Home Search
వరంగల్ రూరల్ జిల్లా - search results
If you're not happy with the results, please do another search
24 గంటల్లో 21వేల టెస్టులు
ఒక్క రోజు 21,380 టెస్టులు
కొత్తగా 1986 పాజిటివ్లు, 14 మంది మృతి
జిహెచ్ఎంసిలో 586, జిల్లాల్లో 1400 మందికి వైరస్
62,703 కు పెరిగిన కరోనా బాధితులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో టెస్టుల సంఖ్య భారీగా...
మహమ్మారి బారిన మధ్యవయస్కులు
15839 టెస్టులు..1610 పాజిటివ్లు
జిల్లాల్లో 1079, జిహెచ్ఎంసిలో 531 మందికి వైరస్
వైరస్ దాడిలో మరో 9 మంది మృతి
57,142కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
31 నుంచి 40 మధ్య వయస్కుల్లో 25 శాతం...
హైదరాబాద్ మేయర్ బొంతుకు కరోనా
జిహెచ్ఎంసిలో 641, జిల్లాల్లో 952 మందికి వైరస్
కోవిడ్ దాడిలో ఎనిమిది మంది మృతి
హైదరాబాద్ మేయర్ బోంతు రామ్మోహన్కు కరోనా
జి.ఓ ప్రకారమే ఫీజులు తీసుకోవాలని మరోసారి హెచ్చరించిన వైద్యశాఖ
54,059కి చేరిన కరోనా...
ఆ నిధులను కరోనా చికిత్స కోసం ఉపయోగించండి: ఎర్రబెల్లి
వరంగల్ రూరల్: ఎంపి, ఎంఎల్ఎల అభివృద్ధి నిధులను కరోనా వైద్య సదుపాయాల కోసం ఖర్చు చేయాలని ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. కరోనా నియంత్ర, వైద్య సదుపాయాలపై అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్...
50 వేలు దాటాయ్..
కొత్త కేసులు 1567, తొమ్మిది మంది మృతి
జిహెచ్ఎంసిలో 662, జిల్లాల్లో 905 మందికి వైరస్
50,826 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
ఉస్మానియ పాత భవనంను ఖాళీ చేసిన అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో...
రాష్ట్రంలో కొత్త కేసులు 1430.. ఏడుగురు మృతి
జిహెచ్ఎంసిలో 703, జిల్లాల్లో 727 మందికి వైరస్
47,705కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 16,855 టెస్టులు చేయగా, 1430 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో...
రాష్ట్రంలో మరో 1550 పాజిటివ్లు..
11525 టెస్టులు, 1550 పాజిటివ్లు
వైరస్ దాడిలో మరో 9 మంది మృతి
కొంపల్లి మున్సిపల్ కమిషనర్కు కరోనా
కోవిడ్తో కాంగ్రెస్ నేత మృతి
36,221కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రంలో కరోనా కేసులు 36వేల...
1269 కొత్త కేసులు
8 మంది మృతి, జిహెచ్ఎంసిలో 800, జిల్లాల్లో 469 మందికి వైరస్
ప్రభుత్వ ఆసుపత్రుల్లో 90% బెడ్లు ఖాళీ : వైద్య ఆరోగ్యశాఖ
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి రాజ్భవన్కు చేరుకుంది. రాజ్భవన్లో పనిచేస్తున్న...
చెరువు నిండాలే… చేప పడాలే
ఈసారి 22,450 నీటి వనరుల్లో 81.69 కోట్ల ఉచిత చేప పిల్లలు
నీలి విప్లవంలో భాగంగా జలాశాయాల్లో వదలనున్న మత్సశాఖ
సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావడంతో ఏటేటా పెరుగుతున్న పంపిణీ లక్షం
ఈ నెలఖారుకు టెండర్లు పూర్తి.....
తెలంగాణలో కొత్తగా 879 కరోనా కేసులు.. ముగ్గురు మృతి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ పంజా విసురుతుంది. రోజురోజుకి వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. సోమవారం నిర్వహించిన 3,006 టెస్టుల్లో 879 మందికి వైరస్ తేలడం ఆందోళనకరం. అంటే పాజిటివ్ రేట్...
రాష్ట్రంలో భారీగా 872 కరోనా కేసులు
జిహెచ్ఎంసి పరిధిలో 713, రంగారెడ్డి 107 మేడ్చల్ 16, సంగారెడ్డి జిల్లాలో 12
ఏడుగురు మృతి, మరణించిన వారిలో వైద్యుడు, పోలీసు అధికారి
అమీర్పేట కార్పొరేటర్కు కొవిడ్ పాజిటివ్
మలక్పేట ఏరియా ఆసుపత్రిలో 9 మందికి
భువనగిరిలో సాఫ్ట్వేర్...
రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు..
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ, కర్ణాటక, గోవాల్లో రానున్న 24 గంటల నుంచి 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండి) హెచ్చరికలు జారీ చేసింది. ఈ రాష్ట్రాలతో పాటు...
శవాల బావి మిస్టరీ తేలేదేలా..?
తొమ్మిది మంది మృతి కేసులో ముమ్మరంగా దర్యాప్తు..
ఫోరెన్సిక్ నివేదికే కీలకం..
పోలీసుల అదుపులో ఇద్దరు బీహార్ యువకులు..?
మనతెలంగాణ/వరంగల్ క్రైం: ఒక పాడుపడ్డ బావిలో రెండు రోజుల క్రితం తొమ్మిది మృతదేహాలు లభించిన సంఘటనపై...
మృతదేహాలకు ఎంజిఎంలో శవపరీక్ష పూర్తి…
వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంటలో బావి నుంచి వెలికితీసిన తొమ్మిది మృతదేహాలకు ఎంజిఎం ఆస్పత్రిలో శవపరీక్ష పూర్తి అయింది. ఈ ఘటనపై పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. షకీల్...
గొర్రెకుంట బావిలో తొమ్మిది మృతదేహాలు
వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామశివారులో ఓ కోల్డ్స్టోరేజీ ఎదురుగా ఉన్న బావిలో నిన్న బావిలో 4 మృతదేహాలు బయటపడ్డాయి. తాజాగా మరో ఐదు మృతదేహాలను అధికారులు గుర్తించి...
ఇలా ‘సాగు’దాం
నియంత్రిత పంటలకు జిల్లాలవారీ వ్యవసాయ కార్డులు
అమలు బాధ్యత కలెక్టర్లకు
సిద్ధమైన పంటల పటం
ఆమోదించిన సిఎం?
వరి విస్తీర్ణంలో 95వేల ఎకరాలు మైనస్!
పత్తి 10లక్షల ఎకరాలు అధికం!
అన్ని జిల్లాల్లోనూ పెరగనున్న కంది సాగు
మన తెలంగాణ/హైదరాబాద్ : నియంత్రిత...
బైలెల్లిన బస్సులు
కరోనా భయంతో అంతగా సాగని ప్రయాణాలు, ఒకటి రెండు చోట్ల మినహా
ఖాళీగానే నడిచిన బస్సులు
జిల్లాల మధ్య రైట్..రైట్ సందడి
రోడ్డెక్కిన 2900 ఆర్టిసి బస్సులు
నిజామాబాద్,ఆసిఫాబాద్, ఉమ్మడి
కరీంనగర్ జిల్లాల నుంచి జెబిఎస్
వరకు...
ముప్పును జయించిన ముగ్గురు
కోలుకున్న కరోనా హైరిస్క్ గ్రూప్లోని 75ఏళ్ల వృద్ధుడు, డయాలసిస్ రోగి
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వైరస్ సోకిన 27 ఏళ్ల మహిళ
గాంధీ వైద్యుల ప్రత్యేక చొరవతో సురక్షితంగా ఇంటికి చేరుతున్న బాధితులు...
మళ్లీ పెరిగిన కేసులు
కరోనాతో మరో ముగ్గురు మృతి
28కి చేరుకున్న మరణాల సంఖ్య
కొత్తగా 22 కేసులు నమోదు, 33 మంది డిశ్చార్జ్
1038కి చేరుకున్న పాజిటివ్ల సంఖ్య
వైద్యారోగ్యశాఖను అప్రమత్తం చేసిన సిఎం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్...
రేపటి నుంచి బియ్యం పంపిణీ.. మే 2నుంచి రూ.1500 జమ
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కోల్పోయిన నిరు పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ముందుకొచ్చింది. గత నెలలో ఆహార భద్రత కార్డు ఉన్న...