Home Search
చోరీ - search results
If you're not happy with the results, please do another search
వెంచర్లలో దొంగతనాలు.. 11 మంది అరెస్ట్
రంగారెడ్డి: శంకర్ పల్లి, ఆర్సీపురంలో కన్ స్ట్రక్షన్ మెటీరియల్ దొంగిలిస్తున్న 11 మంది అంతర్ రాష్ట్ర ముఠా బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారితో పాటు కన్ స్ట్రక్షన్ మెటీరియల్ కొనుగోలు చేస్తున్న...
అఖిలప్రియ అరెస్టు
ప్రవీణ్రావు కిడ్నాప్ కేసులో ఎపి మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టు
హఫీజ్పేటలోని 25 ఎకరాల భూ వివాదంలో కిడ్నాప్ కేసులో ఎ1గా ఎ.వి సుబ్బారెడ్డి, ఎ2గా అఖిలప్రియ, ఎ3గా ఆమె భర్త భార్గవరామ్
అఖిలప్రియ కుటుంబంతో...
6.65 శాతం క్రైమ్ రేటు పెరిగింది: సిపి సజ్జనార్
హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది 6.65 శాతం క్రైమ్ రేటు పెరిగిందని సిపి సజ్జనార్ తెలిపారు. సైబర్ క్రైమ్ నేరాలు 135 శాతం పెరిగాయని, ఆర్థిక నేరాలు 45 శాతం పెరిగాయన్నారు....
దొంగను చంపిన దొంగ
* ఇద్దరు దొంగల మధ్య గొడవ
* గొంతు కోసి హత్య
* కొత్తపేట గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లో సంఘటన
హైదరాబాద్: ఇద్దరు దొంగల మధ్య జరిగిన గొడవ మరో దొంగ హత్యకు దారితీసిన...
ఘరానా దొంగ మంత్రి శంకర్ అరెస్ట్
హైదరాబాద్: ఇళ్లల్లో దొంగతనం చేస్తున్న నలుగురు దొంగలను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.12,09,000 నగదు, 1,000 గ్రాముల వెండి వస్తువులు, యమహా వైజడ్, హోండా యాక్టివా, ఐరన్...
అంతరాష్ట్ర ఎటిఎం దొంగల ముఠా అరెస్ట్
హైదరాబాద్: వరసగా ఎటిఎంలలో చోరీలు చేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి లారీ, టాటా సుమో, పల్సర్ బైక్, గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ కట్టర్,...
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
హైదరాబాద్: ఏటీఎంల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను సిపి మహేశ్ భగవత్ మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ... రాచకొండ పరిధిలో ఇటీవల...
వనస్థలిపురంలో ముగ్గురు రాబరీ నిందితుల అరెస్టు
ముగ్గురు రాబరీ నిందితుల అరెస్టు
అదుపులోకి తీసుకున్న ఎల్బి నగర్ సిసిఎస్ పోలీసులు
రూ.25,000నగదు, 48విదేశీ కరెన్సీ, బొమ్మ పిస్తోల్
కారు, బైక్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
వివరాలు వెల్లడించిన రాచకొండ సిపి మహేష్ భగవత్
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యసనాలకు బానిసగా...
నగరంలో పెస్టిసైడ్స్ దొంగల అరెస్ట్
హైదరాబాద్: కోరమండల్ గోడౌన్ నుంచి ఫెర్టిలైజర్స్ను దొంగతనం చేసిన ముగ్గురు నిందితులను ఎల్బి నగర్ సిసిఎస్ పోలీసులు, ఆదిబాట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 98 కార్టన్ల పెస్టిసైడ్స్, రెండు...
నంబర్ ప్లేట్ లేకుంటే దొంగలే
హైదరాబాద్: ట్రాఫిక్ చలాన్లు తప్పించుకోవడానికి వాహనదారులు నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేయడం దొంగలకు కలిసి వస్తోంది. నంబర్ ప్లేట్ను ట్యాంపర్ చేసి వాటిపై వచ్చి చోరీలు చేస్తున్నారు. నగరంలో ఇలాంటి సంఘటనలు వరుసగా...
పేరుమోసిన అంతరాష్ట్ర దొంగల అరెస్ట్
హైదరాబాద్: పేరు మోసిన అంతరాష్ట్రదొంగలను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ బాలానగర్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు గన్స్, 36 తులాల బంగారు ఆభరణాలు, 36 గ్రాముల వెండి...
సీజ్ చేసిన వాహనాల వేలానికి సిద్ధం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 39 సిపి చట్టం ప్రకారం సీజ్ చేసిన దాదాపు 20వేల వాహనాల దారులకు నోటీసులు ఇచ్చినప్పటికీ తిరిగి తీసుకోని కారణంగా వాటిని వేలం వేసేందుకు...
బైక్ దొంగల ముఠా అరెస్ట్
హైదరాబాద్: బైక్లను దొంగతనం చేస్తున్న ఏడుగురు ముఠా సభ్యులను రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 30 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బైక్ల విలువ రూ.20,00,000 ఉంటుంది. సైబరాబాద్ పోలీస్...
బైడెన్ అభిమానుల డాన్సులు.. ట్రంప్ మద్దతుదార్ల తుపాకీల ఝళిపింపు
ఫిలడెల్ఫియా : ఫిలడెల్ఫియా, ఫోనిక్స్, డెట్రాయిట్, మిషిగన్ తదితర ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్ల సమీపాన శుక్రవారం జో బైడెన్ మద్దతుదారులు కొందరు ఆనందంతో డాన్సు చేయగా, ట్రంప్ మద్దతు దారులు కోపంతో తుపాకీలు...
అర్మీ అధికారినంటూ మోసం.. సాఫ్ట్వేర్ ఉద్యోగినిని వివాహం చేసుకున్న వైనం
మనతెలంగాణ/హైదరాబాద్ : మాజీ ఆర్మీ అధికారినంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగినిని మోసం చేసిన ఆనందవర్ధన్ అనే వ్యక్తిని నార్సింగి పోలీసులు శుక్రవారం నాడు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మల్కాజి గిరికి చెందిన ఆనందవర్ధన్...
హుండీలను ఎత్తుకెళ్తున్న దొంగల అరెస్ట్
హుండీ, ఆటో, రూ.15,000 నగదు స్వాధీనం
హైదరాబాద్: రాత్రి సమయంలో ఆటోలో తిరుగుతూ దేవాలయాల్లోని హుండీలను చోరీ చేస్తున్న ఇద్దరు నిందితులను లంగర్హౌస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి...
కాషాయం కట్టల పాములు
నోట్ల సంచులతో ఓట్లు కొట్టేయాలన్న బిజెపి మరోసారి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపే లక్షంగా ఎంతకైనా తెగించడానికి సిద్ధపడుతున్నట్లుగా సోమవారం సిద్దిపేటలో జరిగిన 6 గంటల క్యాష్ హైడ్రామా...
రెడ్డీస్ లాబోరేటరీపై సైబర్ ఎటాక్
హైదరాబాద్ః హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఔషధాల తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్పై సైబర్ ఎటాక్ జరగడంతో ప్రపంచవ్యాప్తంగా తన ఉత్పత్తులను నిలిపివేసినట్టు ఆ సంస్థ గురువారం నాడు ప్రకటించింది. రెడ్డీస్...
ఓటిపి చెబితేనే గ్యాస్ సరఫరా
నవంబర్ నుంచి కొత్త విధానాన్ని అమలు చేయనున్న ఆయిల్ కంపెనీలు
ముందుగా 100 స్మార్ట్ నగరాల్లో అమలు
మనతెలంగాణ/హైదరాబాద్ : వంటగ్యాస్ ఇంటింటి సరఫరా చేసేందుకు ఓటిపి లేదా ఒకసారి వినియోగించే పాస్వర్డ్ను తప్పనిసరిగా చెప్పాలని...
ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్టు
హైదరాబాద్: ఒంటిరిగా వెళ్తున్న మహిళల బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను మూడున్నర తులాల బంగారుభరణాలు, రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. ఎపిలోని గుంటూరు జిల్లాలో ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టిన నాలుగు...