Home Search
రైలు - search results
If you're not happy with the results, please do another search
‘మెట్రో’ పరుగులకు ఏర్పాట్లు
హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ నేపథ్యంలో నిలిచిపోయిన మెట్రోరైళ్లు వచ్చేనెలలో పట్టాలపై పరుగులు పెట్టించేందుకు అధికారులు ఏర్పా ట్లు చేసేందుకు సిద్ధమైతున్నారు. అన్లాక్ నాల్గో మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం మరిన్ని సడలింపులు ఇవ్వాలని...
1 నుంచి సిటీ బస్సులు?
అంతర్రాష్ట్ర సర్వీసులతో పాటు సిటీ సర్వీసుల పునరుద్ధరణ చర్యలు వేగవంతం
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా దెబ్బకు ప్రజా రవాణా వ్యవస్థ కకావికలమైంది. అంతరాష్ట్ర ప్రజా రవాణా వ్యవస్థకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దన్న కేంద్రం అన్లాక్...
ఎల్బినగర్ సర్కిల్లో.. మరో ఫ్లైఓవర్
రెడీ అయిన ఎస్ఆర్డిపి ప్యాకేజీ-2 కింద ఎల్బినగర్ జోన్ బైరామల్ గూడ ఫ్లైఓవర్
నేడు ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్ వాసుల ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఎస్ఆర్డిపి...
అల్లుడి వేధింపులు.. తండ్రి, ఇద్దరు కుమార్తెల ఆత్మహత్య
అమరావతి: కడప జిల్లా ప్రొద్దుటూరులో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని మనస్తాపం చెందిన ఇద్దరు కుమార్తెలు బలవన్మరణానికి పాల్పడ్డారు. మయమ్మార్ కాలనీకి చెందిన బాబురెడ్డితో పెద్దమ్మాయికి వివాహం...
తమిళనాడులో ఆగస్టు 31వరకు లాక్డౌన్ పొడిగింపు..
చెన్నై:తమిళనాడు ప్రభుత్వం ఆగస్టు 31 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. అయితే కొన్ని సడలింపులు కల్పించడంతోపాటు కొన్ని ఆంక్షలను కూడా విధించింది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే చోట, రెస్టారెంట్టు, హోటళ్లలో డైనింగ్...
సోనూసూద్ ఆదర్శం
ఆపదలో ఉన్నవారిని వెంటనే ఆదుకోడంలో అసాధారణ చరిత్ర సృష్టిస్తున్న నటుడు సోనూసూద్ను గురించి చెప్పుకోని వారు లేరు. ఊరూరా, వాడవాడలా ఇతడి పేరు మారుమోగుతున్నది. నటుడుగా కంటే ఆపద్బాంధవుడుగా ఈయన గడించుకుంటున్న...
సంపాదకీయం: చైనాకు చేరువైన ఇరాన్
చాబహార్ జహేదాన్ రైలు మార్గ నిర్మాణ భాగస్వామ్య ఒప్పందం నుంచి ఇండియాను వదులుకుంటూ ఇరాన్ తీసుకున్న నిర్ణయం దానికదే ఏకాకి పరిణామం కాదు. ప్రధాని మోడీ ప్రభుత్వం నూతన విదేశీ విధాన విన్యాసాల...
35 ఏళ్లపాటు ప్రైవేటు రైళ్లకు అనుమతులు..
మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా 12 క్లస్టర్లను ఏర్పాటు చేసిన రైల్వే శాఖ మరో ఆరు నెలల్లో ప్రైవేటు రైళ్లను పట్టాలపై పరుగులు పెట్టించాలని భావిస్తోంది. ఈ రైళ్లలో డ్రైవర్, గార్డు మాత్రమే రైల్వే ఉద్యోగులు...
భువనగిరిలో ఆద్య తండ్రి ఆత్మహత్య
హైదరాబాద్: ఆరేళ్ల చిన్నారి ఆద్య కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. కూతురు మరణాన్ని జీర్ణించుకోలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. భువనగిరిలో ఆద్య తండ్రి కల్యాణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. వారం రోజుల క్రితం ఘట్కేసర్లో...
సంపాదకీయం: పట్టాలపై ప్రైవేటు
కరోనా కర్కశ కాలంలో ప్రధాని మోడీ ప్రభుత్వం మరో భారీ ప్రైవేటైజేషన్ క్రతువుకు తెర లేపింది. తన చిర సంకల్పమైన రైల్వేలలో ప్రైవేటు పెట్టుబడులను అనుమతించే ప్రక్రియకు నాంది పలికింది. 109 రూట్లలో...
నష్టాల్లో హైదరాబాద్ మెట్రో
మూడునెలలకు సుమారు రూ.150 కోట్లు లాస్
కష్టంగా మారిన రైళ్లు, డిపోలు, స్టేషన్ల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు
వచ్చే నెలలో మెట్రో పట్టాలెక్కే అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో నష్టాల్లో కొనసాగుతోంది. నగరంలో...
కోలుకుంటున్నాం
ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతోంది
ఖరీఫ్ సాగు ఆశాజనకం
21 రాష్ట్రాల సిఎంలతో ప్రధాని సమీక్ష
వైరస్పై పోరులో నిర్లక్షం వద్దు
నేడు 15 రాష్ట్రాల సిఎంలతో రివ్యూ
నేడు తెలంగాణ, ఎపి సిఎంలతో సంభాషణ
అన్లాక్ 1 నేపథ్యంలో బుధవారం ప్రధాని...
శ్రామిక్ రైళ్ళ సబ్సిడీ ఒక భ్రాంతి!
వలస కూలీల కోసం ప్రత్యేకంగా వేసిన శ్రామిక్ రైళ్ళలో 85 శాతం సబ్సిడీ ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంత భారీ సబ్సిడీతో వలసకూలీలను వారి స్వంత ఊళ్ళకు పంపించామని చెప్పుకుంది. మిగిలిన...
7 రాష్ట్రాల నుంచి 63 శ్రామిక్ స్పెషల్ రైళ్లు
న్యూఢిల్లీ: వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఎన్ని శ్రామిక్ స్పెషల్ రైళ్లు కావాలో తెలియచేయాలంటూ రైల్వే బోర్డు చైర్మన్ వివిధ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు లేఖ రాసిన దరిమిలా మొత్తం 63...
15 రోజుల్లో పంపండి
15 రోజుల్లోగా వారిని స్వస్థలాలకు చేర్చండి
రాష్ట్రాలు అడిగిన 24 గంటల్లో ప్రత్యేక రైలు ఏర్పాటు
ఉపాధి కల్పనకోసం ప్రణాళికలు రూపొందించాలి
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలుకు సుప్రీం ఆదేశాలు
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో చిక్కుపడిపోయి స్వస్థలాలకు వెళ్లలేక అవస్థలు పడుతున్న...
తెలంగాణ-ఎపిని కలుపుతూ మరో కొత్త రూట్
కేంద్రం ప్రతిపాదన.. త్వరలో కార్యరూపం
ఖమ్మం నుంచి విజయవాడను కలిపే కొత్త ఆరులేన్ల జాతీయ రహదారి నిర్మాణం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ, ఎపి రాష్ట్రాల మధ్య కనెక్టివిటిని పెంచేందుకు ఎలాంటి...
‘ఓ చేతిలో రైఫిల్, మరో చేతిలో పాలు’ (వీడియో)
కానిస్టేబుల్ సాహసంపై స్పందించిన రైల్వేమంత్రి
న్యూఢిల్లీ : భోపాల్ రైల్వే స్టేషన్లో ఓ చిన్నారి కోసం పాల ప్యాకెట్ అందించే క్రమంలో రైల్వే కానిస్టేబుల్ చేసిన సాహసాన్ని ఆ శాఖ మంత్రి పీయూష్గోయల్ కొనియాడారు....
మరో 15 రోజుల్లో తరలించాలి
వలస కూలీలపై రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకు పోయిన వలస కూలీల తరలింపు మరో 15 రోజుల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు సూచించింది. వలస కూలీలు...
ప్రియురాలి కూతురుపైనా అత్యాచారం.?
సంజయ్పై ‘పోక్సో’ చట్టం కింద కేసు
హైదరాబాద్ : గొర్రెకుంట హత్యల ఘటన నిందితుడు సంజయ్కుమార్యాదవ్ తన ప్రియురాలు కూతురు(15)పైనా అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు...
ఆ ఐదు రాష్ట్రాలే కీలకం
దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక నాయకత్వం
ఇండియా జిడిపిలో ఐదు రాష్ట్రాల వాటా 27 శాతం
గుజరాత్, మహారాష్ట్ర ఇప్పటికీ వైరస్పై పోరాటం
ఎలరా సెక్యూరిటీస్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: కోవిడ్19 సంక్షోభం నుంచి...