Home Search
హైకోర్టు - search results
If you're not happy with the results, please do another search
తన ఆఫీసు కూల్చివేతపై కంగనా ఫైర్
ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్, మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం మరింత ముదురుతోంది. హిమాచల్ నుంచి ముంబై బయల్దేరిన కంగనాకు మహా సర్కార్ కు భారీ షాక్ ఇచ్చింది. ఆమె ఆఫీస్...
ఉద్యోగులకు తీపి కబురు
28లోగా బకాయి జీతాలు, పెన్షన్లపై నిర్ణయం హైకోర్టుకు
తెలియజేసిన అడ్వకేట్ జనరల్ విచారణ అక్టోబర్ 1కి వాయిదా
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా ఆదాయం గణనీయంగా తగ్గిపోవడంతో ప్రభుత్వ ఉద్యోగుల...
పబ్జీపై దాడిలో నిజాయితీ ఎంత?
కేంద్ర ప్రభుత్వం పబ్జీ మరో 117 చైనా యాప్లను నిషేధించినట్లు ప్రకటించింది. అవి మన దేశ భద్రతకు ముప్పు తెస్తున్నాయని చెప్పింది. గతంలో టిక్టాక్ మరో 58 యాప్లను నిషేధించిన విషయం తెలిసిందే....
గ్యాంగ్ రేప్ కేసులో మాజీ మంత్రికి బెయిల్
లఖ్నో: గ్యాంగ్రేప్ కేసులో నిందితుడు మాజీమంత్రి గాయత్రి ప్రజాపతికి బెయిల్ దొరికింది. అలహాబాద్ హైకోర్టు లఖ్నో బెంచ్ శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. 41నెలలపాటు లఖ్నో జైలులో విచారణ ఖైదీగా ఉన్న ప్రజాపతికి...
తవ్వేకొద్దీ అక్రమాలు
ఓ ఐఎఎస్ అధికారికి ఎంఆర్ఓ నాగరాజు విలాసవంతమైన ఫాంహౌస్ గిఫ్ట్
కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న ఎసిబి
అక్రమాలకు అడ్డురాకుండా ఉన్నతాధికారులు, రాజకీయ నేతలతో సత్సంబంధాలు
నాగరాజు లాకర్ల వివరాల సేకరణలో అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్: కీసర...
అచ్చెన్నాయుడికి కరోనా
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి కరోనా వైరస్ సోకింది. వైద్య పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని తెలింది. ఈఎస్ఐ కేసులో ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ రిమాండ్ లో...
సెప్టెంబర్ 9నుంచి ఎంసెట్?
2న పాలిసెట్, ఈ నెల 31న ఇసెట్, 20 నుంచి ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు డిజిటల్ క్లాసులు
సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్ ప్రవేశాలు, 17 నుంచి ఆన్లైన్ తరగతులు
విద్యాశాఖ...
రాయలసీమ ఎత్తిపోతలపై న్యాయ పోరాటం
ఎపి జల దోపిడీపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం
లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను తక్షణమే నిలిపివేయాలని పిటిషన్, టెండర్ల
ప్రక్రియ రద్దుకు ఉత్తర్వులు ఇవ్వాలని వినతి
సమైక్య రాష్ట్రంలోనే నీటి వాటాలో తెలంగాణ...
రాజస్థాన్ హైడ్రామాలో రాజ్యాంగం!
రాజస్థాన్ రాజకీయ సంక్షోభం రావణ కాష్ఠంలా రగులుతోంది. స్పీకర్ నోటీస్పై సవాలు దగ్గర నుంచి అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్ వైఖరి వరకు ఎన్నో వివాదాస్పద అంశా లు తెర మీదకు వచ్చాయి. రాజ్యాంగ...
కల్తీ సారా విషాదం
పంజాబ్లో కల్తీ సారా తాగి 38 మంది దుర్మరణం పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ను దూరంగా ఉంచేందుకు చేతులకు పూసుకునే శానిటైజర్ సేవించి 12 మంది మృతి చెందారు. ఈ రెండు...
ఉస్మానియాకు పునరుజ్జీవం ఎప్పుడో!
100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రి ఈ రోజు వివాదాలకు కేంద్ర బిందువయ్యింది. ఎంతో మంది గొప్ప గొప్ప వైద్యులను ప్రపంచానికి అందించిన ఈ వైద్యశాల నేడు విమర్శల పాలవ్వడం...
మక్కల దిగుమతి ఎవరికి మేలు?
జూన్ 25న నితీష్ కుమార్ నాయకత్వంలోని ఐక్య జనతాదళ్ (జెడియు) బిజెపి ఎల్జెపి, ఇతర చిన్నపార్టీల సంకీర్ణ కూటమి ఏలుబడిలో తాము నష్టపోతున్నామని, రక్షణ కల్పించాలని కోరుతూ కొందరు రైతులు మొక్కజొన్న హోమం...
ఇది రాజ్యాంగ విరుద్ధం: మాయావతి (వీడియో)
జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ పరిణామాలపై బిఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. ఆరుగురు బిఎస్పీ ఎంఎల్ఎలను కాంగ్రెస్ లో విలీనం చేసుకున్నారని మండిపడ్డారు. గతంలోనే రాజస్థాన్...
సంపాదకీయం: రాజస్థాన్లో రాజ్యాంగం దుస్థితి
రాష్ట్ర గవర్నర్కు ఆ రాష్ట్ర ప్రజలెన్నుకున్న ప్రభుత్వ మంత్రివర్గ సిఫార్సు ముఖ్యమా లేక తనను నియమించిన కేంద్ర పాలక పెద్దల ప్రయోజనాలు ప్రధానమా అనే ప్రశ్న రాజస్థాన్ వేదికగా మరోమారు తలెత్తింది. రాష్ట్రాన్ని...
తెలంగాణ కరోనా బులెటిన్ విడుదల
హైదరాబాద్: తెలంగాణలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1,610 కరోనా పాజిటివ్ కేసులు, 9 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ తాజాగా హెల్త్ బులెటెన్ విడుదల చేసింది....
గవర్నర్ ముందు సిఎం అశోక్ గెహ్లాట్ పరేడ్
లక్నో: రాజస్థాన్ రాజకీయాలు రోజురోజుకూ మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన మద్దతుదారులతో కలిసి గవర్నర్ ముందు పరేడ్ నిర్వహించారు. బలనిరూపణ కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని గురువారం నాడే గవర్నర్...
హైదరాబాద్ సిసి కెమెరాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు
ప్రపంచం వ్యాప్తంగా 16 ర్యాంక్ దక్కించుకున్న నగరం
హైదరాబాద్ : సురక్షితమైన ప్రదేశంతో పాటు సిసి కెమెరాల వినియోగంలో ప్రపంచ వ్యాప్తంగా టాప్ 20లో హైదరాబాద్ నగరం 16వ స్థానంలో ఉందని, ఇందుకు...
సెప్టెంబర్లో విద్యాసంస్థల్లో ప్రవేశాలు?
హైదరాబాద్ : కరోనా కారణంగా ఈ సారి అకడమిక్ క్యాలండర్ పూర్తిగా మారింది. ఈ ఏడాది ప్రవేశాలు, పరీక్షలు మొత్తం సెప్టెంబర్లోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి, ఏప్రిల్లో పూర్తి కావాల్సిన సాధారణ...
ఒంటెలను వధించడం నేరం
చట్టాన్ని ఉల్లంఘిస్తే 5 ఏళ్లు జైలు
8 బృందాలతో తనిఖీలు : జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్
హైదరాబాద్: నగరంలో ఒంటెల రవాణాతో పాటు వాటిని వధించడం వాటి మాంసాన్ని అమ్మడం చట్టరిత్యా నేరమని, ఈ...
సచివాలయం కూల్చివేతపై జోక్యం చేసుకోలేం: ఎన్జీటీ
హైదరాబాద్ః తెలంగాణ సచివాలయం కూల్చివేతపై జోక్యం చేసుకోలేమని నేషనల్ గ్రీన్ బ్య్రునల్(ఎన్జిటీ) స్పష్టం చేసింది. మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపి ఎ రేవంత్ రెడ్డి సచివాలయం పాత భవనం కూల్చివేతలను ఆపాలని కోరుతూ...