Tuesday, May 7, 2024
Home Search

కాంగ్రెస్‌ - search results

If you're not happy with the results, please do another search
kamal nath

బిజెపి 15 ఏళ్లలో చేసింది… నేను 15 నెలల్లో చేశాను: కమల్ నాథ్

హైదరాబాద్: బిజెపి 15 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి తాను 15 నెలల్లో చేసి చూపించానని ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తెలిపారు. కమల్‌నాథ్ కాపేపట్లో మధ్య ప్రదేశ్ గవర్నర్‌ లాల్జీ టాండన్ ను కలువనున్నారు....

కౌన్సిల్‌కు కవిత నామినేషన్

  అనంతరం నిజామాబాద్‌కు బయలుదేరిన మాజీ ఎంపి దారిపొడవునా స్వాగతాలు, మంగళ హారతులు మనతెలంగాణ/హైదరాబాద్: పూర్వ నిజమాబాద్ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి అభ్యర్థిగా టిఆర్‌ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. నిజమాబాద్...
CM KCR Specch

కేంద్రం నుంచి రాష్ట్రానికి క్యా ఆయా

బిజెపి ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే 'ఇయే ఆయా' పన్నుల్లో రాష్ట్రాల వాటా బిచ్చం కాదు * కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వకపోగా రూ. 1400కోట్లు పైన అప్పు తీసుకోవాలని సూచించారు * అప్పుడు కాంగ్రెస్...
Minister Harish Rao

కాంగ్రెస్ ‘వద్దు’ల పార్టీ

   ప్రజలు అందుకే వాళ్లను వద్దంటున్నారు  మానవీయ కోణంలో బడ్జెట్‌ను పెట్టాం  ఇప్పటివరకు 1,23,075 ఉద్యోగాలు ఇచ్చాం  అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ వద్దుల పార్టీగా మారిందని, అందుకే ప్రజలు...
Komati Reddy Venkat Reddy, Sonia Gandhi

సోనియా గాంధీతో ఎంపి కోమటిరెడ్డి భేటీ..

  మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో నల్గొండ ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. టిపిసిసి అధ్యక్ష పదవిపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్న సమయంలో ఈ భేటీ...

మోడీని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే దిక్కు: కెసిఆర్

  హైదరాబాద్: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. శాసన సభలో బడ్జెట్ పై రెండో రోజు చర్చ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం...
Digvijaya Singh

సింధియా విషయంలో అది మా తప్పే

న్యూఢిల్లీ:మాజీ కేంద్ర మంత్రి, నాలుగుసార్లు కాంగ్రెస్ టిక్కెట్‌పై లోక్‌సభ స్థానానికి ఎంపికైన జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడతారని తాము కలలో కూడా ఊహించలేదని, అది తమ తప్పేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్...
Jyotiraditya Scindia, JP Nadda

బిజెపిలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా

  న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మధ్యప్రదేశ్ సీనియర్ రాజకీయ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా బుధవారం బిజెపిలో చేరారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు....
Congress meet

నా ప్రభుత్వానికి ఢోకా లేదు

అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటాం సిఎల్‌పి భేటీ అనంతరం కమల్‌నాథ్ ధీమా రహస్య ప్రదేశానికి బిజెపి సభ్యుల తరలింపు భోపాల్: జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 22 మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు రాజీనామా చేసినప్పటికీ తన ప్రభుత్వానికి వచ్చిన...
sachin pilot

గాంధీలైనా ఆపి ఉండాల్సింది

  సింధియా రాజీనామాపై కాంగ్రెస్‌లో అంతర్గత చర్చ న్యూఢిల్లీ: గాంధీజీలకు అత్యంత సన్నిహితుడు, దాదాపు రెండు దశాబ్దాల పాటు పార్టీకి నిబద్ధతతో పని చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి రాజీనామా...

చేతికి చెయ్యిచ్చిన సింధియా

  కాంగ్రెస్‌కు గుడ్‌బై... మోడీ, అమిత్‌షాతో భేటీ రేపు బిజెపిలో చేరిక, ఆయనతో పాటు పార్టీని వీడనున్న మరి 22 మంది ఎంఎల్‌ఎలు ఫ్యాక్స్ ద్వారా స్పీకర్‌కు రాజీనామాలు పంపిన బెంగుళూరులోని 19మంది శాసనసభ్యులు మధ్యప్రదేశ్‌లో చరమాంకంలో...

మధ్యప్రదేశ్ పరిణామాలు!

  మధ్యప్రదేశ్‌లో జరుగుతున్నది కేవలం అక్కడి అధికార కాంగ్రెస్ సొంత తప్పుల ఫలితమా, జాతీయ పాలక పక్షం భారతీయ జనతా పార్టీ అతిక్రమణ, అప్రజాస్వామిక రాజకీయాల భ్రష్ట పరిణామమా? తరచి చూస్తే భోపాల్ తాజా...
Governor

ఆరుగురు మంత్రులను తొలగించిన కమల్ నాథ్

  భోపాల్: మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం ముదిరింది. మంత్రివర్గం నుంచి ఆరుగురు మంత్రులను తొలగిస్తున్నట్లు గవర్నర్ లాల్ జీ టాండన్‌కు ముఖ్యమంత్రి కమల్ నాథ్ లేఖ రాశారు. మంగళవారం సాయంత్రం జ్యోతిరాదిత్య సింధియా బిజెపిలో...

కమల్‌నాథ్‌పై ఆపరేషన్ కమల్?

  పెను సంక్షోభంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం జోతిరాదిత్య, 17మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు అదృశ్యం, బెంగళూరు రిసార్ట్‌లో బస, సింధియా సహా ఆరుగురు మంత్రుల ఫోన్లు ఆఫ్ బిజెపి పనేనని కాంగ్రెస్ ఆరోపణ, ఖండించిన కమలనాథులు ఢిల్లీ నుంచి హుటాహుటిన...
CM KCR

వినే దమ్ము లేకనే కాంగ్రెస్ నాయకులు సభ నుంచి పారిపోయారు

  హైదరాబాద్:  టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి వినలేకనే కాంగ్రెస్‌ ఎంఎల్ఎలు సభ నుంచి పారిపోయారని ముఖ్యమంత్రి కెసిఆర్ మండిపడ్డారు. శనివారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సిఎం...

రథసారథి ఎంపికపై మల్లగుల్లాలు

  రంగంలోకి దిగిన అధిష్ఠానం దూతలు సన్నాహక సమావేశాల నిర్వహణ ప్రజాబలం గల నేత ఎవరనే దానిపైనే ప్రధాన ఆరా..! మన తెలంగాణ/హైదరాబాద్ : దక్షిణాదిన బలపడాలన్న బిజెపి అధిష్టానం తెలుగు రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి సారించింది. నేటి...
beating of Dalit in Rajasthan

దళిత యువకులపై దాడి.. రాహుల్ గాంధీ ఆగ్రహం

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో ఇద్దరు దళితులను చిత్రహింసలు పెట్టడం పట్ల కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది అత్యంత దారుణ ఘటన, తనను కదిలించివేసిందని స్పందించారు. రాజస్థాన్ దళిత...
Uddhav-Thackeray

భీమా కోరేగావ్ కేసును మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఎన్‌సిపి అధినేత శరద్ పవార్‌ను బుజ్జగించే పనిలో పడ్డారు. భీమా-కోరేగావ్ హింసాకాండ కేసును తన ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని మంగళవారం ట్విట్టర్ వేదికగా ఠాక్రే ప్రకటించారు....
KTR

అన్నీ ప్రాంతీయ పార్టీలే

మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోని రాజకీయపార్టీలన్నీ ప్రాంతీయపార్టీలేనని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు చెప్పారు. కాంగ్రెస్, బిజెపి పెద్దసైజు ప్రాంతీయ పార్టీలుగా కొన్ని రాష్ట్రాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉనికి,యంత్రాంగం ఉన్న జాతీయపార్టీలు దేశంలో...

మోడీ, అమిత్‌షాల ప్రభంజనానికి కేజ్రీ‘వాల్’

  హైదరాబాద్ : దేశంలో మోడీ, అమిత్‌షాల అప్రతిహత ప్రభంజనానికి ఢిల్లీ ఆప్‌అధినేత కేజ్రీవాల్ అడ్డుకట్ట వేశారు. 11 రాష్ట్రాల బిజెపి ముఖ్యమంత్రులు, 200 మంది ఎంపిలు ఢిల్లీని ముట్టడించినా రాజధాని ఢిల్లీ లో...

Latest News