Tuesday, May 21, 2024
Home Search

ఎంఎల్‌ఎ - search results

If you're not happy with the results, please do another search
MP Santhosh Kumar

పేదల కడుపు నింపుతున్న ఎంపి సంతోష్

ఎంఎల్‌ఎ. సుంకె రవిశంకర్   మనతెలంగాణ/ హైదరాబాద్ : సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేస్తున్న రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో వలసకూలీలకు ఎలాంటి ఇబ్బందలు కలగకుండా నిత్యఅన్నదానం చేస్తూ...

రేపటి కరోనా- కెసిఆర్ నిర్ణయాలు

  దేశంలోని ఇతర రాష్ట్రాలతో మన తెలంగాణ రాష్ట్రాన్ని పోల్చుకుంటే మనం కొంత బెటర్ గానే ఉంటామనిపిస్తున్నది. రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలే అవుతుంది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు మన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు...

రైతుకు ఏ సమస్య రావొద్దు

  హైదరాబాద్: వరిధాన్యం, మొక్కజొన్న పంటను ఇబ్బందులు లేకుండా సాఫీగా కొనుగోలు చేసేందుకు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎంఎల్‌ఎసి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ శాఖ...
Harish rao

ఆర్‌సిపురంలో ఇద్దరికి కరోనా… ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దు: హరీష్

  సంగారెడ్డి: ఆర్‌సిపురం మయూరినగర్‌లో ఇద్దరికి కరోనా సోకిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆర్‌సిపురం మయూరినగర్‌లో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వారిని...

కరోనా చీకట్లపై కాంతిరేఖలు

  మన తెలంగాణ/హైదరాబాద్ : భారతదేశంలో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ఐక్య పోరాటానికి సంఘీభావ సంకేతంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం రాత్రి ప్రగతి భవన్‌లో జ్యోతి వెలిగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇచ్చిన...

7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు

  కరోనా నేపథ్యంలో రైతులు ఒకేసారి మార్కెట్‌కు ధాన్యం తీసుకరావద్దు ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలి రాజపేట,కొత్తకోటలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి : ఈ రబీలో పండిన...

కరీంనగర్ లో 80 నుంచి 90 మందిని క్వారంటైన్ చేశాం: గంగుల

  హైదరాబాద్:  కరీంనగర్ లో పర్యటించిన 10 మంది ఇండోనేషియా వ్యక్తులతో పాటు మరో ముగ్గురికి కరోనా వైరస్ సోకిందని ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్ తెలిపారు. ఈ సందర్భంగా గంగుల మీడియాతో మాట్లాడారు. 13...

జీతాల్లో కోత

  సిఎం, మంత్రులు సహా ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కట్ అఖిల భారత సర్వీసులకు 60%, మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాల్లో 50%, నాలుగో తరగతి, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల్లో...

మాంసం ధరలు పెంచితే కఠిన చర్యలు: తలసాని

  హైదరాబాద్: కరోనా నేపథ్యంలో మాంసం ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మాసబ్‌ట్యాంక్‌లోని పశు సంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ సమీక్షలు...

గండం గడువలే

  కొత్త కేసులు రాకపోతే ఏప్రిల్ 7 తర్వాత తెలంగాణ కరోనా ఫ్రీ కరోనా పాజిటివ్ 70 డిశ్ఛార్జి 12 చికిత్సలో 58 క్వారంటైన్ 25,935 కరోనాపై స్వీయ నియంత్రణే ఆయుధం n గంపులు గూడొద్దు n...
Harish rao

రేషన్ షాప్ దగ్గర శానిటైజర్లు, నీటిని అందుబాటులో ఉంచాలి: హరీష్ రావు

  హైదరాబాద్: లాక్‌డౌన్‌తో ఆస్పత్రుల్లో ఇతర రోగులకు ఇబ్బంది కలగకూడదని మంత్రి హరీష్ రావు వైద్య సిబ్బందికి సూచించారు.  లాక్‌డౌన్ నేపథ్యంలో మెదక్ కలెక్టరేట్‌లో మంత్రి హరీష్ రావు సమీక్షలు జరిపారు. ఈ సందర్భంగా...
Telangana Lockdown

సొంతూరుకు కాలినడకన పయనం.. అందోల్ ఎంఎల్ఎ మానవత దృక్పదం

మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో వాహనాలు లేక నడుచుకుంటూ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. రాష్ట్ర మంత్రి కెటిఆర్ ఇటీవల కాలినడకన నారాయణపేట జిల్లా కోస్గి, కర్నూలు జిల్లాకు వెళుతున్న కూలీలను ఆదుకున్నారు. ఈక్రమంలో...

వినకపోతే ఖబడ్దార్

  మీ బిడ్డగా రెండు చేతులు జోడించి దండం పెడుతున్నా... ఎవరి కోసమో కాదు.. మన కోసం మన పిల్లల కోసం బతుకు కోసం స్వీయ నియంత్రణ పాటించాలి. లాక్‌డౌన్, కర్ఫూని అంతా కచ్చితంగా...

కరోనాపై యుద్ధానికి విరాళాలు

  కరోనా రిలీఫ్ ఫండ్... భారీగా విరాళాలు సత్యనాదెళ్ల సతీమణి రూ.2 కోట్లు ఉద్యోగ సంఘాల జెఎసి ఒక రోజు వేతనం 48 కోట్లు హీరో నితిన్ రూ.10 లక్షలు డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ రూ.5లక్షలు బండి సంజయ్ ఎంపి...

రైతాంగానికి కల్వకుర్తి జీవాధారం.. భూసేకరణ పనులు త్వరగా చేయాలి

  మన తెలంగాణ/హైదరాబాద్: రైతాంగానికి కల్వకుర్తి జీవాధారం - మిగిలిపోయిన భూసేకరణ పనులు త్వరగా చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. అధికారులు పెండింగ్ పనులను వెంటనే గుర్తించాలన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల...

కమల్‌నాథ్ రాజీనామా

  బలపరీక్ష నిర్వహించకుండానే వైదొలిగిన మధ్యప్రదేశ్ సిఎం గవర్నర్‌కు అందజేసిన లేఖలో ఘాటు వ్యాఖ్యలు బిజెపి కుట్ర రాజకీయాలకు బలయ్యాం 15 నెలలు రాష్ట్ర అభివృద్ధికే పాటుపడ్డా : కమల్‌నాథ్ భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తన పదవికి...
kamal nath

బిజెపి 15 ఏళ్లలో చేసింది… నేను 15 నెలల్లో చేశాను: కమల్ నాథ్

హైదరాబాద్: బిజెపి 15 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి తాను 15 నెలల్లో చేసి చూపించానని ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తెలిపారు. కమల్‌నాథ్ కాపేపట్లో మధ్య ప్రదేశ్ గవర్నర్‌ లాల్జీ టాండన్ ను కలువనున్నారు....
Twins Veena Vani

మాస్కులతో పరీక్షకు హాజరైన వీణా వాణీలు

మనతెలంగాణ/హైదరాబాద్: అవిభక్త కవలలు వీణావాణీలు మాస్కులు ధరించి పదవ తరగతి పరీక్షకు హాజరయ్యారు. మధురానగర్‌లోని ప్రతిభా హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి నిర్ణీత సమాయానికి అరగంట ముందే చేరుకున్నారు. యూసఫ్‌గూడలోని స్టేట్...
supreme court , kamal nath

బలపరీక్షపై స్పీకర్, గవర్నర్‌లకు సుప్రీం నోటీసులు

  న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో తక్షణమే బలపరీక్ష చేపట్టాలని బిజెపి ఎంఎల్‌ఎలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం, స్పీకర్, గవర్నర్‌లకు మంగళవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది....

ఎవరికి ఎవరి భిక్ష?

  భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరిస్తాం మేం తప్పులు చెబితే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ప్రజలే మమ్మల్ని ఓడిస్తారు కాళేశ్వరంపై కాంగ్రెస్ చెబుతున్న ఒప్పందం నిజమైతే రాజీనామాకు సిద్ధం కేంద్రానికి మనమే ఎక్కువ ఇస్తున్నాం, దేశాన్ని నడిపించే నాలుగైదు రాష్ట్రాల్లో...

Latest News

రుతురాగం