Home Search
ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
బ్యాంకుల విలీనం కొనసాగుతుంది
న్యూఢిల్లీ: పది ప్రభుత్వరంగ బ్యాంకుల విలీన ప్రక్రియ కొనసాగుతుందని బుధవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఈ ప్రక్రియ ఉంటుందని, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియపై...
రూ.2 వేల నోటుకు శుభం కార్డు?
ఈ నోట్లకు దూరంగా ఉంటున్న బ్యాంకులు
ఎటిఎంలలో 2 వేల నోట్లకు బదులుగా 500 నోట్లు ఎక్కువ వినియోగం
కస్టమర్ల సౌలభ్యం కోసమేనంటున్న బ్యాంకులు
న్యూఢిల్లీ: బ్యాంక్లు పెద్ద నోటు రూ.2 వేల నోటుకు శుభం...
అమిత్ షా రాజీనామా చేయాలి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చెలరేగుతున్న హింసాకాండకు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాలదే బాధ్యతని కాంగ్రెస్ నిందించింది. శాంతి భద్రతలను పరిరక్షించడంలో ఘోరంగా విఫలమైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే తన...
స్కూల్లో హ్యాపీగా ఉంది
హ్యాపీనెస్ క్లాస్లనుంచి స్ఫూర్తి పొందా, ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మెలానియా
విద్యార్థుల స్వాగతానికి ఫిదా అయిన అమెరికా ప్రథమ మహిళ
న్యూఢిల్లీ : పాఠశాల విద్యార్థులు ఒత్తిడిని జయించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన హ్యాపీనెస్...
పట్టణప్రగతి కోసం మారుదాం.. మారుద్దాం
మన తెలంగాణ/ నల్లగొండ ప్రతినిధి/ నాగర్ కర్నూల్ ప్రతినిధి : మనం మారుదాం-... మన పట్టణాన్ని మారుద్దాం... అనే నినాదంతో ప్రజా ప్రతినిధులు, అధికారులూ ప్రజల ముందుకు వెళ్లాలని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి...
రేవంతు భూతంతు
తప్పుడు డాక్యుమెంట్లతో 4.39 ఎకరాల అత్యంత విలువైన భూమిని కాజేసిన రేవంత్రెడ్డి బ్రదర్స్!
సహకరించిన రెవెన్యూ అధికారులు
ప్రభుత్వ విచారణలో తేలిన విస్తుగొల్పే నిజాలు
గోపన్నపల్లిలోని 167 సర్వేనంబర్లోగల 10.2 ఎకరాల భూమికి తప్పుడు డాక్యుమెంట్ల సృష్టి
వేరే...
రేవంత్ భూదందా…. కోర్టును ఆశ్రయించిన బాధితులు
హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి, ఆయన సోదరుల భూదందా తాజాగా వెలుగులోకి వచ్చింది. అత్యంత ఖరీదు చేసే ఐదెకరాల భూమిని రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కబ్జా చేశారు. తప్పుడు డాక్యుమెంట్లు...
పట్టణాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ…
పదవులపై దృష్టితో కాకుండా, రాజకీయాలకు అతీతంగా చిత్తశుద్ధితో పాల్గొనాలి
వార్డులవారీ ప్రగతి ప్రణాళికలు రూపొందించుకోవాలి
పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి
మౌలిక సదుపాయాలు, పౌరసేవలు, కాలుష్య నివారణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి
పారిశుద్ధ ప్రణాళికలను పది రోజుల్లో అమలు చేయాలి,...
సంక్షేమంలో అవినీతికి చోటు ఇవ్వవద్దు… ఇస్తే నామీద ఒట్టే
నామీద ఏమాత్రం అభిమానమున్నా తప్పు చేయొద్దు : ధర్మపురిలో మంత్రి కొప్పుల
మనతెలంగాణ/జగిత్యాల : ప్రభుత్వ పథకాల అమలులో ఏ చిన్న తప్పు జరగవద్దు... నా మీద ఏ మాత్రం అభిమానం ఉన్నా తప్పు...
ఈ బంధం కలకాలం ఉంటుంది..
అహ్మదాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దేశ పర్యటన చరిత్రాత్మక భారత్అమెరికా సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయంగా ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. తమ రెండు దేశాల బంధం కేవలం...
కశ్మీర్ విద్యార్థులకు ఇదే సువర్ణావకాశం
హైదరాబాద్ : భారతదేశం గొప్పతనం, వైవిధ్యం, ఐక్యత గురించి తెలుసుకోవడానికి కశ్మీరు విద్యార్థులకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంచి అవకాశాన్ని కల్పించిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. సోమవారం రాజ్...
రెవెన్యూలో ప్రమోషన్ల పరేషాన్
259 మంది డిఫ్యూటీ తహసీల్దార్లు విధుల్లో చేరితే...
సీనియర్ అసిస్టెంట్లకు రివర్షన్!
ప్రమోషన్లు తీసుకున్న అధికారులను పట్టుకున్న భయం
రెవెన్యూలో ఖాళీలపై అధికారుల అయోమయం
మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రూపు 2లో ఎంపికైన 259 మంది డిఫ్యూటీ...
నేటి నుంచే పురస్కారం
మార్చి 4 వరకు కొనసాగే పట్టణ ప్రగతికి శ్రీకారం
మహబూబ్నగర్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కెటిఆర్
అన్ని గృహ సముదాయాల్లో విధిగా ఇంకుడు గుంతలు
పౌరసేవలు మరింత మెరుగుపడేలా కృషి
మంత్రులు, స్థానిక ఎంఎల్ఎలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
పట్టణ పారిశుద్ధ్యానికి,...
మువ్వన్నెల ప్రగతి
సాగు, సేవ, పారిశ్రామిక రంగాల్లో విశేష వృద్ధి రేటును సాధించిన రాష్ట్రం
సేవారంగంలో దేశంలోనే తొలిస్థానం.. మూలధన వ్యయంలోనూ టాప్
వ్యవసాయ రంగంలో 10 శాతానికి వృద్ధిరేటు ?
వంద శాతంకు పైగా పెరిగిన ఐటి ఎగుమతులు
హైదరాబాద్:...
డిసిసిబి ఎన్నికలపై టిఆర్ఎస్ నజర్
ప్రగతిభవన్లో ఆశావహుల జాబితాను పరిశీలించిన మంత్రి కెటిఆర్
ఆశావహులు పార్టీకి చేసిన సేవలను, సామాజిక నేపథ్యం వగైరా సమాచారాన్ని అందించాలని ఆదేశం
చైర్మన్ పదవులకు అభ్యర్థులను సిఎం కెసిఆర్ ఖరారు చేస్తారని ప్రకటన
హైదరాబాద్ మినహా...
సర్పంచ్, కార్యదర్శులు అద్భుతంగా పని చేశారు: నిరంజన్ రెడ్డి
నాగర్ కర్నూల్: తొలి విడత పల్లె ప్రగతిలో సర్పంచ్, కార్యదర్శులు అద్భుతంగా పని చేశారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. పాలెంలో పల్లెప్రగతి, పట్టణ ప్రగతిపై ప్రజాప్రతినిధుల సమ్మేళనంలో మంత్రి నిరంజన్ రెడ్డి...
గీత కార్మికుడు చనిపోతే రూ.5 లక్షలు ఇస్తున్నాం: శ్రీనివాస్ గౌడ్
రంగారెడ్డి : గత ప్రభుత్వాలు కల్లుగీతా కార్మికులకు లైసెన్స్లు ఇవ్వలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో మాడ్గులలో కల్లుగీత కార్మికులకు...
జిహెచ్ఎంసి చట్టానికి సవరణలు
కొత్త మున్సిపల్ చట్టంలోని ప్రధాన అంశాలను చేరుస్తూ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు
మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధం, పచ్చదనం,
బస్తీ దవాఖానాలకు ప్రాధాన్యం
బిల్లు ముసాయిదా తయారు చేయండి
పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి...
సుప్రీం సూపర్ తీర్పులు
130కోట్ల మంది భారతీయులు ఆమోదించారు
- అంతర్జాతీయ న్యాయ సదస్సులో ప్రధాని మోడీ
లింగపర న్యాయంతోనే అభివృద్ధి
కీలకరంగాల్లో మహిళలకు ప్రాధాన్యం
మూడు వ్యవస్థలు పరస్పరం గౌరవించుకోవాలి
ఏ న్యాయవ్యవస్థకైనా మహాత్ముడే ఆదర్శం:మోడీ
న్యాయమే రాజ్యాంగం మూలస్తంభం : సిజెఐ బోబ్డే
ఉగ్రవాద...
భూముల వివరాలు శాటిలైట్తో అనుసంధానం?
రానున్న రోజుల్లో ప్రతి అంగుళం భూమిపై స్పష్టత
‘జియో’ రిఫరెన్స్ విధానంతో రానున్న రోజుల్లో భూముల చిరునామా క్షణాల్లో లభ్యం
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ పథకాలు అమలు సులభతరం చేయడంతో లబ్ధిదారుల వివరాలను క్షణాల్లో తెలుసుకునేలా...