Home Search
సుప్రీంకోర్టు - search results
If you're not happy with the results, please do another search
టెలికాం స్థిరీకరణపై దృష్టిపెట్టాలి
టెలికాం స్థిరీకరణపై దృష్టిపెట్టాలి
మూడున్నరేళ్లుగా ఈ రంగం ఒత్తిడిలో ఉంది
ప్రభుత్వాన్ని కోరిన ఎయిర్టెల్ బాస్ సునీల్ మిట్టల్
న్యూఢిల్లీ : టెలికాం కంపెనీల్లో ఎజిఆర్ బకాయిల గుబులు మొదలైంది. బుధవారం ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్,...
మహంత్ గోపాల్దాస్ అధ్యక్షతన రామాలయ ట్రస్ట్
ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్, కోశాధికారి గోవింద్గిరి
15 రోజుల్లో నిర్మాణ షెడ్యూల్ ప్రకటన
న్యూఢిలీ: అయోధ్యలో రామాలయ నిర్మాణ పనుల తేదీ లను 15 రోజులలో ప్రకటి స్తారు. కేంద్రం ఏర్పాటు చేసిన రామాలయ ట్రస్టు...
సర్వం కోల్పోతున్న పిల్లలు
న్యూఢిల్లీ: పిల్లల సంరక్షణ బాధ్యతపై తల్లిదండ్రుల మధ్య తలెత్తిన వివాదాల కేసుల్లో పిల్లలు ఎల్లప్పుడూ సర్వం కోల్పోయేవారేనని, వారు ఎలాంటి తప్పు చేయకున్నా తల్లిదండ్రుల ప్రేమ, అభిమానాలకు దూరమై పోతున్నారని దీనికి భారీ...
రామజన్మభూమిలో ముస్లిం స్మశానం లేదు
అయోధ్య: రామాలయం నిర్మించనున్న అయోధ్యలోని రామజన్మభూమికి చెందిన 67 ఎకరాల స్థలంలో స్మశానం ఏదీ లేదని అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు. గతంలో అక్కడ ముస్లింలకు చెందిన స్మశానం ఉన్న కారణంగా...
ఆర్మీ కమాండ్ విధులకు మహిళలు అర్హులే
ప్రభుత్వం ఆలోచనధోరణి మారాలి
హక్కుల విషయంలో లింగపరమైన తేడా సరికాదు
సైన్యంలో మహిళా కమిషన్ను ఏర్పాటు చేయాలి
కేంద్రాన్ని మందలించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఆర్మీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ను ఏర్పాటు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది....
నిరసన మీ హక్కు.. కాని రోడ్లపైన కాదు: సుప్రీం
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యం భావాల వ్యక్తీకరణ ఆధారంగా పనిచేస్తుందని, అయితే దీనికి కొన్ని హద్దులు ఉన్నాయని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. సిఎఎ, ఎన్పిఆర్కు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా ఢిల్లీలోని షహీన్బాగ్ రోడ్డును...
దారుణం
దేవుడికి, మతానికి సంబంధించిన నమ్మకాలు పవిత్రత, పరిశుద్ధత ప్రమాణాలు సృష్టి మూలాలనే అవమానించే స్థాయికి వికటించడం అది మహిళలను చిన్న చూపు చూసి వెలికి గురి చేయడం శాస్త్రీయ చైతన్యం, ప్రజాస్వామ్య స్ఫూర్తి...
ఆధార్తో పాన్ కార్డు అనుసంధానానికి మార్చి 31 గడువు
న్యూఢిల్లీ: మార్చి 31వ తేదీ లోగా తమ పాన్ కార్డును ఆధార్తో అనుసంధానించని పక్షంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి 17 కోట్లకు పైగా పాన్ కార్డులు చెల్లుబాటు కాకుండా పోతాయి. 2020...
అభ్యర్థుల నేరచరిత్రను 72 గంటల్లో ఇసికి తెలపాలి
లోక్సభకు పోటీ చేసే వారిపై క్రిమినల్ కేసులుంటే వెబ్సైట్లలో పెట్టాలి
అటువంటి వారిని ఎందుకు ఎంపిక చేశారో చెప్పాలి
పార్టీలు ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఇసి మా దృష్టికి తేవాలి : సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ:...
జైల్లో వినయ్శర్మను చిత్రహింసలు పెట్టారు: నిర్భయ దోషి న్యాయవాది
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృషించిన నిర్భయ గ్యాంగ్రేప్, హత్య కేసులో మరణ శిక్షను ఎదుర్కొంటున్న దోషులు శిక్షనుంచి తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి తన...
నిర్భయ హంతకుడు వినయ్ శర్మను జైలులో హింసించారు: న్యాయవాది
న్యూఢిల్లీ: నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో హంతకులలో ఒకడైన వినయ్ శర్మ దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించే సమయంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అతడి సామాజిక దర్యాప్తు నివేదికను, వైద్య...
రాజకీయ పార్టీలకు సుప్రీం కీలక ఆదేశాలు…
న్యూఢిల్లీ: ఎన్నికల్లో అభ్యర్థుల నేరచరిత్రపై గురువారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీచేసింది. అభ్యర్థుల నేర చరిత్ర ఉన్న వివరాలను తమ వెబ్ సైట్లలో అప్ లోడ్ చేయాలని కోర్టు రాజకీయ పార్టీలకు ఆదేశాలు...
కోటా తీర్పుపై రభసభ
రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కాదన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో లోక్సభలో కేంద్రంపై భగ్గుమన్న ప్రతిపక్షాలు
ఎస్సి, ఎస్టి రిజర్వేషన్లను దెబ్బతీసే ప్రయత్నం సాగుతోంది : కాంగ్రెస్
తీర్పుతో మాకు సంబంధం లేదు, సుప్రీంకోర్టు మా...
నిరసనలు తెలిపే హక్కును గౌరవిస్తాం: సుప్రీం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని షహీన్ బాగ్ ఆందోళనలపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. షహీన్ బాగ్ లో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా కోనసాగుతున్న ఆందోళనకారుల శిబిరాలను తొలగించేలా ఆదేశాలను జారీచేసేందుకు సుప్రీం కోర్టులో నిరాకరించింది....
ఎస్సి, ఎస్టి చట్టానికి రాజ్యాంగబద్ధత ఉంది: సుప్రీం
న్యూఢిల్లీ: ఎస్సి, ఎస్టి అత్యాచార నిరోధక సవరణ చట్టానికి రాజ్యంగబద్ధత ఉందని సోమవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి...
కోటాకు తూట్లు?
సుప్రీం కోర్టు ఉత్తర్వులపై ఆందోళన
రిజర్వేషన్లు కొనసాగేలా కేంద్రం అన్ని చర్యలు తీసుకోవాలి :
సుప్రీం ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోవద్దు
రిజర్వేషన్ల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై లేదనడం సమ్మతం కాదు : ఎల్జెపి...
కశ్మీర్: ఇలా ఎంత కాలం?
ఒక వైపు మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలపై ప్రజా భద్రతా చట్టాన్ని ప్రయోగిస్తూనే మరో వైపు యూరపు తదితర దేశాల రాయబారుల బృందాన్ని మరోసారి కశ్మీర్ సందర్శనకు తీసుకు రావడానికి...
10న ‘షహీన్ బాగ్’పై సుప్రీం విచారణ
ఢిల్లీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం
న్యూఢిల్లీ: షహీన్బాగ్లో జరిగిన ‘కా’ వ్యతిరేక ఆందోళనలపై దాఖలైన పిటిషన్లను వచ్చేవారం విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ శుక్రవారం విచారణ చేపట్టి ఫిబ్రవరి 8న జరిగే...
కోరలు చాచిన కాలుష్యం
287 నగరాల్లో వాయు కాలుష్యం
తెలంగాణలో 9
ఎపిలో 6 పట్టణాలు
231 నగరాల్లో అధికంగా నమోదు
గ్రీన్పీస్ ఇండియా సర్వేలో వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్ : వాయు కాలుష్యం ఇప్పుడు మెట్రోపాలిటిన్ నగరాల్లో పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే దేశ...
ఎన్ఆర్సిపై నిర్ణయం తీసుకోలేదు
ఎన్పిఆర్కు ఎటువంటి పత్రాలు అక్కర్లేదు
ఆధార్ ఇవ్వడం, ఇవ్వకపోవడం ప్రజల ఇష్టం
అనుమానాలున్న రాష్ట్రాలతో చర్చలు జరుపుతాం
పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) జనవరి 10
నుంచి అమల్లోకి వచ్చింది, కేంద్రం నిబంధనలు
ప్రకటించిన తర్వాత పౌరసత్వం కోసం...