Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
ఏదైనా ఎదుర్కొందాం
కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్రంలో లాక్ డౌన్ బాగా అమలవుతోంది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. రానున్న రోజుల్లోనూ ఇదే స్ఫూర్తి కొనసాగాలి. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 20 వరకు...
భయపడొద్దు.. బైటకు రావొద్దు
ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించాలి
వలస కార్మికులకు అండగా ఉంటాం
వేములవాడలో మంత్రి కెటిఆర్ ఆకస్మిక పర్యటన
ప్రజల బాగోగులు తెలుసుకుంటూ ముందుకు కదిలిన మంత్రి,
ఓ బాలుడితో సరదా సంభాషణ
మన తెలంగాణ/ సిరిసిల్ల/వేములవాడ : ఐటి,...
గడ్డుకాలంలోనూ దొడ్డ మనసు
ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లోనూ పేదల సంక్షేమానికి కెసిఆర్ ప్రభుత్వం మహాసాయం
పారిశుద్ధ కార్మికులకు రూ.30కోట్లకు పైగా ఇన్సెంటివ్
రేషన్లబ్ధిదారులకు రూ.1500 చొప్పున రూ.1,112 కోట్లు జమ
పంచాయతీల అభివృద్ధికి రూ.305 కోట్లు మంజూరు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆర్ధిక...
కరోనా హాట్స్పాట్లో 170 జిల్లాలు
హాట్స్పాటేతర జిల్లాలుగా 207, మిగతావి గ్రీన్జోన్లో
దేశవ్యాప్తంగా 12వేలకు చేరుకున్న కరోనా రోగులు
మృతులు 392, సామూహిక వ్యాప్తి జరగడంలేదు
24 గంటల్లో 1,118 కేసులు నమోదు : కేంద్రం ప్రకటన
న్యూఢిల్లీ: దేశంలో 170 జిల్లాలను కరోనా...
3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతిపక్షాలు ధాన్యం కొనుగోలు విషయంలో అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎంఎల్ఎసి పల్లా రాజేశ్వర్...
కొత్తగా ఆరు కేసులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడినవారు వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉన్నవారు, అప్పటికే ఇతర అరోగ్య సమస్యలు లేనివారు త్వరగా కోలుకుంటున్నారని, వారిని పూర్తి...
కేంద్రానికి లేఖ నేనే రాశాను
మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాసింది తానేనని ఎపి మాజీ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ బుధవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోం...
ఆపత్కాలం నుంచి బయటపడతాం
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్లోని పలు ఐటి పరిశ్రమ ప్రతినిధులతో బుధవారం మంత్రి కె. తారకరామారావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ని ఎదుర్కునేందుకు చేపట్టిన...
తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ అరెస్ట్
మనతెలంగాణ/న్యూఢిల్లీ: నాటకీయ పరిణామాల మధ్య తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ ను ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు బుధవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో తబ్లిగీ జమాత్...
ఇంగ్లీష్ విద్య తప్పని ‘సరి’ కాదు.. జీవొ కొట్టేసిన ఎపి హైకోర్టు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియం విద్యను తప్పనిసరి చేస్తూ సిఎం జగన్ ప్రభుత్వం జారీ చేసిన జివొ 81, జివొ 85లను బుధవారం నాడు ఎపి హైకోర్టు కొట్టి...
ఎపి సరిహద్దులో ఎంఎల్ఎ హల్చల్
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రా, కర్ణాటక సరిహద్దుల్లో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కనిగిరి ఎంఎల్ఎ బుర్రా మధుసూదన్ యాదవ్ హల్ చల్ చేశారు. లాక్డౌన్ ఉల్లంఘిస్తూ బెంగుళూరు నుంచి ఐదు ఇన్నోవాలలో 39...
నిర్మాణ రంగ కార్మికుల ఉపాధి, వసతి సౌకర్యాలపై మంత్రి వేముల సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్ : రోడ్లు-, భవనాలు, గృహ నిర్మాణ శాఖల పనుల పురోగతిపై బుధవారం వేరువేరుగా ఎర్రమంజిల్లోని ఆర్ అండ్ బి కార్యాలయంలో ఆ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా...
యువత భౌతిక దూరం పాటించడం లేదు.. చర్యలు తీసుకుంటాం: కెటిఆర్
సిరిసిల్ల రాజన్న: అమెరికా కూడా కరోనాను తట్టకోలేకపోయిందని, శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయని మంత్రి కెటిఆర్ అన్నారు. బుధవారం కెటిఆర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందన్నారు....
పారిశుద్ద కార్మికులకు మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేసిన దిల్రాజు
మన తెలంగాణ/హైదరాబాద్:కరోనా వైరస్(కోవిడ్-19)పై జరుగుతున్న పోరాటంలో తనవంతు సహాయంగా ఇప్పటికే రూ.10 చొప్పున రెండు తెలుగు రాష్ట్రాల సిఎంల సహాయ నిధికి విరాళం అందజేసిన ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు తాజాగా...
అడవి పంది దాడిలో యువతి మృతి
మన తెలంగాణ/చర్ల: పొట్టకూటి కోసం అటవీకి వెళ్లిన యువతి తిరిగిరాని లోకాలకు వెళ్లిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని మారుమూల అటవీ ప్రాంతమైన పూసుగుప్ప గ్రామంలో చోటుచేసుకుంది. మృతురాలి...
పింఛన్ డబ్బులు కడిగిన మహిళ
మన తెలంగాణ/నేరడిగొండ: కరెన్నీ నోట్లతో కరోనా సోకుతుందనే భయంతో ఓ మహిళ తన పింఛన్ సొమ్మును డెటాల్ నీళ్లతో కడిగిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండ మండలంలో చోటుచేసుకుంది. చేతులకు ప్లాస్టిక్ కవర్లు...
నిర్మల్ లో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు: ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్: నిర్మల్ జిల్లాలో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇద్దరు మృతి చెందారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. 400 మంది శాంపిల్స్లో 375 మంది రిపోర్ట్లు వచ్చాయని, ఇంకా 75...
రూ.1500 ఎక్కడికి పోవు: మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటి వరకు 90 శాతమ మంది లబ్ధిదారులు రేషన్ బియ్యం తీసుకున్నారని మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేదలు పస్తులు ఉండొద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారని...
ఈయేడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి: భారత వాతావరణ శాఖ
న్యూఢిల్లీ: 2020 సంవత్సరం రుతుపవనాల అంచనాని భారత వాతవరణ శాఖ(ఐఎండి) విడుదల చేసింది.ఈసారి సమృద్ధిగా వర్షాలు పడుతాయని తెలిపింది. ఈ ఏడాది 96 నుంచి 104 శాతం వరకు వర్షాలు పడే అవకాశం...
కరోనా@20 లక్షలు…. ఇండియా@ 11,500
హైదరాబాద్: కరోనా వైరస్తో ప్రపంచం చిగురుటాకులా వణికిపోతుంది. కరోనాతో లక్షల మంది చనిపోయారు. కోవిద్19తో అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, యుకె దేశాలు శవాల దిబ్బలుగా మారాయి. ఎక్కడ చూసిన శవాలు గుట్టలు,...