Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
నిర్మాణరంగంలో మార్గదర్శకాలను విడుదల చేసిన మున్సిపల్ శాఖ
మన తెలంగాణ/హైదరాబాద్ : కోవిడ్19 మహమ్మారి కట్టడి కోసం భవన నిర్మాణ స్థలాలు, లేబర్ క్యాంపుల్లో అనుసరించాల్సిన పద్దతులపై రాష్ట్ర మున్సిపల్ శాఖ శనివారం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభుత్వం సూచించిన...
మాస్క్ ధరించలేదని రూ.500 జరిమాన
మనతెలంగాణ/హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రాకే గ్రామంలో ముఖానికి మాస్క్ ధరించలేదని ఓ యువకుడికి గ్రామ పెద్దలు రూ.500 జరిమానా విధించారు. రేషన్ బియ్యం తీసుకోవడానికి ఓ యువకుడు మాస్కు ధరించకుండా...
బ్యాంకు ఖాతాల్లో రెండో విడత రూ. 1500 జమ
74.35 లక్షల మందికి రూ. 1,115 కోట్లు
మూడు రోజుల్లో పోస్టాఫీసుల ద్వారా 5.38 లక్షల మందికి పంపిణి
పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని...
ఎక్కడ దిగినా టికెట్ రూ.50 మాత్రమే!
వలస కూలీల కోసం నేటి నుంచి 300 రైళ్లు అందుబాటులోకి
రాష్ట్రాల కోరిక మేరకే లాక్డౌన్ను పొడిగించాం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : దూరంతో సంబంధం లేకుండా వలస కూలీల...
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ విజయసేన్ రెడ్డి ప్రమాణం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ విజయసేన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ హైకోర్టులో శనివారం విజయసేన్ రెడ్డి చేత న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయించారు....
ఇంట్లోనే నమాజ్ చేసుకోవాలి: అలీ
హైదరాబాద్: ప్రస్తుత సమయంలో రక్తం ఎంతో అవసరముందని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. రక్త దానం చేస్తున్న వారందరికీ అభినందనలున్నారు. షేక్ పేటలో రక్తదాన హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా...
రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేయాలి: కెటిఆర్
హైదరాబాద్: ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేసేందుకు అధికారులు మరింత వేగంగా ముందుకు పోవాలని మంత్రి కెటిఆర్ తెలిపారు. బుద్ధభవన్లో జిహెచ్ఎంసి అధికారులతో మంత్రి కెటిఆర్ సమీక్షలు జరిపారు. ఎన్ఆర్డిపితో...
ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందిలో ముగ్గురికి కరోనా
ముంబయి: మహారాష్ట్రలో కరోనా కలవర పెడుతోంది. ముంబయి నగరం దాదాపుగా కరోనా కాటుకు బలి పశువుగా మారింది. ఒక్క ముంబయిలో కరోనా బాధితుల సంఖ్య 7812కు చేరుకుంది. పుణే, థానేలో కరోనా చాప...
పంజాబ్ యాత్రికులలో 173 మందికి కరోనా
ఛండీగఢ్: మహారాష్ట్ర నుంచి పంజాబ్ వచ్చిన యాత్రికులలో 173 మంది కరోనా పాజిటీవ్ వచ్చింది. మహారాష్ట్రలోని నాందేడ్లో 3500 మంది సిక్కు యాత్రికులు చిక్కుకపోయారు. దీంతో పంజాబ్ ప్రభుత్వం స్పందించి వారిని తన...
డేరింగ్ సంస్కరణలు
ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలంటే తక్షణమే చర్యలు
భారీ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలి
పాత కాలపు కార్మిక, దివాళా చట్టాలను మార్చాలి
ఎంఎస్ఎంఇలకు నేరుగా ఆర్థిక సాయం చేయాలి
బకాయిల వసూలుకు కొంత విరామం అవసరం
కేంద్ర...
కొండపోచమ్మకు లైన్ క్లియర్
రిజర్వాయర్లోకి నీటి విడుదలకు మార్గం సుగమం
పాత ఆదేశాలను ఎత్తివేసిన హైకోర్టు
4న సిఎం కెసిఆర్ చేతుల మీదుగా జలకళ సంతరించుకోనున్న జలాశయం
మన తెలంగాణ/హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మకు నీటిని విడుదల చేసేందుకు మార్గం...
రెండో విడత రేషన్ పంపిణీ షురూ
రూ. 1500 నగదు బ్యాంకులో జమ
అర్హులైన ప్రతి పేదవారికి ఈనెలాఖరు వరకు అందజేత
బియ్యం, కిలో కందిపప్పు ఉచితంగా సరఫరా
మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ విశ్వరూపం దాల్చడంతో సిఎం కెసిఆర్ పేదలంతా పస్తులుండకూడదని,...
హైకోర్టు జడ్జిగా విజయ్సేన్ రెడ్డి
మన తెలంగాణ/ హైదరాబాద్ : హైకోర్టు న్యాయమూర్తిగా విజయ్సేన్ రెడ్డిని నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో ఆయన శనివారం న్యాయమూర్తిగా...
లాక్డౌన్ 3.0
మే 17వరకు పొడిగింపు
కరోనా వ్యాప్తిని బట్టి మూడు జోన్లుగా జిల్లాల విభజన
కేంద్రం ఉత్తర్వులు.. నిర్ణీత సడలింపులు.. బస్సులు, రైళ్లకు బ్రేక్లే
రెడ్ జోన్లలో ఆంక్షలు యథాతథం
ఆరెంజ్, గ్రీన్ జోన్లలో కాస్త సడలింపులు
గ్రీన్ జోన్లోని...
అడ్డగోలు మాటలతో ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దు
22 మంది డిశ్చార్జ్, 1044కి చేరిన కరోనా పాజిటివ్ల సంఖ్య
ఐసిఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నాం
ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా మాట్లాడితే బాగుంటది
అర్థరహితమైన ఆరోపణలు చేసి వైద్యుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దు
మంత్రి ఈటల రాజేందర్
మన...
దేశవ్యాప్తంగా జోన్ల వర్గీకరణలో మార్పులు
ఢిల్లీ, ముంబయి సహా మెట్రో నగరాలన్నీ రెడ్ జోన్లోనే
రెడ్జోన్లో 130 జిల్లాలు, గ్రీన్ జోన్లో 319 జిల్లాలు
21 రోజులు కొత్త కేసులు లేకుంటే గ్రీన్ జోన్గా పరిగణన
ప్రతివారం జాబితా సమీక్ష
రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య...
పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యుడుగా ఎంపి సంతోష్కుమార్ నియామకం
ఉత్తర్వులు జారీచేసిన కేంద్రప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్: పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సభ్యుడుగా టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ ఛైర్మన్గా ఎంపి మీనాక్షి...
గిరిజన ప్రాంత గర్భిణులకు, పిల్లలకు అరటిపళ్లు
అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ
రైతులకు పంట నష్టం కాకుండా ప్రభుత్వం తోడ్పాటు
రెండు శాఖల అధికారుల సమన్వయంతో పేదలకు అరటిపళ్ల సరఫరా
అధికారులను అభినందించిన మంత్రి సత్యవతి రాథోడ్
మనతెలంగాణ/హైదరాబాద్ : గిరిజన, స్త్రీ - శిశు...
టిఆర్ఎస్ శ్రేణులంతా రక్తదానం చేయాలి
• అత్యవసర పరిస్థితుల్లో రక్తం ప్రాణాలను కాపాడుతుంది
• రక్తదాన శిబిరాల దగ్గర సామాజిక దూరం పాటించాలి
• మాజి ఎంపి కల్వకుంట్ల కవిత
మనతెలంగాణ/హైదరాబాద్: ఆరోగ్యవంతులందరూ రక్తదానం చేసి రక్తం అవసరం ఉన్నవారి ప్రాణాలను కాపాడాలని...
ఉదయం ఎండలు… సాయంత్రం వానలు
పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
48 గంటల్లో వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, వడగళ్ల వానలు
అప్రమత్తంగా ఉండాలని వాతావరణ, విపత్తుల శాఖ సూచన
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పగటిపూట ఓ వైపు...