Home Search
మృతి - search results
If you're not happy with the results, please do another search
చైనాపై తీవ్ర స్థాయి దర్యాప్తు : ట్రంప్
140 బిలియన్ల కన్నా ఎక్కువగా కరోనా పరిహారం
డ్రాగన్ దేశం పారదర్శకంగా లేదు
ముందే సమాచారం ఇవ్వలేదు
అదే జరిగి ఉంటే ఇంత నష్టం ఉండేది కాదు
మీడియా ముందు అమెరికా అధ్యక్షుడు
సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు తీర్మానం
వాషింగ్టన్...
కోలుకుంటున్న అమెరికా
న్యూయార్క్, న్యూజెర్సీలలో నెల రోజుల కనిష్టానికి మరణాలు
మరణాలు 70 వేలకు చేరొచ్చు: ట్రంప్
దశలవారీగా ఆంక్షలు సడలించేందుకు ప్రణాళికలు
అదే బాటలో ఫ్రాన్స్, స్పెయిన్
స్కూళ్లు తెరవడంపైనే డైలమా
మరో హాట్స్పాట్గా మారుతున్న బ్రెజిల్
న్యూయార్క్/పారిస్: కరోనా వైరస్ ప్రభావం...
దేశంలో మరో 1,543 కొత్త పాజిటీవ్ కేసులు
న్యూఢిల్లీ: భారత్లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 1,543 కొత్త కరోనా పాజిటివ్ కేసులు...
సిఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్
ఢిల్లీ: కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నాలుగోసారి ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. అన్ని రాష్ట్రాల సిఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వివిధ రాష్ట్రాల్లో కరోనా కట్టడికి తీసుకుంటున్న...
‘కిమ్’నడం లేదేం!
పలు ఊహాగానాల చక్కర్లు
సోదరి యూకు పగ్గాలని వార్తలు
సియోల్ : ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్ ఎట్లా ఉన్నారు? అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్టాపిక్ అయింది. తనదైన ప్రత్యేకతలతో దేశానికి...
దేశంలో 24 గంటల్లో 1,975 కరోనా కేసులు
న్యూఢిల్లీః దేశంలో మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,975 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా...
ఒకే కుటుంబంలో 18 మందికి కరోనా
లక్నో: ఒకే కుటుంబంలో 18 మందికి కరోనా సోకిన సంఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. కరోనా వైరస్ యుపిలో చాప కింద నీరులా వ్యాపిస్తుంది. దారుల్ ఉలూమ్ దియోబంద్ ఇస్లామిక్ యూనివర్సిటీ చెందిన...
కేసులు తగ్గుతున్నాయి
ప్లాస్మాథెరఫీకి అనుమతి వచ్చింది
కొత్తగా 13 కేసులు, 29 మంది డిశ్చార్జ్
983కు చేరుకున్న కొవిడ్ బాధితుల సంఖ్య
కొన్ని కుటుంబాలతోనే అత్యధిక కేసులు
మీడియా సమావేశంలో మంత్రి ఈటల
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్లాస్లాథెరఫీకి అనుమతి...
వైద్యులపై దాడులు!
డాక్టరు అందుబాటులో లేని చోటుని వెంటనే విడిచిపెట్టిపోవాలని సుమతి శతక కారుడు ఏనాడో చెప్పాడు. అందులోని నీతి దేశంలోని సాధారణ ప్రజలకు ఇప్పటికీ తలకెక్కలేదు. కరోనా వైరస్ చికిత్స తదితర విధుల్లోని వైద్యులను,...
మానవత్వం చాటుకున్న గంభీర్
న్యూఢిల్లీ: కష్ట కాలంలో ఉండే వారిని ఆదుకోవడంలో ఎల్లప్పుడూ ముందుండే భారత మాజీ క్రికెటర్, లోక్సభ సభ్యుడు గౌతం గంభీర్ తన ఉదార స్వభావాన్ని మరోసారి చాటాడు. తన ఇంటిలో పని మనిషిగా...
రైతులపై బిజెపికి ప్రేమ ఉంటే… పసుపు బోర్డు తీసుకరావాలి: నిరంజన్
హైదరాబాద్: రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. బిజెపి నేతల దీక్షలపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. బిజెపి పాలిత...
దగ్గినందుకు కొట్టి చంపారు
ముంబయి: దగ్గినందుకు ఓ వ్యక్తి కరోనా వైరస్ సోకిందని అనుమానించి స్థానికులు దాడి చేయడంతో సదరు వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందిన సంఘటన మహారాష్ట్ర థానే జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన...
కరోనా@26.48 లక్షలు…. ఇండియా@21,552
హైదరాబాద్: కరోనా వైరస్ ప్రపంచాన్ని కలవర పెడుతోంది. చాపకింద నీరులా కరోనా ముంబయి మహానగరాన్ని వణికిస్తోంది. ఇప్పటికి భారత్ దేశంలో కరోనా వైరస్ 21,552 మందికి సోకగా 685 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క...
కరోనా కట్టడికి త్రిముఖ వ్యూహం: కెటిఆర్
హైదరాబాద్: కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి కెటిఆర్ తెలిపారు. భారత్లో తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ప్రారంభమైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొబైల్ వైరాలజీ ల్యాబ్ను కేంద్ర...
మరణ ఘోష
అమెరికాలో 24 గంటల్లో 2,751 మంది మృతి
ఒక్క రోజులోనే వెలుగు
చూసిన 40 వేల కేసులు
8 లక్షలకు పైగా రోగులతో అతలాకుతలమవుతున్న అగ్రదేశం
ఆగస్టు నాటికి 66వేల మరణాలు చోటు చేసుకుంటాయని అంచనా
వాషింగ్టన్:...
గ్రీన్కార్డులకు ట్రంప్ గ్రహణం?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గత ఎన్నికల నాటి తన విజయ మూలాలను వెతికి మరి వెలికి తీస్తున్నట్టున్నాడు. అప్పుడు తనకి అనూహ్య విజయాన్ని కట్టబెట్టిన మితిమించిన జాతీయవాద విధానాలను మళ్లీ ఆశ్రయిస్తున్నాడు....
అల్మాస్గూడలో విషాదం.. ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని అల్మాస్గూడలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం... మీర్పేట అల్మాస్గూడలో ఉంటున్న...
ఇండియా@ 20,407… తెలంగాణ@928
ఢిల్లీ: మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. చాపకింద నీరులా రోజు రోజుకు భారత దేశంలో వేగంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ఇండియాలో ఇప్పటి వరకు కరోనా వైరస్ 20,407 మందికి...
చిట్టీల పేరిట గుంపులు గుంపులుగా ఉండొద్దు: హరీష్ రావు
సంగారెడ్డి: చిట్టీల పేరిట గుంపులు గుంపులుగా ఉండొద్దని మంత్రి హరీష్ రావు సూచించారు. మే నెలలో కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని డబ్ల్యుహెచ్ఒ హెచ్చరించిందని గుర్తు చేశారు. ఇదో వింతరోగం చరిత్రలో ఎప్పుడూ...
ధాన్యం కొనుగోళ్లకు రూ.30 వేల కోట్లు ఖర్చు: ఎర్రబెల్లి
మహబూబాబాద్: సామాజిక దూరం పాటిస్తూ ఉపాధిహామీ పనులు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. పెద్ద వంగర మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. చిన్న వంగరలోని కిష్ట తండాలో...