Monday, April 29, 2024
Home Search

కేంద్ర ఆర్థిక మంత్రి - search results

If you're not happy with the results, please do another search

18న కరీంనగర్ ఐటి టవర్ ప్రారంభం

  కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభం 80 శాతం ఉద్యోగాలు కరీంనగర్ జిల్లా వాసులకే 40 శాతం నాల్గవ తరగతి ఉద్యోగాలు సైతం స్థానికులకే ఇప్పటికే 506 మంది ఉద్యోగస్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి 26 కార్పొరేట్ సంస్థలతో ఐటి...
PM Modi Writes to China President over Coronavirus

కరోనాపై పోరాటంలో సాయం చేస్తాం

   చైనా అధ్యక్షుడికి ప్రధాని మోడీ లేఖ  భారతీయులపట్ల జాగ్రత్త తీసుకుంటాం : చైనా న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో కొట్టుమిట్టాడుతున్న చైనాకు ఈ తరుణంలో భారతదేశం సాయమందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు లేఖ...

ఏడాదికోసారి జిఎస్‌టి రేట్ల సమీక్ష

  కోల్‌కతా: ప్రభుత్వం నిరంతరంగా పరిశ్రమదారులు, వ్యాపారవేత్తలతో సమావేశం కావాలని, వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని కోరుకుంటోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ నెల 1వ తేదీన పార్లమెంటులో కేంద్ర...

ఆర్‌బిఐ ఔషధం!

  మంచాన పడిన వృద్ధి రేటు పుంజుకునేలా చేయడానికి ఎందుకూ పనికిరాదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై నిపుణులు పెదవి విరిచిన తర్వాత కేంద్రం ఆ బాధ్యతను రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) భుజస్కంధాల...
Nirmala

పన్నుపాలన సరళతరం

టాక్స్‌పేయర్స్ చార్టర్ ఉద్దేశం ఇదే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ : పన్ను పాలన సరళతరం చేయడమే ప్రభుత్వం లక్షమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. టాక్స్‌పేయర్ చార్టర్‌ను ప్రవేశపెట్టనున్నట్టు బడ్జె ట్...
bank

సహకార బ్యాంకులు బలోపేతం

బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలో మార్పులు కేంద్ర కేబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సహకార బ్యాంకుల్లో జమ చేసిన సామాన్యుల డబ్బును సురక్షితంగా ఉంచడానికి చట్టంలో మార్పునకు మోడీ ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా...
Minister KTR

పరిమితికి లోబడిన తెలంగాణ అప్పులు

  కాంగ్రెస్, బిజెపి తప్పుడు విమర్శలు - కెటిఆర్ ట్వీట్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రుణాలపై వ్యాఖ్యానాలు చేసే బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవాలని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటి...

11న కలెక్టర్లతో సిఎం భేటీ

  ఐఎఎస్‌ల భారీ బదిలీల నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యం కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్న కెసిఆర్ హైదరాబాద్: జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈనెల 11న సమావేశం కానున్నారు. ప్రగతి భవన్‌లో ఉదయం 11 గంటలకు జరిగే...

సిఎఎపై పార్లమెంట్‌లో ప్రతిపక్షాల నిరసన, చర్చకు పట్టు

  న్యూఢిల్లీ : పౌరచట్టం, ఎన్‌ఆర్‌సి సంబంధిత అంశాలపై పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం దద్దరిల్లాయి. ఇతర సభా కార్యక్రమాలన్నింటినీ పక్కకు పెట్టి కా, ఎన్‌పిఆర్ వంటి వాటిపైనే చర్చ జరగాలని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు...

కొత్త పన్ను విధానం అందుకే..

  పన్ను చెల్లింపుదారులు ఒత్తిడి చెందొద్దని భావించాం వేధింపులు తగ్గించి, నమ్మకాన్ని పెంచాలనుకున్నాం, మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడానికి, వేధింపులను తగ్గించడానికి పన్ను చెల్లింపుదారుల చార్టర్ తీసుకురానున్నట్టు ఆర్థిక మంత్రి...

వైద్యానికి నైవేద్యం

  రూ. 69,000 కోట్లు కేటాయింపు ప్రధాని జన ఆరోగ్యయోజన (పిఎంజెఎవై) కే రూ.6400 కోట్లు ఆయుష్మాన్ భారత్‌లో కృత్రిమ మేధస్సుతో వైద్యసేవలు మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి న్యూఢిల్లీ : వైద్య రంగానికి...

2.62 లక్షల ఉద్యోగాలు?

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది మార్చి లోగా 2.62 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు కేంద్రబడ్జెట్‌లో తెలిపారు. 2019 మార్చి నుంచి 2021 మార్చి మధ్యకాలంలో వివిధ సంస్థలలో ఈ ఉద్యోగాల భర్తీ...
KTR

రాష్ట్ర పథకాలకు మొండిచేయి : కెటిఆర్

మనతెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ కార్యరూపంలోకి తీసుకువచ్చి అమలు పరుస్తున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలకు కేంద్రం ప్రవేశపెట్టిన 2020 వార్షిక బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం...
Budget

‘ప్చ్’ నిరాశ కలిగించిన నిర్మల బడ్జెట్

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ శనివారం నాడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అత్యంత నిరాశాపూరితంగా ఉన్నది. 11ఏళ్లలో ఎన్నడూ లేని సంక్షోభంలో, మాంద్యంలో, నిరుద్యోగంలో కూరుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థ...

రైల్వే ప్రైవేటు బాట

  న్యూఢిల్లీ : ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) పరిధిలో దేశంలో 150 కొత్త రైళ్లను ప్రవేశపెడుతారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో భాగంగా తెలిపారు. ప్రైవేటు సంస్థలతో కలిసి...

రాష్ట్ర ప్రగతికి విఘాతం

  నిధుల వాటాలో భారీ కోత విధించారు 2019-20 సంవత్సరానికి రూ. 3,731కోట్లు కోత పెట్టారు ఆర్థిక ప్రణాళిక తారుమారైంది తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింది కేంద్ర బడ్జెట్‌పై సిఎం కెసిఆర్ హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటులో ప్రవేశ...
budget

రూపాయిలో 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతున్నాయి: నిర్మలా సీతారామన్

  ఢిల్లీ: ప్రప్రంచంలో ఇప్పుడు భారత్‌ది ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర బడ్జెట్ 2020-2021ను లోక్ సభలో ఆర్థిక శాఖ మంత్రి...
budget

పార్లమెంట్‌కు చేరిన బడ్జెట్ కాపీలు

  ఢిల్లీ: కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 2020-20 ఆర్థిక బడ్జెట్‌ను మంత్రవర్గం ఆమోదించనుంది. ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేపెట్టనున్నారు. లోక్ సభలో రెండో సారి...
survey

వృద్ధి రేటు 5%

 ద్రవ్యలోటు పెరిగినా మౌలిక సదుపాయాల కింద ప్రభుత్వ ఖర్చు పెంపు రుణ సౌకర్యం, పంటల బీమా, అదనపు ఇరిగేషన్ ద్వారా రైతుల ఆదాయాలు రెట్టింపు సూచించిన సర్వే ఆర్థిక సర్వే అంచనా న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి...

భవన నిర్మాణాలకు టిఎస్ బిపాస్

  మరి 20 ఏళ్లు ఇదే వేగంతో హైదరాబాద్ అభివృద్ధి రూపాయి లంచం లేకుండా సులభంగా అనుమతులు దేశానికే ఆదర్శం కానున్న కొత్త విధానం త్వరలో... 130 నగరాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో హైదరాబాద్ రాష్ట్రంలో...

Latest News