Home Search
ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
నష్టాల్లోనూ చెదరని నాణ్యత
విద్యుత్ రంగంలో తెలంగాణ విశిష్టత
హైదరాబాద్ : నష్టాలను భరిస్తూ కూడా నాణ్యమైన విద్యుత్ను ప్రజలకు అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. రైతు సంక్షేమమే ధ్యేయమంటూ వారికి కరెంటును ఉచితంగా సరఫరా చేస్తున్నది. ప్రజలకు, పరిశ్రమలకు...
గల్లంతయిన వారంతా మృతులే
కొలంబో : శ్రీలంకలో భయానక అంతర్యుద్ధం సందర్భంగా గల్లంతు అయిన వారంతా మృతులుగానే ప్రభుత్వం నిర్థారించింది. దేశాధ్యక్షులు గోటబాయ రాజపక్స్స తొలిసారిగా మంగళవారం ఈ విషయాన్ని ధృవీకరించారు. ఓ దశాబ్దం కిందట దేశంలోని...
అడవిపంది దాడిలో రైతుకు తీవ్రగాయాలు
మన తెలంగాణ/ ఉట్నూర్: అడవిపంది దాడిలో ఓ రైతు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని నర్సపూర్(బి) గ్రామంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... అచ్చంత్రావ్ రాత్రి సమయంలో...
అనర్హతపై నిర్ణయాధికారాలు స్పీకర్కు మాత్రమే ఉండడం తగదు
న్యూఢిల్లీ: ఎంపీలు, ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్లపై నిర్ణయం తీసుకునే విచక్షణాధికారాలు కేవలం స్పీకర్కు మాత్రమే ఉండడానికి బదులుగా ఒక స్వతంత్ర, శాశత వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంగళవారం సుప్రీం కోర్టు పార్లమెంట్కు...
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన డొక్కా…
అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తన పదవికి రాజీనామా చేస్తూ.. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు లేఖను పంపించారు. 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని మూడు రాజధానులుగా రాష్ట్ర ప్రభుత్వం విభజించడాన్ని...
ఐదేళ్లలో మస్తుగా.. మద్యం విక్రయాలు
ఏకంగా 65 శాతం పెరుగుదల
హైదరాబాద్ : సమైక్య రాష్ట్రంలో జరిగిన విక్రయాలతో చూస్తే తెలంగాణ ఏర్పడిన తరువాత మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఉమ్మడి ఎపిలో 8 కోట్ల మంది జనాభా...
దాహం తీర్చిన తెలంగాణ
దేశం కంటే ముందు నడుస్తోంది
మిషన్ భగీరథకు జల్జీవన్ టాస్క్ఫోర్స్ బృందం ప్రశంస
హైదరాబాద్ : 2024 నాటికి ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీటిని అందించాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని అందరికంటే ముందు తెలంగాణ రాష్ట్రమే...
ఎపి త్రికేంద్రీకరణ
మూడు రాజధానుల బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం, అసెంబ్లీకి సమర్పణ
అమరావతిలోనే శాసనసభ, పాలనా రాజధానిగా విశాఖపట్నం, కర్నూలులో హైకోర్టు
అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శనలు, ఉద్రిక్తత
హైదరాబాద్ : పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆంధ్రప్రదేశ్...
రబీ బంధుకు రూ. 5,100 కోట్లు
ఖరీఫ్ రైతుబంధు బకాయిలకు రూ.1519 కోట్లు
విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఖరీఫ్ బకాయిలు రూ.1519 కోట్లు
హైదరాబాద్: రబీ రైతుబంధు నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న...
ఈనెల 26వరకు బేటి బచావో బేటి పడావోపై అవగాహన సదస్సులు
హైదరాబాద్ : జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకుని బేటిబచావో, బేటి పడావో కార్యక్రమంలో భాగంగా ఈనెల 20 నుండి 26వ తేదీవరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ జి.రవి సంబంధిత...
ప్రతిఘటనోద్యమ అక్షరాయుధాలు
ఈ సహస్రాబ్ది మొదటి రెండు దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిఘటనోద్యమాలు వెల్లివిరిసాయి. ప్రధాన రాజకీయ స్రవంతిలోని రాజకీయ పక్షాలకు ప్రజలకు విశ్వాసం సడలిపోతున్నందువల్ల ఏ పార్టీ, ఏ నాయకుడిడు పిలుపు ఇవ్వకపోయినా, జన సమీకరణ...
మధ్యంతర డివిడెండ్పై భేటీ
ప్రభుత్వ ఆదాయం తగ్గిన నేపథ్యంలో వచ్చే ఆర్బిఐ బోర్డు సమావేంలో చర్చ
న్యూఢిల్లీ: వచ్చే ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) సమావేశంలో మధ్యంతర డివిడెండ్ అంశంపై చర్చించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆదాయం...
మధ్యతరగతికి ఊరట
5 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి సానుకూల ప్రకటనలు
కార్పొరేట్ పన్నును తగ్గించేందుకు రాయితీలు
విశ్లేషకుల అంచనా
న్యూఢిల్లీ: 2024-25 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా వచ్చే ఆర్థిక సంవత్సరం...
3లక్షల ఎకరాల అసైన్డ్ అన్యాక్రాంతం!
జమాబందీ నిబంధనల లొసుగుల ఆసరాతో నిరాఘాటంగా సాగిన భూదందా
త్వరలో కలెక్టర్లతో భేటీకి ప్రభుత్వ యోచన?
హైదరాబాద్ : రాష్ట్రంలో అసైన్డ్ భూములకు రెక్కలు వస్తున్నాయి. జమాబంధీలో లొసుగుల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సుమారు...
ఆసుపత్రులపై అదుపు
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రైవేటు దవాఖానాల నియంత్రణ చట్టం?
హైదరాబాద్: ప్రైవేటు ఆసుపత్రులకు ముకుతాడు వేసేందుకు రంగం సిద్దమవుతోంది. ఇందుకు సంబంధించిన క్ల్లినికల్ చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం...
వాస్తవిక అంచనాలే
పిండిని బట్టే రొట్టె
రాష్ట్ర బడ్జెట్పై సాగుతున్న కసరత్తు
అభివృద్ధి, సంక్షేమ రంగాలకు వీలైనంత ఎక్కువగా కేటాయింపులు
హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ను వాస్తవిక అంచనాలతో రూపొందిస్తున్నారు. ముఖ్యమైన పథకాలకు నిధుల...
ఉస్మానియాలో తొలి స్కిన్ బ్యాంకు
అతి త్వరలో ఏర్పాటుకు సన్నాహాలు
మరణాల రేటును తగ్గించడంపై దృష్టి
డోనర్ల నుంచి పెద్దఎత్తున చర్మం సేకరణకు ప్రణాళికలు
హైదరాబాద్ : తెలంగాణలో తొలి స్కిన్ బ్యాంకు (చర్మం నిలువ) హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో త్వరలో ఏర్పాటు...
విఎల్టితో… క్యాబ్లలో ప్రయాణానికి భరోసా
హైదరాబాద్ : ఒంటిరిగా మహిళలు ప్రయాణించాలంటే ఇప్పటికీ ఎక్కడో సంశయం. ఏదో తెలియని భయం, మళ్ళీ గమ్యస్థానం చేరేవరకు మనసులో ఏదో తెలియని భయం. సంబంధిత కంపెనీలు పలు జాగ్రత్తలు తీసుకున్నా అడపాదడపా...
భారత్ పౌరచట్టం అనవసరం, అంతర్గతం: షేక్హసీనా
దుబాయ్ : భారత ప్రభుత్వం నూతన పౌరసత్వ చట్టాన్ని ఎందుకు తీసుకువచ్చిందనేది అర్థం కావడం లేదని బంగ్లాదేశ్ ప్రధాని షేక్హసీనా చెప్పారు. సిఎఎ, ఎన్ఆర్సిలు అనవసర ప్రక్రియలని తేల్చివేశారు. అయితే ఇవి భారతదేశ...
అమరావతిలో 144 సెక్షన్..అసెంబ్లీ ముట్టడికి చంద్రబాబు పిలుపు
మనతెలంగాణ/హైదరాబాద్: అమరావతి ఆంధ్రప్రదేశ్ భావితరాల భవిష్యత్తు, దాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదని, అసెంబ్లీని ముట్టడించి రాజధాని వాణి ప్రభుత్వానికి బలంగా వినిపించాలని టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.అసెంబ్లీ లోపల తాను పోరాడతానని,...