Thursday, May 16, 2024
Home Search

తెలంగాణ - search results

If you're not happy with the results, please do another search

అభయహస్తంపై సమీక్ష

  హైదరాబాద్: అభయ హస్తం పథకాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్షించారు. ఈ పథకం కింద అందుతున్న పెన్షన్ల తీరు తెన్నులను ఆయన పరిశీలించారు....

అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం

  పట్టణ ప్రగతి సభల్లో మంత్రి కెటిఆర్ హెచ్చరిక తప్పుడు నిర్మాణాలను నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేసే అధికారాలు కొత్త మున్సిపల్ చట్టంలో ఉన్నాయి బిల్డింగ్ అనుమతుల కోసం లంచం అడిగితే కలెక్టర్లకు ఫిర్యాదు చేయాలి అక్రమ లేఅవుట్ల...

బర్త్‌డే ఈవెంట్ పేరిట బరి తెగింపు

  నగ్నంగా డ్యాన్సు చేయాలని బలవంతం ఇద్దరు మహిళలపై నలుగురు యువకుల అత్యాచారం మన తెలంగాణ / రాజేంద్రనగర్ : బర్త్‌డే ఈవెంట్ పేరుతో నలుగురు దుర్మార్గులు దుశ్శాసన పర్వానికి ఒడిగట్టారు. బతుకుదెరువుకు ఈవెంటర్ ఆర్గనైజర్‌గా కొనసాగుతున్న...

మా భూమిమాగ్గావాలె..

  దొంగ రిజిస్ట్రేషన్లతో రేవంత్ రెడ్డి బ్రదర్స్ గోడ కట్టేశారు : బాధితులు దఫదఫాలుగా తప్పుడు పత్రాలు సృష్టించారు గోడ పనులు అడ్డుకున్నందుకు దౌర్జన్యం చేశారు న్యాయం చేయండి : మల్లయ్య కుటుంబం మొర కొండల్ రెడ్డి తనకు...

మంచి నీటిపై అధికారుల నిఘా

  వాటర్ బాటిల్స్ విక్రయాలపై బిఐఎస్ ప్రత్యేక దృష్టి ఫేక్ బ్రాండ్లను అరికట్టేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికలు ఇప్పటికే హైదరాబాద్ రీజన్‌లో 717 శాంపిల్స్ సేకరణ 110 అన్‌సేఫ్, 15 కంపెనీలు లైసెన్స్ లేకుండా విక్రయాలు జరుపుతున్నట్లు...

ఖాకీ కర్కశం

  నెట్టి పడేశాడు.. బూటు కాలితో తన్నాడు.. అడ్డొచ్చిన విద్యార్థులపై లాఠీ ఝుళిపించాడు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. ఘటనపై నెటిజన్ల మండిపాటు చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు : బాధితురాలి తల్లి అనుమానం మన తెలంగాణ/హైదరాబాద్/రామచంద్రాపురం : సంగారెడ్డిలో...

మార్కెట్లోకి టొయొటా హైబ్రిడ్ ఎలక్ట్రిక్ లగ్జరీ కారు

  మన తెలంగాణ/ హైదరాబాద్ : టొయొటా కిర్లోస్కర్ మోటార్(టికెఎం) బుధవారం సరికొత్త సెల్ఫ్‌చార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కారు వెల్‌ఫైర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. సిబియు రూపంలో ప్రవేశపెట్టిన వెల్‌ఫైర్ ధర రూ.79.5 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా...
CM KCR Meet with Minister Prakash Javadekar

కేంద్రమంత్రి జవదేవకర్‌కు సిఎం కెసిఆర్ కృతజ్ఞతలు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేవకర్‌తో సమావేశమయ్యారు.రాష్ట్రంలోని పలుప్రాజెక్టుల నిర్మాణాలకోసం పర్యావరణ అనుమతులు మంజూరు చేసినందుకు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేవకర్‌ను సిఎం...
Employee attempt suicide

అరణ్యభవన్‌లో ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

  మనతెలంగాణ,హైదరాబాద్: క్రిమిసంహారక మందుతాగి ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నగరంలోనిన అరణ్య భవన్‌లో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...కొడంగల్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఆఫీస్‌లో సెక్షన్ ఆఫీసర్‌గా మోహినుద్దిన్ పనిచేస్తున్నాడు. తన ఆఫీస్‌లో...

జివికె ఎమర్జెన్సీ మేనేజ్‌మెంటులో ఉద్యోగ నియామకాలు

  హైదరాబాద్ : జివికె సంస్దలో పనిచేయుటకు ఎమర్జెన్సీ మేనేజ్‌మెంటు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జివికె రీజినల్ మేనేజర్ ఎం.ఏ. ఖాలీద్ పేర్కొన్నారు. బుధవారం ఒక ప్రకటనలో...

పట్టణప్రగతి కోసం మారుదాం.. మారుద్దాం

  మన తెలంగాణ/ నల్లగొండ ప్రతినిధి/ నాగర్ కర్నూల్ ప్రతినిధి : మనం మారుదాం-... మన పట్టణాన్ని మారుద్దాం... అనే నినాదంతో ప్రజా ప్రతినిధులు, అధికారులూ ప్రజల ముందుకు వెళ్లాలని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి...

రేవంతు భూతంతు

  తప్పుడు డాక్యుమెంట్లతో 4.39 ఎకరాల అత్యంత విలువైన భూమిని కాజేసిన రేవంత్‌రెడ్డి బ్రదర్స్! సహకరించిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ విచారణలో తేలిన విస్తుగొల్పే నిజాలు గోపన్నపల్లిలోని 167 సర్వేనంబర్‌లోగల 10.2 ఎకరాల భూమికి తప్పుడు డాక్యుమెంట్ల సృష్టి వేరే...

డిసిసిబి, డిసిఎంఎస్ డైరెక్టర్ పదవులన్నీ ఏకగ్రీవం

  టిఆర్‌ఎస్ మద్దతుదారుల కైవసం కొన్ని రిజర్వుడ్ స్థానాల్లో అభ్యర్థుల కొరత ప్రకటించిన రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ కైవసం చేసుకున్న టిఆర్‌ఎస్ మద్దతుదారులు కొన్నిచోట్ల రిజర్వుడు స్థానాల్లో అభ్యర్థులు లేక నామినేషన్లు నిల్ ఫలించిన అధికార పార్టీ వ్యూహాలు... 29న...

నయీం కుటుంబ సభ్యులకు ఐటి నోటీసులు

  బినామీలకు కూడా? బినామీలకు సైతం ఐటి అధికారుల నోటీసులు ? ఆస్తుల అటాచ్‌మెంట్‌కు రంగం సిద్ధం సిట్ విచారణలో వెలుగుచూసిన రూ.2,000 కోట్లు మనతెలంగాణ/యాదాద్రిభువనగిరి, (హైదరాబాద్) : గ్యాంగ్‌స్టర్ నయీమ్ కుటుంబసభ్యులకు మంగళవారం నాడు ఐటి శాఖ నోటీసులు...

మార్చి ఐదు నుంచి హ్యాండ్‌బాల్ లీగ్

  హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పిహెచ్‌ఎల్) తొలి సీజన్‌ను మార్చి ఐదున తెరలేవనుంది. ఈ విషయాన్ని పిహెచ్‌ఎల్ చైర్మన్, భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య ఉపాధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్ రావు ఒక ప్రకటనలో...

రథసారథి ఎంపికపై మల్లగుల్లాలు

  రంగంలోకి దిగిన అధిష్ఠానం దూతలు సన్నాహక సమావేశాల నిర్వహణ ప్రజాబలం గల నేత ఎవరనే దానిపైనే ప్రధాన ఆరా..! మన తెలంగాణ/హైదరాబాద్ : దక్షిణాదిన బలపడాలన్న బిజెపి అధిష్టానం తెలుగు రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి సారించింది. నేటి...

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం

  ముగ్గురు హైదరాబాద్ వాసులు మృతి కూతురును డ్యాన్స్ స్కూల్‌లో వదిలేసి ఇంటికి వెళ్తున్న క్రమంలో ప్రమాదం పుట్టిన రోజే మరణించిన దివ్య మన తెలంగాణ/ముషీరాబాద్ : అమెరికాలోని డల్లాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత కాలమానం...

లోపాలున్న ఇంజనీరింగ్ కళాశాలకు అనుమతులు నిలిపివేత

  సకాలంలో పత్రాలు సమర్పిస్తేనే కళాశాలలకు గుర్తింపు బి.టెక్‌లో ఐదు కొత్త కోర్సులకు జెఎన్‌టియుహెచ్ అనుమతి ప్రైవేట్ యాజమాన్యాల సమావేశంలో కీలక నిర్ణయాలు మనతెలంగాణ/హైదరాబాద్ : అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఎఐసిటిఇ) నిబంధనల మేరకు భూ బదలాయింపు,...

లక్ష మంది అసద్‌లు వచ్చినా సిఎఎపై వెనకడుగు వేయం: కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: లక్ష మంది అసదుద్దీన్ ఒవైసీలు వచ్చినా ప్రజలకు మంచి చేసే సిఎఎ విషయంలో వేనకడుగు వేసే ప్రసక్తే లేదని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం...

ఆర్టీఐ కమిషనర్‌గా కట్టా శేఖర్‌ రెడ్డి ప్రమాణస్వీకారం

  హైదరాబాద్: సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కమిషనర్లుగా నమస్తే తెలంగాణ మాజీ సంపాదకులు కట్టా శేఖర్ రెడ్డి, టి న్యూస్ మాజీ సిఇఒ మైడ నారాయణరెడ్డి, విద్యార్థి నాయకుడు గుగులోత్ శంకర్‌నాయక్, సోషల్...

Latest News