Home Search
ప్రాజెక్టుల - search results
If you're not happy with the results, please do another search
సరికొత్త తరగతి గదులు!
చదువులలో నూతన గాలులు
ఇక ముందు తరగతిలో కిక్కిరిసిన విద్యార్థులు ఉండరు. తరగతిలో విద్యార్థుల సంఖ్య సగానికి సగం తగ్గిపోతుంది. పాఠ్యాంశాలు రెట్టింపవుతాయి. విద్యార్థులు ఇంటర్నెట్ పై గడిపే సమయం మూడింతలు పెరుగుతుంది. ఇది...
మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీటిని అందించాలి
వివిధ జిల్లాల ఎస్సీ, ఈఈలతో మంత్రి ఎర్రబెల్లి సమీక్ష
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజల డిమాండ్కనుగుణంగా, ప్రజావసరాలను తీర్చేవిధంగా మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీటిని అందించాలని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంబంధిత అధికారులను...
జలటోపీపై ఎపికి నోటీసు
శ్రీశైలం నీటి తరలింపు జిఒపై వివరణ ఇవ్వాలి
తెలంగాణ ఫిర్యాదుపై స్పందించిన కృష్ణా నది యాజమాన్య బోర్డు
మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీ యాజమాన్యం బోర్డు ఎపి ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఎలాంటి అనుమతులు లేకుండా శ్రీశైలం...
17న గోదావరి జలాలపై సిఎం కెసిఆర్ ప్రత్యేక సమావేశం
మన తెలంగాణ/హైదరాబాద్: త్వరలో ప్రారంభంకానున్న వర్షకాలంలో గోదావరి నదీ జలాలను వినియోగించే ప్రణాళిక రూపొందించేందుకు ఈ నెల 17న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరగనుంది. గోదావరి ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల...
‘పోతిరెడ్డిపాడు’ పాపం కేంద్ర ప్రభుత్వానిదే
బీజీపీ, కాంగ్రెస్ పోరాటం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం పైన
- అనిల్ కూర్మాచలం, ఎన్నారై టి.ఆర్.యస్
లండన్: పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా కృష్ణా నీళ్లు దోచుకెళ్లాలని చూస్తున్న ఏపీ సర్కార్ తీరును ఎన్నారై టి.ఆర్.ఎస్ వ్యవస్థాపక...
తెలంగాణకు అన్యాయం జరిగితే సిఎం కెసిఆర్ ఊరుకోరు: శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: ఎపి రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన 203 జీవోలో కోతికి కొబ్బరికాయ దొరికినట్లు రాష్ట్రంలోని ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సిఎం కెసిఆర్,...
జీ.ఓ 203 తెలంగాణకు గొడ్డలిపెట్టు
తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్కు తాగునీరు, దక్షిణ తెలంగాణ జిల్లాలకు తాగు, సాగు నీరు అందించడానికి ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు పూర్తి చేసే పనిలో ఉంటే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఈ ప్రయత్నాలకు పూర్తి...
ఆంధ్ర అక్రమనీటి తరలింపును అడ్డుకోండి
కృష్ణా నీటివాటాల్లో తెలంగాణకు అన్యాయం
మన తెలంగాణ/హైదరాబాద్ : శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆంధ్ర అక్రమంగా నీటిని తరలించి ప్రాజెక్టులను నిర్మించకుండా చర్యలు తీసుకోవాలని కృష్ణానదీజలాల యాజమాన్యబోర్డుకు తెలంగాణ నీటి పారుదల శాఖ ఫిర్యాదు...
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: లాక్ డౌన్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై నిర్మలా సీతారామన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. నష్టాల్లో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా...
శ్రీశైలం నీటిని తరలిస్తే తీవ్రంగా స్పందిస్తాం
ఈ అక్రమ తరలింపును అడ్డుకుంటాం
అపెక్స్ కమిటీ తీర్మానం లేనిది ఆంధ్ర కొత్త ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తుంది
సుప్రీంకోర్టుకు వెళ్లి ఆంధ్ర కుటిల నీతిని బయటపెడతాం
ఏపి సర్కార్ను హెచ్చరించిన తెలంగాణ మంత్రులు
హైదరాబాద్: తెలంగాణ జల ప్రయోజనాలకు...
రైతుల మేలు కోసమే నియంత్రిత పంటలు
అందరూ ఒకే పంట వేసే విధానం పోయి తీరాలి. ఏది పడితే అది పండించి... దాన్ని మార్కెట్కు తీసుకొచ్చి కొనమంటే ఎవరూ కొనరు. అంగట్ల సరుకు పోసి ఆగం కావొద్దు. డిమాండ్ ఉన్న...
జలచౌర్యాన్ని ఆపండి
పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచాలన్న ఎపి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం
40 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచుతూ తెచ్చిన జీఓను వెంటనే నిలిపివేయండి
శ్రీశైలంపై కొత్త ఎత్తిపోతల పథకంతో తెలంగాణకు తీరని అన్యాయం,...
ఎపి ఏకపక్ష పోకడ
శ్రీశైలం నుంచి ఎత్తిపోసేలా కృష్ణ నదిపై కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించడం తీవ్ర అభ్యంతరకరం
విభజన చట్టానికి విరుద్ధం
తెలంగాణకు భంగకరమైన
ఈ అంశంపై రాజీలేని న్యాయపోరాటం
కృష్ణ బోర్డులో ఫిర్యాదు చేయాలని అధికారులకు సిఎం కెసిఆర్...
కొనసాగుతున్న ప్రపంచ సభల స్ఫూర్తి
దాదాపు దశాబ్దాల పాటు మూతపడ్డ సాహిత్య అకాడమీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం పునర్వస్థీకరించింది. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యకలాపాలు ప్రారంభించి ఈ నెల 10వ తేదీన మూడేళ్లు. ఈ సందర్భాన్ని...
ప్రభుత్వం చెప్పినట్టే పంటలు
ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ల 'సాగు'బాటు వద్దు
మార్కెట్లో డిమాండున్న పంటలే వేయాలి
రైతుల్లో చైతన్యానికి కఠిన పద్ధతులు
ప్రతి ఏటా మానవీయ దృక్ఫథంతో పంటల కొనుగోలు ప్రభుత్వానికి సాధ్యం కాదు
తెలంగాణ సోనా రకం బియ్యానికి మంచి...
అవకాశాన్ని అందిపుచ్చుకుందాం
బీ ఇండియన్,
బై ఇండియన్
స్ఫూర్తి చాటుదాం
దేశంలో భారీ టెక్స్టైల్స్ పార్కుల ఏర్పాటు ఆలోచన భేష్
పాలసీల్లో మార్పులతోనే దేశంలోకి భారీ పెట్టుబడులు
చేనేత, జౌళి రంగాల్లోని వారికి 50 శాతం కూలీ మద్దతు...
క్షేత్రస్థాయిలో సమావేశాలు
త్వరలో జిల్లా, మండల వ్యవసాయ అధికారులతో నేరుగా సమావేశం
ఒకే పంట వేసి నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటల సాగు
మంచి ధరలు వచ్చి రైతులకు మేలు కలిగేలా చర్యలు
వ్యవసాయ నిపుణులు, అధికారులతో సమీక్ష అనంతరం...
ధాన్యంలో మనమే ధనికులం
దేశవ్యాప్తంగా 45 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
ఇందులో తెలంగాణ వాటా 34.36లక్షల టన్నులు
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరేళ్ల ప్రణాళికలకు ఇది తార్కాణం
10లక్షల టన్నులతో రెండో స్థానంలో ఎపి
ధాన్యం సేకరణలో తెలంగాణ అగ్రభాగాన ఉంది....
రేపు ‘కొండం‘త సంబురం
కొండపోచమ్మ సాగర్లోకి గోదావరి జలాల తరలింపు ప్రక్రియకు నేడు ట్రయల్ రన్
సాగునీటి రంగంలో మరో అద్భుత ఘట్టానికి సర్వం సిద్ధం
15 టిఎంసిల సామర్థ్యంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణం
కనిష్టంగా 400 చెరువులు నింపే ప్రణాళిక
మన...
రైల్వే పనులు రయ్.. రయ్
ఆర్ఒబి, ఆర్యుబి పనులకు యుద్ధప్రాతిపదికన అనుమతులు
వచ్చే వర్షాకాలంలోగా రైల్వేకు సంబంధించిన పనులు పూర్తి అవ్వాలి
జిహెచ్ఎంసి, రైల్వే అధికారులతో మంత్రి కెటిఆర్ సమీక్ష
దక్షిణ మధ్య రైల్వే సమన్వయ అధికారిగా అర్వింద్కుమార్ నియామకం
మన తెలంగాణ/హైదరాబాద్ :...