Home Search
కరీంనగర్ - search results
If you're not happy with the results, please do another search
నేడు సిఎం కాళేశ్వరం ప్రాజెక్టుల సందర్శన
తెలంగాణ భవన్ వద్ద సందడి... సిఎంను కలిసిన ప్రముఖులు
నేడు ప్రాజెక్టుల పరిశీలన... ఏర్పాట్లు చేసిన అధికారులు
మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి : కాళేశ్వరం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం రాత్రి...
పథకాల అమలే పరమావధి
ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యాలు ఉండరాదు
సంక్షేమంలో మనమే నంబర్ వన్
కలెక్టర్ల వ్యవస్థ బలోపేతమే లక్షం, అండగా ఉండేందుకే అదనపు కలెక్టర్లు
15రోజుల్లో జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ సమ్మేళనాలు n పల్లె ప్రగతి నిరంతరం
జరగాలి n...
బీహార్ బాటలో భూ రీసర్వే
ప్రతి అంగుళం భూమికి లెక్కతేల్చే యోచన, కొత్త రెవెన్యూ చట్టంలో వివాదరహిత భూముల వివరాలు చేర్చే అవకాశం
హైదరాబాద్ : బీహర్ రాష్ట్రం తరహాలోనే తెలంగాణలో మళ్లీ భూ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా...
ఖేలో ఇండియా సెంటర్కు నిధులు ఇవ్వండి
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఖేలో ఇండియా పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలోనూ విస్తృత అమలుకు తోడ్పాటు అందించాలని కరీంనగర్ ఎంపి బండి సంజయ్కుమార్ కేంద్ర, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ...
కత్తితో గొంతుకోసి ఇంటర్ విద్యార్థిని హత్య
కరీంనగర్లో ఘాతుకం, ఇంటిలో ఒంటరిగా ఉండగా దాడి
దుండగుడి కోసం గాలింపు, హంతకుడు మైనర్ బాలుడు?
మన తెలంగాణ/కరీంనగర్ క్రైం :కరీంనగర్ జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. మైనర్...
టి-వ్యాలెట్తో పారదర్శకంగా సేవలు
నెలకు పది లక్షలకు పైగా లావాదేవీలు, మరిన్ని సేవలకు రూపకల్పన
త్వరలో అన్నిరకాల బిల్లులు చెల్లించే సౌకర్యం
హైదరాబాద్ : ప్రజలకు డిజిటల్ లావాదేవీలు జరిపేందుకు అమల్లోకి తీసుకొచ్చిన టి-వ్యాలెట్తో పారదర్శకంగా సేవలు అందుతున్నాయని ప్రభుత్వం...
జిల్లాలకు అదనపు కలెక్టర్లు
హైదరాబాద్ : రాష్ట్రంలోని 47 మంది జాయింట్ కలెక్టర్లు, అధికారులను బదిలీ చేయడంతో పాటు వారికి అదనపు కలెక్టరలుగా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్...
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
గంగాధర: కరీంనగర్ జిల్లాలోని గంగాధర కురిక్వాల గ్రామం మధ్య రహదారిపై శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ గ్రానైట్ లారీ అదుపుతప్పి ప్రయాణికులతో వెళ్తున్న టాటాఏస్ వాహనాన్ని...
కొనసాగుతోన్న ఉపరితల ఆవర్తనం
హైదరాబాద్ : మరఠ్వాడ దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కి.మీల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. దక్షిణ తమిళనాడు నుంచి ఛత్తీస్గఢ్ వరకు ఇంటీరియర్ కర్ణాటక, మరఠ్వాడ,...
ఆర్టీసీ క్రాస్ రోడ్డులో విద్యార్థులపైకి దూసుకెళ్లిన లారీ… ఒకరు మృతి
హైదరాబాద్: ఆర్ టిసి క్రాస్ రోడ్డు దగ్గర శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తున్న కాలేజీ విద్యార్థులపైకి లారీ దూసుకెళ్లడంతో ఒకరు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా మరొకరు...
కోరలు చాచిన కాలుష్యం
287 నగరాల్లో వాయు కాలుష్యం
తెలంగాణలో 9
ఎపిలో 6 పట్టణాలు
231 నగరాల్లో అధికంగా నమోదు
గ్రీన్పీస్ ఇండియా సర్వేలో వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్ : వాయు కాలుష్యం ఇప్పుడు మెట్రోపాలిటిన్ నగరాల్లో పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే దేశ...
ఆదివాసీల ఆత్మగౌరవ జాతర
మేడారం సమ్మక్క-సారలమ్మ వన దేవతల జన జాతర. ఆదివాసీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే అడవి పండుగ. వాళ్ళ ఆత్మగౌరవ పండుగ. అడవి తల్లుల పండుగ. కాలక్రమేణా సకల జనుల పండుగగా మారింది....
పోదాం పదే జాతర..
మేడారంలో అసలు ఘట్టం ప్రారంభం నేడే
4 రాష్ట్రాల నుంచి మేడారం వెళ్తున్న భక్తకోటి పాద స్పర్శతో
పులకిస్తున్న బాటలు
కన్నెపల్లి నుంచి నేడు
గద్దెకు రానున్న సారలమ్మ
వేయి కళ్లతో వేచిచూస్తున్న జనం
వరంగల్ : మేడారం మహాజాతరను...
పైసల కోసం పసిపిల్లల విక్రయం
హైదరాబాద్: నగరంలో పసిపిల్లను విక్రయించే ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అప్పుడే పుట్టిన శిశువులను దారుణంగా విక్రయిస్తున్న ముఠాలో ఎపికి చెందిన 9 మంది సభ్యులను పోలీసులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాలలో...
కనువిందు చేసిన జనమేడారం
హైదరాబాద్, వరంగల్ : వరంగల్ జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్త జనసందోహం పోటెత్తింది. ఆదివారం కావడంతో జాతరకు హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ నుంచి భక్తులు మేడారానికి చేరుకొని జంపన్న...
భారీగా ఐఎఎస్ల బదిలీలు, పోస్టింగ్లు
జిల్లా కలెక్టర్లు సహా అన్ని స్థాయిల్లోని 65 మందికి స్థాన చలనం
సిసిఎల్ఎ డైరెక్టర్గా రజత్కుమార్ షైనీ
ఆర్థిక శాఖ కార్యదర్శిగా శ్రీదేవి
బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బి. వెంకటేశం
వ్యవసాయ కార్యదర్శి, కమిషనర్గా జనార్థన్ రెడ్డి
విద్యా...
మేడారం జాతర…
అటవీ ప్రాంతమైన మేడారంలో నాలుగు రోజుల పాటు గిరిజనులు జరుపుకొనే జాతర. రాష్ట్రంలోని భక్తులే కాక దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు జాతరలో పాల్గొంటారు. మేడారం అనే...
అందరికీ ఆమోదయోగ్యంగా కేంద్ర బడ్జెట్…
హైదరాబాద్ : కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందని కరీంనగర్ ఎంపి బండి సంజయ్కుమార్ అన్నారు. గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం, సాగునీరు అనుబంధ రంగాలకు అధిక...
ఇన్సూరెన్స్ పేరుతో మోసంరూ.3,20,000లకు టోపీ
మన తెలంగాణ/సిటీబ్యూరో : మీ తండ్రి ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన కేసులో ఓ వ్యక్తిని సిసిఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి బంగారు...
పల్లె ప్రగతితో గ్రామాల్లో అభివృద్ధి: కొప్పుల
కరీంనగర్: జగిత్యాల జిల్లా తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శం కావాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. పల్లె ప్రగతితో పల్లెలు...