: ట్వంటీ20 మహిళల ప్రపంచకప్ లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే సెమీస్ లో అడుగుపెట్టిన హర్మన్ ప్రీత్ సేన నామమాత్రమైన చివరి గ్రూప్ మ్యాచ్ లో శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో...
విషవిద్వేషాల కాలుష్యపు ఢిల్లీ
చావు భయం ఎందరినో తరిమింది
4వ అంతస్తు నుంచి దూకిన తల్లికూతుళ్లు
యాసిడ్ దాడితో ఒళ్లుకాలిన యువకుడు
మురికికాలువలో శవాలైన సోదరులు
ఓ కాన్వెంటు స్కూలు భగ్గుమంది
న్యూఢిల్లీ : ఎటుపోతె ఏమవుతుందో...
మహానగరంలో జనగాయాలెన్నో..
తమ వారికోసం తల్ల‘ఢిల్లీ’
న్యూఢిల్లీ : ఘర్షణల గాయం నుంచి తేరుకుంటున్న ఢిల్లీలో ఇప్పుడు హృదయ విదారక దృశ్యాలు కన్పిస్తున్నాయి. ఇంటినుంచి వెళ్లిన వారు ఇంతవరకూ తిరిగి రాకపోవడంతో ఎందరో తల్లడిల్లుతున్నారు. ఇక తమ...