Home Search
ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
మేరీకోమ్కు పద్మవిభూషణ్
న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్కు దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించారు. తెలుగుతేజం, భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధుకు మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అవార్డును ప్రభుత్వం...
టిఆర్ఎస్ గెలుపు తెలంగాణ ప్రజల విజయం: కెటిఆర్
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపు తెలంగాణ రాష్ట్ర ప్రజల విజయమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖమంత్రి కెటిఆర్ అన్నారు. టిఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని అందించిన ప్రజలందరికీ మంత్రి కెటిఆర్...
ఎపికి 3 రాజధానులు.. ఉత్తరాఖండ్కు అసలే లేదు!
హైదరాబాద్: ఒక రాజధాని మాత్రమే ఉండాలా లేక మూడు రాజధానులు ఉండాలా అన్న విషయమై ఆంధ్రప్రదేశ్లోని అధికార వైఎస్ఆర్సిపి, ప్రతిపక్ష టిడిపితోసహా ఇతర విపక్షాలు ఘర్షణ పడుతుండగా దాదాపు రెండు దశాబ్దాలు క్రితం...
దావోస్పై కెటిఆర్ ముద్ర
బహుముఖం.. దిగ్విజయం
విశేష పర్యటన విజయవంతంగా ముగించుకొని వచ్చిన మంత్రి
ఏకకాలంలో అనేక బాధ్యతల నిర్వహణ, 50 మందికి పైగా కార్పొరేట్ దిగ్గజాలతో ముఖాముఖీ, 5 చర్చా కార్యక్రమాలు n అక్కడి నుంచే...
ఫిబ్రవరి రెండో వారంలో బడ్జెట్!
హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం 202021 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి రెండో వారం లేదా మూడో వారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు అన్ని శాఖలు పథకాల వివరాలు,...
ఎమర్జింగ్ టెక్నాలజిలో తెలంగాణకు స్వర్ణం
హైదరాబాద్ : సాంకేతిక అభివృద్ధి (ఎమర్జింగ్ టెక్నాలజీ)లో తెలంగాణకు బంగారు పతకం లభించింది. రాష్ట్రంలో చిట్ ఫండ్ల నిర్వహణలో మెరుగైన సాంకేతిక నైపుణాన్ని వినియోగిస్తున్నందుకు లభించింది. బ్లాక్ చెయిన్ ప్రాజెక్ట్, టి -చిట్స్,...
జూన్లో సహకార ఎన్నికలు!
కొనసాగుతున్న కొత్త ప్యాక్స్ల ఏర్పాటు ప్రక్రియ
మొత్తం 1340 ప్యాక్స్లకు ఒకేసారి ఎన్నిక నిర్వహించాలని నిర్ణయం
మరోమారు ఇంఛార్జీలకు పొడిగింపు
హైదరాబాద్: వచ్చే జూన్లో సహకార ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర సహకార శాఖ కసరత్తు చేస్తోంది. దీంతో...
కరోనా వైరస్ సోకి భారతీయురాలి పరిస్థితి విషమం.. వైద్యానికి రూ.కోటీ కావాలి..
బీజింగ్: ప్రాణాంతకమైన నోవల్ కరోనా వైరస్ చైనాని వణికిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ సోకి 25 మంది చనిపోగా.. మరో 830 మంది ఈ వైరస్ కు గురైనట్టు ధ్రువీకరించారు. తాజాగా చైనాలోని...
స్పీకర్ల మౌనంపై సుప్రీం బాణం
ఫిరాయింపు ఫిర్యాదులపై స్పీకర్ల నిరంకుశ వైఖరిని ప్రశ్నిస్తూ వారి రాజకీయ పక్షపాతాన్ని ఆక్షేపిస్తూ ఈ విషయంలో నిర్ణయాధికారాన్ని ఒక స్వతంత్ర సంస్థకు అప్పగించాలని సుప్రీంకోర్టు పార్లమెంటుకు సూచించడం ఎంతైనా సంతోషించవలసిన పరిణామం....
మోడీ, షాలే తుక్డే తుక్డే గ్యాంగ్!
ఇటీవల కాలంలో దేశంలో తుక్డే తుక్డే గ్యాంగ్ అన్న పదం పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ముఖ్యంగా జెఎన్యు విద్యార్థులపై ఈ పద ప్రయోగాన్ని అధికార బిజెపి దాని అనుబంధ సంస్థలు విరివిగా ఉపయోగిస్తున్నాయి....
బతకనిద్దాం బతుకునిద్దాం
సమాజంలో బాలికల సంరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి, బాలికల హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజికంగా ఎదుగుదల అంశాలపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తాజా...
మండలి ఛైర్మన్ కు పాలాభిషేకం చేసిన ఎపి రైతులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ మూడు రాజధానుల బిల్లును బుధవారం సెలెక్ట్ కమిటీకి పంపడంపై అమరావతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళగిరి పాత బస్టాండ్ వద్ద...
వాటితో రైతులకు భరోసా ఇచ్చాం: హరీష్ రావు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్వయంగా రైతు అని మంత్రి హరీష్ రావు తెలిపారు. రాడిసన్ బ్లూ హోటల్లో నాబార్డ్ ఆధర్వంలో స్టేట్ క్రెడిట్ సెమినార్ -2020కి ముఖ్యఅతిథిగా హరీష్ రావు హాజరయ్యారు....
మైలార్దేవ్పల్లిలో అగ్ని ప్రమాదం…
మైలార్దేవ్పల్లి: రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి ప్రాంతం దానమ్మ దోపిడి ప్రాంతంలో ప్లాస్టిక్ స్క్రాప్ కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రాజేంద్రనగర్ అగ్నిమాపక...
టాప్ సిఇఒలతో కెటిఆర్ భేటీ
హైదరాబాద్లో గూగుల్ విస్తరణపై చర్చించిన సుందర్పిచాయ్
బే సిస్టమ్స్ చైర్మన్ సర్ రోజర్కార్, రాక్వెల్ ప్రెసిడెంట్ బ్లేక్ డి మారెట్, జపాన్ ఫార్మా దిగ్గజం రాజీవ్వెంకయ్య, మహీంద్రా & మహీంద్రా ఎండి పవన్ కె...
రూ.500కోట్ల పెట్టుబడితో వస్తున్న పిరమాల్ ఫార్మా
దావోస్లో మంత్రి కెటిఆర్తో ఆ సంస్థ ప్రతినిధుల ఒప్పందం
ప్రత్యక్షంగా 600 మందికి ఉపాధి అవకాశాలు
ప్రస్తుత పిరమాల్ ఫార్మా ఫెసిలిటీని విస్తరించనున్న గ్రూప్
హైదరాబాద్: తెలంగాణలో మరో విదేశీ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు...
పట్టణాభిషేకం మాకే
100 మున్సిపాలిటీలు,
9 కార్పొరేషన్లు మా ఖాతాలోనే చేరుతాయి
ప్రతి ఓటరు నోట ఇదే మాట - టిఆర్ఎస్ నేతల ధీమా
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం జరిగిన పురపోరు ఎన్నికల్లో టిఆర్ఎస్ 90...
తాత్సారం వద్దు
క్యురేటివ్, రివ్యూ పిటిషన్లకు గడువు విధించాలి, వారంలోగా క్షమాభిక్ష తేల్చేలా చూడాలి, డెత్ వారెంట్కు ఏడు రోజులు గడువు ఇవ్వాలి
విధాన లోపాలు దోషులకు వరం కాకూడదు : సుప్రీంకు కేంద్రం అభ్యర్థనలు
సుప్రీంకోర్టుకు కేంద్రం...
ఎపి త్రికేంద్రీకరణ సెలెక్ట్ కమిటీకి
శాసన మండలి నిర్ణయం
కౌన్సిల్లో పాలక, ప్రతిపక్షాల మధ్య తోపులాట, ఉద్రిక్తత
నిరవధిక వాయిదా
హైదరాబాద్ : శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లులకు బ్రేక్ పడింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరిపాలన వికేంద్రీకరణ, సిఆర్డిఎ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్...
కేజ్రీవాల్కు తీవ్రమైన పోటీ
న్యూఢిల్లీ సీటుకు బరిలో 93 మంది
సిఎంకు పోటీగా క్యాబ్ డ్రైవర్లు, ఛక్ దే స్టార్
డిటిసి మాజీ కాంట్రాక్ట్ ఉద్యోగుల పంతం
కేజ్రీవాల్ను ఓడించాలనే కుట్ర : ఆప్
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ...