Friday, May 17, 2024
Home Search

చైనా - search results

If you're not happy with the results, please do another search
KCR

‘కకా’లకు నో

  కరోనా లేదు, సిఎఎ(కా)ను రానివ్వం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సిఎం కెసిఆర్ ప్రకటన నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు నిరుద్యోగం అంతటా ఉన్నదే ఇంటింటికి కొలువు ఇస్తామనలేదు నిర్మాణంలో 2.76 లక్షల ఇళ్లు ప్రజలకు పరిస్థితి చెప్పి విద్యుత్...

కరోనాపై కంగారొద్దు

  నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నాం : మంత్రి ఈటల మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా పై కంగారు చెందవద్దని, వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్...

విదేశాలనుంచి వచ్చే అందరి వివరాలు సేకరించాలి

  జిల్లా వైద్య అధికారుల వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఈటెల మన తెలంగాణ/హైదరాబాద్ : విదేశాల నుంచి వచ్చే ప్రతి వ్యక్తి వివరాలు పూర్తిస్థాయిలో సేకరించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కరోనా వైరస్...
Corona Virus

విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

  ఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిర్ పోర్టుల్లో ఆరు లక్షల ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ తెలిపారు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ రాజ్యసభలో మాట్లాడారు. ఢిల్లీ,...

26 మందుల ఎగుమతిపై కేంద్రం నిషేధం

  నిషేధిత మందుల జాబితాలో పారాసిటమాల్ తదితరాలు న్యూఢిల్లీ: ప్రపంచానికి జనరిక్ ఔషధాలను ఎగుమతి చేసే దేశాల్లో ప్రధాన దేశమైన భారత్ 26 ఔషధ తయారీలో వాడే ముడి పదార్థాలు, ఆ ముడి పదార్థాలతో తయారయ్యే...
Corona

మహీంద్రహిల్స్‌లో కరోనా కల్లోలం

మన తెలంగాణ/ సిటీ బ్యూరో: నగరంలోని మహీంద్ర హిల్స్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇక్కడి స్థానికులు వీధుల్లోకి రావాలంటేనే జంకుతున్నారు. కరోనా బాధితుడి నివాసం నగరంలోని మహీంద్ర హిల్స్ కావడంతో స్థానికులు తీవ్ర...

రాష్ట్రంలో కరోనా

  హైదరాబాద్‌లో బయటపడిన తొలి కేసు దుబాయ్‌లో 4రోజులు పనిచేసి వచ్చిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిలో వ్యాధి లక్షణాలు, గాంధీ ఆసుపత్రిలోనూ, పుణేలోనూ జరిపిన టెస్టుల్లో పాజిటివ్ ఢిల్లీ, రాజస్థాన్‌లలో మరి రెండు కేసులు నమోదు బెంగళూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా...
Nirmala-Sitharaman

ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఉంది: నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావం ఉందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ముఖ్యంగా పరిశ్రమలు, ముడి సరుకుల కొరతను ఎదుర్కోవాల్సి వస్తోందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. చైనాతో...
COAI

టెలికాం రంగానికి ప్రమాద ఘంటికలు

నిబంధనలను తగ్గించండి ఎజిఆర్ బకాయిలపై ప్రభుత్వాన్ని కోరిన సిఒఎఐ న్యూఢిల్లీ: టెలికాం కంపెనీలపై ఎజిఆర్(స్థూల రాబడి) బకాయిల చెల్లింపు నిబంధనలను తగ్గించాలని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సిఒఎఐ) ప్రభుత్వాన్ని కోరింది. సంక్షోభంలో ఉన్న టెలికాం...
Sensex

నష్టాలు ఆగడం లేదు

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లో నష్టాలు ఆగడం లేదు. కరోనా వైరస్ భయాల మధ్య గురువారం వరుసగా ఐదవ ట్రేడింగ్ సెషన్‌లో స్టాక్ మార్కెట్లు క్షీణించాయి. బ్యాంకులు, ఐటి, ఇంధన సంస్థల షేర్లలో అమ్మకాల...
Tim-Cook

2021లో భారత్‌లో తొలి యాపిల్ స్టోర్

యాపిల్ సిఇఒ టిమ్ కుక్ న్యూఢిల్లీ: త్వరలో భారత్‌లో యాపిల్ స్టోర్‌ను ప్రారంభించనున్నట్లు ప్రముఖ ఐఫోన్ దిగ్గజ కంపెనీ యాపిల్ ప్రకటించింది. 2021లో భారత్‌లో తొలి యాపిల్ స్టోర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కాలిఫోర్నియాలోని క్యూపెర్టెనోలో...
Donald-Trump

అమెరికాకు ఆ భయం లేదు

కరోనా పై డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య మొదటి కేసు కనిపించిందన్న అమెరికా ఆరోగ్యశాఖ వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి గురించిన భయాల్ని తక్కువచేసి చూపేందుకు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రయత్నించారు. కరోనా పై ప్రపంచమంతా...

ఈశాన్య ఢిల్లీ హింస

  దేశాన్ని ఎన్నడూ లేనంతగా మత విద్వేషాల మందు పాతరగా మార్చేసిన తర్వాత ఏ చిన్న నిప్పు రవ్వ తాకిడికైనా అది భగ్గున రగులుతుందని అప్పుడే పుట్టిన పసిపాపనడిగినా చెబుతుంది. దేశాధికార అగ్ర పీఠాలన్నింటికీ...
Nirmala Sitaraman

బ్యాంకుల విలీనం కొనసాగుతుంది

  న్యూఢిల్లీ: పది ప్రభుత్వరంగ బ్యాంకుల విలీన ప్రక్రియ కొనసాగుతుందని బుధవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఈ ప్రక్రియ ఉంటుందని, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియపై...
Walking

నీ నడక నిన్ను చెబుతుంది…

నడక వారసత్వంగా రాదు. అనుకోకుండా మనుషులు ఎంచుకునే పద్ధతి మాత్రమే. చిన్నతనం నుంచే ఎలా నడవాలో నిర్ణయం తీసుకుంటారు. అదే నడకతీరు వెల్లడిస్తోందంటారు నిపుణులు.   కొందరు వేగంగా నడుస్తారు. మరి కొందరు నెమ్మదిగా, హుషారుగా,...

పట్టణాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ…

  పదవులపై దృష్టితో కాకుండా, రాజకీయాలకు అతీతంగా చిత్తశుద్ధితో పాల్గొనాలి వార్డులవారీ ప్రగతి ప్రణాళికలు రూపొందించుకోవాలి పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి మౌలిక సదుపాయాలు, పౌరసేవలు, కాలుష్య నివారణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి పారిశుద్ధ ప్రణాళికలను పది రోజుల్లో అమలు చేయాలి,...

ఎదురుచూసిన క్షణం.. విశిష్ట అతిథి విచ్చేస్తున్నాడు

  సోమవారం ఉదయం 11.40గం.కు అహ్మదాబాద్ చేరుకోనున్న అమెరికా అధ్యక్షుడు ఉ.11.40గం.కు అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ విమానాశ్రయానికి ట్రంప్ 12.15గం.కు సబర్మతీ ఆశ్రమానికి చేరిక. 1.05గం.కు మొతేరా స్టేడియానికి ట్రంప్, మోడీ. ప్రారంభోత్సతవం. ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో...

చాపకింద నీరులా స్వైన్‌ఫ్లూ

  సీజన్ మారినా తగ్గని ప్రభావం పెరుగుతున్న కోవిద్ 19 అనుమానితులు కోవిద్ 19, స్వైన్‌ఫ్లూ పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉంటున్న ఆరోగ్య శాఖ మనతెలంగాణ/హైదరాబాద్ : ఒక వైపు కోవిద్ 19 వైరస్ అనుమానాలు వణికిస్తుంటే.. చాపకింద...
Covid 19

రెండు వేలు దాటిన కోవిడ్ మృతులు

  బీజింగ్ : చైనాలో కరోనా వైరస్ కోవిడ్‌తో మృతుల సంఖ్య బుధవారం నాటికి 2000 దాటింది. వైరస్ గ్రస్థ రోగులలో కొందరి పరిస్థితి అదుపులోకి వస్తున్నా, సరికొత్తగా మరికొందరికీ ఈ వైరస్ సోకుతోంది....

ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కర్త

  దార్శనికుడు, పేదల సేవకుడు ‘కలలుకనండి, ఆ కలలు నిజం చేసుకోవటానికి లక్ష్యాలను నిర్దేశించుకోండి” అని చెప్పటానికంటే ముందునుంచే అనేక కలలనుకన్నాం. “అన్నార్తులు అనాధలుండని ఆ నవయుగమందెంత దూరం” అంటూ దాశరథి పాటను వూరూరా పాడుకుంటూ...

Latest News