Tuesday, May 14, 2024
Home Search

కేంద్ర ఆర్థిక మంత్రి - search results

If you're not happy with the results, please do another search

8 లక్షల మంది గ్యాస్ వినియోగదారులకు లబ్ధి

  ఉజ్వల పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ మన తెలంగాణ/హైదరాబాద్ : దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలకు గ్యాస్ అందించేందుకు చేపట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద రాష్ట్రంలో...

కరోనాపై పోరుకు ప్రముఖుల విరాళాలు

ప్రపంచాన్నే వణికించేస్తున్న కరోనా మహమ్మారి తన ఉగ్రరూపం చూపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటినీ గడగడలాడిస్తున్న కరోనాపై అన్ని దేశాల ప్రభుత్వాలు యుద్ధాన్ని ప్రకటించాయి. ముందు గా ప్రజలను తమ ఇళ్లకు పరిమితం చేసేలా...
chiru, mb

కరోనా కట్టడికి హీరోలు, డైరెక్టర్ల భారీ విరాళాలు..

  హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాపై కేంద్ర ప్రభుత్వం యుద్దం ప్రకటించింది. కరోనాను ఎదుర్కొవాలంటే ప్రజలందరూ 21 రోజులు బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం కావాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని దేశవ్యాప్తంగా కేంద్రం లాక్...
Nirmala Sitharaman

కరోనా ఎఫెక్ట్: పేదల కోసం ప్రత్యేక ప్యాకేజీ.. నేరుగా ఖాతాల్లోకి నగదు

  న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనాపై పోరాటం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు గురువారం కేంద్ర ప్ర‌భుత్వం రూ. లక్ష 70 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. క‌రోనా ప్రభావం వలన న‌గ‌రాలు,...

వినకపోతే ఖబడ్దార్

  మీ బిడ్డగా రెండు చేతులు జోడించి దండం పెడుతున్నా... ఎవరి కోసమో కాదు.. మన కోసం మన పిల్లల కోసం బతుకు కోసం స్వీయ నియంత్రణ పాటించాలి. లాక్‌డౌన్, కర్ఫూని అంతా కచ్చితంగా...

ఊరట…ఉపశమనం

  ఏ ఎటిఎం నుంచి డబ్బులు ఉపసంహరించుకున్నా 3 నెలలు చార్జీ ఉండదు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ అవసరం లేదు ఐటిఆర్ రిటర్న్ ఫైలింగ్ తేదీ జూన్ 30 వరకు పొడిగింపు పాన్‌ఆధార్ అనుసంధాన గడువు తేదీ జూన్...

రైతాంగానికి కల్వకుర్తి జీవాధారం.. భూసేకరణ పనులు త్వరగా చేయాలి

  మన తెలంగాణ/హైదరాబాద్: రైతాంగానికి కల్వకుర్తి జీవాధారం - మిగిలిపోయిన భూసేకరణ పనులు త్వరగా చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. అధికారులు పెండింగ్ పనులను వెంటనే గుర్తించాలన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల...

విభజన రాజకీయమా?

  సిఎఎను కాదనే వారు దేశద్రోహులు, పాక్ ఏజెంట్లా! పౌరసత్వ సవరణ చట్టాన్ని పునఃపరిశీలించాలి లౌకికవాదాన్ని హరించే సిఎఎని టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుమతించదు 60 శాతం దేశ ప్రజలను ఇబ్బంది పెట్టడానికే ఈ చట్టం ప్రజలపట్ల ద్వంద్వ వైఖరి, పౌరసత్వం...

ఎవరికి ఎవరి భిక్ష?

  భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరిస్తాం మేం తప్పులు చెబితే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ప్రజలే మమ్మల్ని ఓడిస్తారు కాళేశ్వరంపై కాంగ్రెస్ చెబుతున్న ఒప్పందం నిజమైతే రాజీనామాకు సిద్ధం కేంద్రానికి మనమే ఎక్కువ ఇస్తున్నాం, దేశాన్ని నడిపించే నాలుగైదు రాష్ట్రాల్లో...

జాతి నిర్మాణంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుంది

  హైదరాబాద్: తెలంగాణ తనకు తాను పునర్ నిర్మాణం చేసుకోవడమే కాదు.. జాతి నిర్మాణంలోనూ కీలక భూమిక పోషిస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సిఎం కెసిఆర్‌...
Agriculture is festival not bad at telangana

ఆసరా(57) వయో నిర్ధారణ స్క్రీనింగ్ సెంటర్లు

  అసెంబ్లీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మన తెలంగాణ/హైదరాబాద్: ఆసరా పింఛన్‌ల కోసం 57 ఏళ్ళు ఆపై వయస్సు నిర్ధారణ కోసం పరీక్షలను నియోజకవర్గ కేంద్రాల్లోనే జరిగే విధంగా స్క్రీనింగ్ సెంటర్లు పెడతామని పంచాయతీరాజ్ శాఖ...

ప్రతి ఒక్కరి బాధ్యత

  కరోనా మహమ్మారి నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, దీన్ని ప్రభుత్వానికే వదిలేయకుండా ప్రజలంతా భాగస్వాములు కావాలని మెగాస్టార్ చిరంజీవి కోరారు. తనవంతు బాధ్యతగా తన సినిమా షూటింగ్‌ను వాయిదా వేస్తున్నానని ప్రకటించారు....
Minister Harish Rao

కాంగ్రెస్ ‘వద్దు’ల పార్టీ

   ప్రజలు అందుకే వాళ్లను వద్దంటున్నారు  మానవీయ కోణంలో బడ్జెట్‌ను పెట్టాం  ఇప్పటివరకు 1,23,075 ఉద్యోగాలు ఇచ్చాం  అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ వద్దుల పార్టీగా మారిందని, అందుకే ప్రజలు...

‘నరేగా’ దుస్థితి!

  కర్ణుడంతటివాడు శల్యుడి దుష్ట సారథ్యం కారణంగా భంగపాటుకు గురి అయినట్టు, కోట్లాది గ్రామీణ నిరుపేద వ్యవసాయ కార్మికులను కష్ట కాలంలో ఆదుకొని వారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి 14 ఏళ్ల క్రితం అవతరించి అమలవుతూ...
Agriculture is festival not bad at telangana

మోడీ… వాటికి నిధులు రావడం లేదు: ఎర్రబెల్లి

  హైదరాబాద్: 15వ ఆర్థిక సంఘం ద్వారా ఎంపిటిసి, జడ్‌పిటిసి, ఎంపిపిలకు నిధులు, విధులు కేటాయించేలా ఆలోచిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. శాసన సభలో తెలంగాణ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఎర్రబెల్లి...

2000 రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలం

  సన్నాహాలు చేస్తున్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ చిత్రారాంచంద్రన్ అధ్యక్షతన కమిటీ మార్గదర్శక నియమాల రూపకల్పనపై దృష్టి హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం శివారులోని బండ్లగూడ, పోచారంలలోని టౌన్‌షిప్ ఫ్లాట్లను వేలం వేసేందుకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తున్నది....

ప్లాస్టిక్ రహితంగా సిద్దిపేటను తీర్చిదిద్దాలి

  సిద్దిపేట : ప్లాస్టిక్ రహితంగా సిద్దిపేటను తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ నిషేధం, తడి, పొడి చెత్త నిర్వహణపై అవగాహన సదస్సు...

కెసిఆర్ బిసిలకు ప్రాధాన్యమిస్తున్నారు: శ్రీనివాస్ గౌడ్

  హైదరాబాద్: సిఎం కెసిఆర్ బిసిలకు ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.  మున్సిపల్ ఎన్నికల్లో బిసిలకు 44 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని, మార్కెట్ చైర్మన్లు, నామినేటెడ్ పదవుల్లోనూ బిసిలకు ప్రాధాన్యమిస్తున్నారని తెలియజేశారు. బిసిలకు...

పల్లె ముల్లె

  మన ఊరు... మన రైతు సాగు సంక్షేమాలకు అగ్రతర ప్రాధాన్యం రూ.1,82,914.42 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ఈ నెలలోనే రూ.25వేల లోపు పంటరుణాల మాఫీ రూ.1,198కోట్ల విడుదలకు నిర్ణయం 5,83,916 మంది రైతులకు లబ్ధి పంచాయతీరాజ్ రూ. 23,005 కోట్లు హైదరాబాద్ అభివృద్ధికి...

సంక్షేమం..సాగు

  మాంద్యంలోనూ రెండంకెల వృద్ధి, లోటును రాష్ట్రమే పూడ్చుకుంది : అసెంబ్లీలో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి హరీశ్‌రావు మన తెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయానికి, సాగునీటికి, సంక్షేమ రంగానికి 2020-21లో రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం పెద్దపీట...

Latest News