Home Search
మృతి - search results
If you're not happy with the results, please do another search
ఒకే కాన్పులో ఆరుగురు ప్రసవం
షియోపూర్ (ఎంపి): మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో బడోడా గ్రామానికి చెందిన 23 ఏళ్ల మహిళ ముర్తిమాలి శనివారం ఒకే కాన్పులో 35 నిముషాల వ్యవధిలో ఆరుగురిని ప్రసవించింది. వీరిలో ఇద్దరు కొద్ది క్షణాల...
అజేయ భారతం
చెలరేగిన రాధా, మళ్లీ మెరిసిన షఫాలి, లంకపై హర్మన్ సేన జయకేతనం
మెల్బోర్న్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల ట్వంటీ20 ప్రపంచకప్లో భారత్ వరుసగా నాలుగో విజయం సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్లో భారత్...
శ్రీలంకపై భారత్ ఘన విజయం
మెల్బోర్న్: ట్వంటీ20 మహిళల ప్రపంచకప్ లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే సెమీస్ లో అడుగుపెట్టిన హర్మన్ ప్రీత్ సేన నామమాత్రమైన చివరి గ్రూప్ మ్యాచ్ లో శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో...
విషవిద్వేషాల కాలుష్యపు ఢిల్లీ
చావు భయం ఎందరినో తరిమింది
4వ అంతస్తు నుంచి దూకిన తల్లికూతుళ్లు
యాసిడ్ దాడితో ఒళ్లుకాలిన యువకుడు
మురికికాలువలో శవాలైన సోదరులు
ఓ కాన్వెంటు స్కూలు భగ్గుమంది
న్యూఢిల్లీ : ఎటుపోతె ఏమవుతుందో...
మహానగరంలో జనగాయాలెన్నో..
తమ వారికోసం తల్ల‘ఢిల్లీ’
న్యూఢిల్లీ : ఘర్షణల గాయం నుంచి తేరుకుంటున్న ఢిల్లీలో ఇప్పుడు హృదయ విదారక దృశ్యాలు కన్పిస్తున్నాయి. ఇంటినుంచి వెళ్లిన వారు ఇంతవరకూ తిరిగి రాకపోవడంతో ఎందరో తల్లడిల్లుతున్నారు. ఇక తమ...
అమిత్ షాను తప్పించండి
సోనియా ఆధ్వర్యంలో రాష్ట్రపతికి విజ్ఙప్తి చేసిన కాంగ్రెస్ బృందం
న్యూఢిల్లీ : ఢిల్లీ ఘర్షణల నివారణలో వైఫల్యం చెందిన హోం మంత్రి అమిత్ షా రాజీనామాకు ఆదేశించాలని రాష్ట్రపతికి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. గురువారం...
ఢిల్లీ పోలీసుల తీరును తప్పుపట్టినందుకు…. హైకోర్టు న్యాయమూర్తి బదిలీ…
ఢిల్లీ: ఢిల్లీ పోలీసుల తీరును హైకోర్టు తప్పుపట్టడంతో న్యాయమూర్తి మురళీధర్ ను బదిలీ చేశారు. జస్టిస్ మురళీధర్ను హర్యానాకు బదిలీ చేస్తూ అర్థరాత్రి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు....
ఢిల్లీ మృతులు 27
అల్లర్ల ప్రాంతంలో అజిత్ దోవల్ పర్యటన
సోదరభావంతో మెలగాలని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్
కోలుకుంటున్న ఈశాన్య ఢిల్లీ
ఇతర చోట్ల దహనకాండ బాధితులను ఆదుకోండి
రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన వారిపై కేసులు పెట్టండి : ఢిల్లీ...
ఖాకీ కర్కశం
నెట్టి పడేశాడు.. బూటు కాలితో తన్నాడు.. అడ్డొచ్చిన విద్యార్థులపై లాఠీ ఝుళిపించాడు..
సోషల్ మీడియాలో వీడియో వైరల్.. ఘటనపై నెటిజన్ల మండిపాటు
చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు : బాధితురాలి తల్లి అనుమానం
మన తెలంగాణ/హైదరాబాద్/రామచంద్రాపురం : సంగారెడ్డిలో...
సెమీసే లక్ష్యంగా భారత్
మెల్బోర్న్: వరుస విజయాలతో జోరుమీదున్న భారత్ గురువారం న్యూజిలాండ్తో జరిగే మహిళల ట్వంటీ20 ప్రపంచకప్ మ్యాచ్కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్లో కూడా గెలిచి సెమీస్కు చేరుకోవాలనే పట్టుదలతో భారత్ కనిపిస్తోంది. తొలి...
భద్రంగా ఉన్నామన్న భావన ప్రజల్లో కల్పించాలి: ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ: ఢిల్లీలో చెలరేగిన అల్లర్లు అదుపులోకి వస్తున్నాయి. అల్లర్లలో ఇప్పటివరకు 23 మంది మృతి చెందగా 180 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది....
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
ముగ్గురు హైదరాబాద్ వాసులు మృతి
కూతురును డ్యాన్స్ స్కూల్లో వదిలేసి ఇంటికి వెళ్తున్న క్రమంలో ప్రమాదం
పుట్టిన రోజే మరణించిన దివ్య
మన తెలంగాణ/ముషీరాబాద్ : అమెరికాలోని డల్లాస్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత కాలమానం...
ఢిల్లీలో ఆగని సిఎఎ అల్లర్లు.. రంగంలోకి దిగిన అమిత్ షా
న్యూఢిల్లీ: సిఎఎకు వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు ప్రాంతాల్లో రెండో రోజు అల్లరి మూకలు రెచ్చిపోయాయి. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా...
ఇంటలిజెన్స్ హెచ్చరికలు: ఢిల్లీలో హై అలర్ట్
న్యూఢిల్లీ: సిఎఎ వ్యతిరేక ఆందోళనలు ఢిల్లీలో ఉద్రిక్తంగా మారాయి. సోమవారం సిఎఎకు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన రాళ్లదాడిలో మృతుల సంఖ్య ఏడుకు చేేరుకోగా... మరో 105 మంది చికిత్స పొందుతున్నారు....
ఆ సంబంధం బయటపడుతుందని…. ప్రియురాలి తనయుడిని కొట్టి చంపిన ప్రియుడు
చెన్నై: వివాహేతర సంబంధాన్ని తన తండ్రికి చెబుతాననడంతో ప్రియురాలి తనయుడిని ప్రియుడు కొట్టడంతో ఆ బాలుడు మృతి చెందిన సంఘటన తమిళనాడులోని మదురైలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... అంటోనీ ప్రకాశ్...
కర్మన్ఘాట్ లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
హైదరాబాద్: నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం కర్మన్ఘాట్ చౌరస్తాలో ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు...
సుప్రీం సూపర్ తీర్పులు
130కోట్ల మంది భారతీయులు ఆమోదించారు
- అంతర్జాతీయ న్యాయ సదస్సులో ప్రధాని మోడీ
లింగపర న్యాయంతోనే అభివృద్ధి
కీలకరంగాల్లో మహిళలకు ప్రాధాన్యం
మూడు వ్యవస్థలు పరస్పరం గౌరవించుకోవాలి
ఏ న్యాయవ్యవస్థకైనా మహాత్ముడే ఆదర్శం:మోడీ
న్యాయమే రాజ్యాంగం మూలస్తంభం : సిజెఐ బోబ్డే
ఉగ్రవాద...
ఘోర విషాదం: మార్చురీలో భర్త మృతదేహం.. పాపకు జన్మనిచ్చిన భార్య
అమెరికాలో గజ్వేల్ వాసి ప్రశాంత్ రెడ్డి ఆకస్మిక మృతి
మంత్రి కెటిఆర్ చొరవతో మృతుని అన్నకు వీసా
మన తెలంగాణ/గజ్వేల్: అమెరికాలోని డల్లాస్ నగరంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్ణణానికి చెందిన కొమ్మిరెడ్డి ప్రశాంత్ రెడ్డి(38)...
స్పోర్ట్స్ అకాడమీలో యువ బాక్సర్ ఆత్మహత్య
ముంబయి: 19 ఏళ్ల బాక్సర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహారాష్ట్రలోని అకోలా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ప్రణవ్ రౌత్ (19) అనే బాక్సర్ జాతీయ స్థాయిలో బాగా రాణించాడు....
ఎదురు కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాష్ట్రం అనంత్ నాగ్ జిల్లా బిజ్ బెరాలో శనివారం ఉదయం భద్రతా బలగాలు, తీవ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా...