Sunday, May 12, 2024
Home Search

హైకోర్టు - search results

If you're not happy with the results, please do another search

జూన్ 8 తర్వాత టెన్త్ పరీక్షలు

  ప్రతి రెండు పరీక్షల మధ్య రెండు రోజుల వ్యవధి మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలను జూన్ 8 తర్వాత నిర్వహించుకోవాలని మంగళవారం నాడు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టెన్త్...
Give permission for tenth class exams

పది పరీక్షలకు అనుమతి ఇవ్వండి

  ‘పది’ పరీక్షలకు అనుమతివ్వండి హైకోర్టుకు ప్రభుత్వం వినతి 19న విచారణ జరపుతామన్న ధర్మాసనం మనతెలంగాణ/హైదరాబాద్ : పదో తరగతి పరీక్షల నిర్వహణ వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారణ చేపట్టాలని హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు కోరింది. ఈక్రమంలో...

పది పరీక్షలపై వదంతులను నమ్మొద్దు

  ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్ : పదవ తరగతి పరీక్షలపై ప్రభుత్వ నిర్ణయం వచ్చే వరకు ఎలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ.సత్యనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో...

తెలంగాణలో కోర్టులకు లాక్‌డౌన్ పొడిగింపు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్‌డౌన్ ను ఈ నెల 29 వరకు పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో లాక్ డౌన్ ఈ నెల 29...

పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తాం: సబితా

  హైదరాబాద్: కరోనా నియంత్రణకు సిఎం కెసిఆర్ పకడ్బందీ చర్యలు చేపట్టారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కేబినెట్ నిర్ణయం మేరకు ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ ప్రారంభిస్తున్నామన్నారు....

29 దాకా లాక్‌డౌన్

రాష్ట్రంలో మరోసారి పొడిగింపు కేంద్రం సడలింపులు నేటి నుంచి అమలు, కర్ఫూ యథాతథం 15న లాక్‌డౌన్‌పై మళ్లీ సమీక్షిస్తాం, ప్రజా రవాణాపై అప్పుడే నిర్ణయం ఆగస్టులో వ్యాక్సిన్ అదే జరిగితే మనమే దేశానికి ఆదర్శం కరోనా కొత్త కేసులు 11...

కొండపోచమ్మకు లైన్ క్లియర్

  రిజర్వాయర్‌లోకి నీటి విడుదలకు మార్గం సుగమం పాత ఆదేశాలను ఎత్తివేసిన హైకోర్టు 4న సిఎం కెసిఆర్ చేతుల మీదుగా జలకళ సంతరించుకోనున్న జలాశయం మన తెలంగాణ/హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మకు నీటిని విడుదల చేసేందుకు మార్గం...

వైద్యులపై దాడులు!

  డాక్టరు అందుబాటులో లేని చోటుని వెంటనే విడిచిపెట్టిపోవాలని సుమతి శతక కారుడు ఏనాడో చెప్పాడు. అందులోని నీతి దేశంలోని సాధారణ ప్రజలకు ఇప్పటికీ తలకెక్కలేదు. కరోనా వైరస్ చికిత్స తదితర విధుల్లోని వైద్యులను,...

ఎపి ఇసి నిమ్మగడ్డ ఉద్వాసనకు రంగం సిద్ధం

  హైదరాబాద్ : కరోనా కట్టడి పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పక్కకు తప్పించేందుకు ఆర్డినెన్సు ద్వారా సవరించి జివొ నంబర్...

సరిహద్దు పేచీకి సరైన పరిష్కారం

  కరోనా వైరస్ ఇరుగు పొరుగులను సైతం ఎడమొగం పెడమొగంగా చేస్తున్నది. ఎవరికి వారు తలుపులు మూసుకొని ఏకాంత తపస్సు చేసుకోవలసిన పరిస్థితిని సృష్టించింది. ఆత్మరక్షణే ప్రధానమై భౌతిక దూరాన్ని పాటించడం తప్పనిసరి అవుతున్నది....
Cat

పిల్లి కోసం కోర్టు కెక్కాడు… పోలీసులకు షాక్

  తిరువనంతపురం: పిల్లి కోసం పోలీసులకు వ్యతిరేకంగా హైకోర్టు పిటిషన్ దాఖలు చేసిన సంఘటన కేరళలోని కొచ్చి ప్రాంతంలో జరిగింది. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో దేశమంతా ప్రధాని నరేంద్ర మోడీ లాక్‌డౌన్ విధించారు....
SSC Exams 2020 Results Soon in Telangana

త్వరలో పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ ప్రకటన

  హైదరాబాద్: తెలంగాణలో మరోసారి పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19 నుంచి 30 వరకు జరగాల్సిన పది పరీక్షలు కరోనా ఎఫెక్ట్ తో మార్చి 21...
Younger brother who resorted to HRC for protect from his brother

మానవ హక్కుల కమిషన్ ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్

  హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సైతం లాక్‌డౌన్ ప్రకటించింది. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్‌డౌన్ ప్రకటించడం, రాష్ట్ర...

పరీక్షలపై కరోనా గ్రహణం

  మనతెలంగాణ/హైదరాబాద్ : వివిధ రకాల పరీక్షలపై కరోనా ప్రభావం పడింది. తాజాగా పదవ తరగతి పరీక్షలు వాయిదా పడగా, ఇదివరకే సిబిఎస్‌ఇ పరీక్షలు, జెఇఇ మెయిన్ పరీక్షలు వాయిదా పడ్డాయి. సాధారణంగా మార్చి...

టెన్త్ ఎగ్జామ్స్ వాయిదా

  మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా పదవ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని శుక్రవారం నాడు హైకోర్టు ఆదేశించింది. కాగా శనివారం నాడు జరగాల్సిన పరీక్ష మాత్రం యథావిధిగా నిర్వహించాలని...

ఉరి తీశారు

  శుక్రవారం తెల్లవారుజాము గం.5.30కు నిర్భయ దోషులు నలుగురికీ తీహార్ జైల్లో ఒకేసారి ఉరిశిక్ష అమలు జైలు బయట జనం హర్షధ్వానాలు, లాంగ్ లివ్ నిర్భయ, భారత్ మాతాకి జై నినాదాలు, నలుగురిలో ఒక్కరూ...
High Court, MP Revanth Reddy

రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు

  హైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపి రేవంత్ రెడ్డికి హై కోర్టు కండీషనల్ బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేకుండా డ్రోన్‌ ఎగరవేసి చిత్రీకరించిన కేసులో రేవంత్‌రెడ్డిని ఈ నెల...

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు వాయిదా

  ఎస్‌ఇసి ప్రకటనపై భగ్గుమన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ ః కరోనా ఎఫెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రకటించారు. ప్రస్తుతం ఎపిలో స్థానిక...

జిహెచ్‌ఎంసి నిద్రపోతోందా?

  కాలుష్య పరిశ్రమలపై హైకోర్టు ఆగ్రహం మన తెలంగాణ/ హైదరాబాద్ : కాలుష్యం కోరలు చాచింది. జీహెచ్‌ఎంసీ మాత్రం నిద్రపోతోంది. నిద్ర కూడా కాదు. కోమాలో ఉంది. అందుకే 8 ఏండ్ల నాటి కేసులో చర్యలు తీసుకోలేపోయింది....

వివేకా హత్య కేసు సిబిఐకి అప్పగింత

  హైదరాబాద్‌ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సిబిఐకి అప్పగిస్తూ ఎపి హైకోర్టు బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. వివేకానందరెడ్డి హత్య జరిగి ఏడాది కావస్తున్నా కేసుదర్యాప్తులో పురోగతి...

Latest News