Home Search
రంగారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
కుటుంబ కరోనా చిత్రమ్
209 కుటుంబాలు.. 626 మంది బాధితులు
ఎక్కువ మందికి సోకిన కుటుంబాలు గుర్తింపు
గ్రేటర్ పరిధిలో 89 ఫ్యామిలీలపై వైరస్ దాడి
పాతబస్తీలో ఒకరి నుంచి 19 మందికి
నివేదిక రూపొందించిన వైద్యారోగ్యశాఖ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటి...
వైన్స్ తెరవక తప్పదా?
లేకపోతే తెలంగాణ డబ్బు పొరుగు రాష్ట్రాల పాలు
ఎపి, మహారాష్ట్ర, కర్నాటకల్లో తెరుచుకున్న మందు షాపులు, పరుగులు పెడుతున్న మన మందు బాబులు
సేఫ్ లిక్కర్తోనే ఖజానాకు ఆదాయం, మందుబాబుల ఆరోగ్యానికి భరోసా
ఎపి, ఢిల్లీ అనుభవాలతో...
గంజ్ తోనే వనస్థలిపురంలో కరోనా….
రంగారెడ్డి: వనస్థలిపురంలో కరోనా వైరస్ తో ఇద్దరు చనిపోవడంతో కలకలం సృష్టించింది. దీంతో వనస్థలిపురం ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. మూడు కుటుంబాల్లో 11 మందికి కరోనా సోకడంతో ఆ ప్రాంత ప్రజలు...
కిం కర్తవ్యం?
లాక్డౌన్ పొడిగింపు, సడలింపులపై ముఖ్యమంత్రి కెసిఆర్ విస్తృత సమాలోచనలు
తాజాగా పెరుగుతున్న కేసులపై ఆరా
వలస కార్మికులు, కేంద్రం మార్గదర్శకాలపై చర్చ
పరిస్థితులకు తగ్గట్టుగా తక్షణ చర్యలకు ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్ :...
రాష్ట్రంలో కొత్త కేసులు 17
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా బారిన పడ్డ వారిలో పురుషులే అధికంగా ఉన్నారు. తెలంగాణలో నమోదైన కేసుల్లో 66.5 శాతం(705 మంది) పురుషులు ఉండగా, 33.5 శాతం(356 మంది ) స్త్రీలు...
ఉదయం ఎండలు… సాయంత్రం వానలు
పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
48 గంటల్లో వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, వడగళ్ల వానలు
అప్రమత్తంగా ఉండాలని వాతావరణ, విపత్తుల శాఖ సూచన
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పగటిపూట ఓ వైపు...
ఔటర్ నుంచి మార్కెట్ వరకు లైటింగ్: సింగిరెడ్డి
రంగారెడ్డి: మూడు రోజుల్లో పండ్ల మార్కెట్ను ప్రారంభిస్తామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. కోహెడలో పండ్ల మార్కెట్ల పనులను మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎంఎల్ఎలు దేవి రెడ్డి సుధీర్...
61 వేల ఎకరాల్లో పంట నష్టం
తీవ్రంగా దెబ్బతిన్న వరి, మొక్కజొన్న
పంట పొలాల్లోనే రాలిపోయిన గింజలు
150 మండలాల్లో 27,380 రైతులకు నష్టం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల, వడగండ్ల వర్షాల కు 61 వేల ఎకరాల్లో పంట నష్టం...
రెండు కేసులే
ఆ రెండు పాజిటివ్లు జిహెచ్ఎంసిలోనే
1003కు చేరిన కరోనా బాధితులు 16 మంది డిశ్చార్జి, చికిత్స తీసుకుంటున్న 646 మంది ప్లాస్మా ఇచ్చేందుకు 15 మంది అంగీకారం
గాంధీ ఆసుపత్రిలో మాంసాహారానికి అనుమతి...
జిల్లాల్లో జీరో
ఆదివారం నాడు కొత్తగా జిహెచ్ఎంసి పరిధిలోనే 11 కేసులు, 10 జిల్లాలు కరోనా ఫ్రీ
1001కి చేరిన బాధితుల సంఖ్య
కోలుకుంటున్న 660 మంది
కొవిడ్ను జయించిన 75 ఏళ్ల వృద్ధుడు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా బాధితుల...
ఆహార భద్రత కార్డుదారులకు శుభవార్త
హైదరాబాద్ : ఆహార భద్రత కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వచ్చే (మే) నెలలో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ఉచితంగా బియ్యంతో పాటు కందిపప్పు కూడా అందించనున్నట్టు...
కేసులు తగ్గుతున్నాయి
ప్లాస్మాథెరఫీకి అనుమతి వచ్చింది
కొత్తగా 13 కేసులు, 29 మంది డిశ్చార్జ్
983కు చేరుకున్న కొవిడ్ బాధితుల సంఖ్య
కొన్ని కుటుంబాలతోనే అత్యధిక కేసులు
మీడియా సమావేశంలో మంత్రి ఈటల
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్లాస్లాథెరఫీకి అనుమతి...
సిపి సజ్జనార్ వార్నింగ్.. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తే..
రంగారెడ్డి: తెలంగాణలో మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) పాజిటీవ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని పోలీసులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పోలీసులు లాక్...
అనవసరంగా రోడ్లపైకి వస్తే.. వాహనం సీజ్: సజ్జనార్
రంగారెడ్డి: అనుమతి లేకుండా, కారణం లేకుండా రోడ్డుపైకి వచ్చే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని సిపి సజ్జనార్ తెలిపారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్లో సైబరాబాద్ సిపి సజ్జనార్...
క్లిష్ట పరిస్థితుల్లో ధాన్యం సేకరిస్తున్నాం: నిరంజన్ రెడ్డి
వనపర్తి: ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ధాన్యం సేకరిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ , రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లతో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వీడియో...
జర పైలం.. జబ్బు సరుస్తోంది
రాష్ట్రంలో వెయ్యికి చేరువలో కరోనా బాధితులు
హైదరాబాద్తో పాటు జిల్లాల్లో వేగంగా వైరస్ వ్యాప్తి
కొత్తగా 56 కేసులు నమోదు, 8 మంది డిశ్చార్జ్
3 జిల్లాలకు ప్రత్యేక అధికారులు, వికారాబాద్కు రజత్కుమార్ షైనీ, గద్వాలకు రొనాల్డ్...
43 కొత్త కేసులు
జిహెచ్ఎంసి పరిధిలో 31, గద్వాలలో 7, సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాల్లో 2 చొప్పున నమోదు
600కు పైగా కేసులు మర్కజ్ లింక్వే, లారీ డ్రైవర్కు, అంబర్పేటలో నర్సుకు, గాంధీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్కు కరోనా
మహబూబ్నగర్...
ఖాతా లేనోళ్లకు చేతికే నగదు
కొత్తగా మరో 3.12 లక్షల వలస కార్మికుల గుర్తింపు
రూ. 12 కోట్లతో 3746 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా
రూ. 15.60 కోట్లతో ఒక్కొక్కరికి రూ. 500 నగదు పంపిణి
మొత్తం రెండు విడతల్లో రూ....
66 కొత్త కేసులు
రాష్ట్రంలో 766కు కొవిడ్ బాధితులు
ఇప్పటివరకు 186 మంది డిశ్చార్జ్, చికిత్స పొందుతున్న 562 మంది, మృతులు 18
గ్రీన్జోన్ జిల్లా మంచిర్యాలలో చనిపోయిన మహిళకు కరోనా
గాంధీ మెడికల్ కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు...
గడ్డుకాలంలోనూ దొడ్డ మనసు
ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లోనూ పేదల సంక్షేమానికి కెసిఆర్ ప్రభుత్వం మహాసాయం
పారిశుద్ధ కార్మికులకు రూ.30కోట్లకు పైగా ఇన్సెంటివ్
రేషన్లబ్ధిదారులకు రూ.1500 చొప్పున రూ.1,112 కోట్లు జమ
పంచాయతీల అభివృద్ధికి రూ.305 కోట్లు మంజూరు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆర్ధిక...