Wednesday, May 15, 2024
Home Search

రంగారెడ్డి - search results

If you're not happy with the results, please do another search
Leopard in Rajendra Nagar Hyderabad

రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం

హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం రేపింది. జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పరిసరాల్లో చిరుత సంచరిస్తోంది. నెల రోజులుగా కనిపించకుండా తిరుగుతున్న చిరుతపులి నిన్న రాత్రి విశ్వవిద్యాలయ సమీపంలోని నారం ఫామ్...
CM KCR meets with public representatives at Pragathi Bhavan

పది పరీక్షలపై సిఎం కెసిఆర్ సమావేశం..

  హైదరాబాద్: పదో తరగతి పరీక్షలపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సిఎస్, పలువురు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. జిహెచ్ఎంసి,...
Secretariat employee corona positive

బిఆర్‌కె భవన్‌లో ఒక్కరికి కరోనా…. సచివాలయ ఉద్యోగుల్లో టెన్షన్

హైదరాబాద్: తెలంగాణలోని హైదరాబాద్‌లో కరోనా వైరస్ చాపకింద నీరులా విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర సచివాలయం ఉన్న బిఆర్‌కె భవన్‌లో ఓ వ్యక్తి కరోనా పాజిటివ్...
High Court green signal to TS SSC Exams 2020

పదో తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

  తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శనివారం పదో తరగతి పరీక్షల నిర్వహనపై హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. జిహెచ్ఎంసి, రంగారెడ్డి జిల్లాలో కరోనా వైరస్ కేసులు...

శంషాబాద్‌లో ఎస్‌ఐకి కరోనా

రంగారెడ్డి: తెలంగాణలో కరోనా మహమ్మారి కేసులు రోజురోకు పెరిగిపోతున్నాయి. తాజాగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రెండవ కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. శంషాబాద్ పరిధిలో శివాజీ బస్తీలో ఓ ఎస్‌ఐకి కరోనా వైరస్...

ఒక ఎకరా వరికి 40 కిలోల యూరియా వాడాలి: నిరంజన్ రెడ్డి

రంగారెడ్డి: రైతును రాజు చేయడమే సిఎం కెసిఆర్ లక్ష్యమని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. చేవెళ్లలోని కెజిఆర్ గార్డెన్స్‌లో జరిగిన నియోజకవర్గ రైతు సదస్సులో నిరంజన్ రెడ్డి మాట్లాడారు. మన దేశంలో...
బల్మూర్ మండలం వీర రామాజిపల్లికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల కరోనాతో మృతి చెందాడు.

తెలంగాణలో కొత్తగా 127 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

  హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 127 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గురువారం కరోనాతో మరో ఆరుగురు మరణించినట్లు తెలిపింది.జిహెచ్ఎంసి పరిధిలో 110 మందికి...
129 New Corona Cases Reported in Telangana

మూడు వేలు దాటిన కరోనా కేసులు

  వందకు చేరువలో మరణాలు కొత్తగా 129 కేసులు నమోదు.. మరో ఏడుగురు మృతి రాష్ట్రానికి చెందిన 127 మందికి, ఇద్దరు వలస కార్మికులకు వైరస్ జిహెచ్‌ఎంసిలో 108, జిల్లాల్లో 21 మందికి సోకిన కోవిడ్...
heavy rain in hyderabad today

కేరళను తాకిన రుతుపవనాలు

హైదరాబాద్ : కేరళ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దక్షిణ అరేబియా సముద్రం, లక్షదీవులు మొత్తం ప్రాంతాలు, మాల్దీవులలోని మిగిలిన ప్రాంతాలు, కేరళ, మహేలోని చాలా ప్రాంతాలు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌లోని కొన్ని...
Telangana IT

ఐటిలో తెలంగాణ మేటి

 ఆరేళ్ళలో అద్భుత ప్రగతి పారిశ్రామిక, ఆర్ధిక వృద్ధి రంగాల్లో దేశానికే దిక్సూచి పలు విప్లవాత్మకమైన నిర్ణయాలు, సంస్కరణలతో దూసుకుపోతున్న మన తెలంగాణ హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) లో తెలంగాణ దూసుకుపోతున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం...
Rain in next two days in Telangana

ఆరేబియా సముద్రంలో నిసర్గ తుఫాన్.. రెండు రోజులపాటు వర్షాలు

హైదరాబాద్: తూర్పు మధ్య దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయుగుండం.. ఉత్తర దిశగా ప్రయాణించి సోమవారం ఉదయం 08.30 గంటలకు Lat.13.2 deg N, Long. 71.4...

చల్లబడిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం

హైదరాబాద్: తెలంగాణలో వాతావరణం చల్లబడింది. ఇప్పటికే పలుచోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. నగరంలోని దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, మలక్ పేట్, సరూర్ నగర్, చంపాపేట్, సికింద్రాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట్ లో వర్షం...
Woman killed in road accident At Film Nagar

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రంగారెడ్డి: కందుకూరు పరిధి కొత్తగూడ గేట్‌ వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు ప్రయాణిస్తున్న లారీని కూరగాయల వ్యాను అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతిచెందగా.. మరో...
129 New Corona Cases Reported in Telangana

తెలంగాణలో కొత్తగా 71 కరోనా కేసులు.. ఒకరు మృతి

  తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకూ మరింత విజృంభిస్తోంది. మంగళవారం రాష్ట్రంలో కొత్తగా మరో 71 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఈ రోజు...
Migrant workers are part of the state restructuring

‘క్యూ’లీలు

  సొంతూళ్లు వెళ్లడానికి నాంపల్లి స్టేషన్ వద్ద వరుస కట్టిన వలస కార్మికులు 40 రైళ్లలో స్వస్థలాలకు పంపుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 88 ప్రతేక రైళ్లలో 1.22లక్షల మందిని వారి స్వరాష్ట్రాలకు తరలించాం - చీఫ్...
Basti Dawakhana Inaugurated by Minister

ప్రజల ఆరోగ్యానికి బస్తీ దవాఖానలు భరోసా

  నగరంలో 168 దవాఖానల్లో పేదలకు వైద్య సేవలు రోజుకు 15 వేలమందికి నాణ్యమైన చికిత్సలు మూడు నెలల్లో మరో 132 దవాఖానలకు ఏర్పాట్లు కార్పొరేట్ ఆసుపత్రులు కనుమరుగే ప్రారంభోత్సవంలో మంత్రులు మన తెలంగాణ, హైదరాబాద్ : మహానగరంలో...
GHMC not information Corona dead person family

కరోనాతో వ్యక్తి మృతి… కుటుంబ సభ్యులకు చెప్పకుండానే అంత్యక్రియలు పూర్తి…

  హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులకు చెప్పకుండానే కరోనా వైరస్ తో చనిపోయిన వ్యక్తికి జిహెచ్ఎంసి సిబ్బంది అంత్యక్రియలు పూర్తి చేసి 20 రోజులైన సమాచారం అందించలేదు. వనస్థలిపురంలో...
sbi

ఎస్‌బిఐ బ్యాంకులో చోరీకి యత్నం

చేవెళ్ల: రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండల పరిధిలోని ఆలూరు గ్రామంలోని ఎస్‌బిఐ బ్యాంక్ లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నంచారు. బ్యాంకు లోపలికి వెళ్లేందుకు కిటికీ గ్రిల్స్ నుంచి ప్రయత్నించారు. ఒక్కసారిగా అలారం...

45 బస్తీ దవాఖానలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు: తలసాని

మన తెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ నగరంలో ఈనెల 22న 45బస్తీదవాఖానలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రకటించారు. బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ హైదరాబాద్ జిల్లాలో 22,...

జిహెచ్ఎంసిలో 45 బస్తీ దవాఖానాలు: తలసాని

  జిహెచ్‌ఎంసి పరిధిలో 45 బస్తీ దవాఖానాలు ప్రారంభం హైదరాబాద్: ఈ నెల 22న జిహెచ్‌ఎంసి పరిధిలో 45 బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో...

Latest News

More polling in Telangana

65.67 % పోలింగ్

Congress win upto 12 seats in Telangana elections

9-13 మావే