Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
తెలుగు రాష్ర్టాల్లో భూప్రకంపనలు…
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి భూప్రకంపనలు వచ్చాయి. తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, ఎపిలోని గుంటూరు, కృష్షా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అర్థరాత్రి 2.37 గంటలకు భూమి స్వల్పంగా...
జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ భవన్ లో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటీ పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.....
కారెక్కిన పురం
ఠారెత్తిన విపక్షం
పటిష్ట వ్యూహంతో గులాబీ పార్టీ జోరు
120 మున్సిపాలిటీలకు 110 టిఆర్ఎస్ కైవసం
ఏడు కార్పొరేషన్లలో భారీ విజయం
మరో రెండూ టిఆర్ఎస్కు దక్కే అవకాశం
తెలంగాణ గుండె దండోరాగా హృదయవీణగా సుస్థిరపడిన కెసిఆర్ దర్శకత్వంలో...
కాకు వ్యతిరేకం
వచ్చే అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, చట్టాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి, భారత్ను హిందూ దేశంగా చేయాలని బిజెపి చూస్తోంది, కాను సుప్రీం కోర్టు సుమోటోగా కొట్టేయాలి, త్వరలో హైదరాబాద్లో కా వ్యతిరేక పక్షాలతో...
పాకిస్థాన్కు సిఎం కెసిఆర్ గట్టి వార్నింగ్..
హైదరాబాద్: పాకిస్థాన్కు ముఖ్యమంత్రి కెసిఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశాన్ని పిడికెడంత దేశంగా అభివర్ణించారు. పిచ్చిపిచ్చిగా వ్యవహిస్తే చూస్తూ ఊరుకోమని సిఎం హెచ్చరించారు. శనివారం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో టిఆర్ఎస్ ఘన...
15 మంది ఎమ్ఎల్ఎలతో కలిసి గల్ఫ్కు వెళ్తా : కెసిఆర్
హైదరాబాద్: మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై శనివారం సిఎం కెసిఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కొత్త రెవెన్యూ చట్టంతో పాటు ఇటీవల తెచ్చిన కొత్త పంచాయితీ రాజ్ చట్టం, నూతన మునిసిపల్ చట్టాలను...
ప్రగతి పథంలో టిఎస్ గిరిజన కార్పొరేషన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ ప్రగతి పథంలో నడుస్తుంది. నిర్దేశించిన లక్ష్యాల మేరకు ప్రతి ఏటా ప్రగతి సాధిస్తుంది. ఈ మేరకు టిఎస్ గిరిజన కార్పొరేషన్ ప్రగతి పై బిఆర్కే భవన్లో...
ప్రతి వెయ్యి మందిలో ఏడుగురికి హెచ్ఐవి
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి 1000 మందిలో 7 గురు హెచ్ఐవితో జీవిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ
ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ జి. అన్న ప్రసన్న కుమారి తెలిపారు. ఈ పరిస్థితిని అధిగమించి...
ఎపికి 3 రాజధానులు.. ఉత్తరాఖండ్కు అసలే లేదు!
హైదరాబాద్: ఒక రాజధాని మాత్రమే ఉండాలా లేక మూడు రాజధానులు ఉండాలా అన్న విషయమై ఆంధ్రప్రదేశ్లోని అధికార వైఎస్ఆర్సిపి, ప్రతిపక్ష టిడిపితోసహా ఇతర విపక్షాలు ఘర్షణ పడుతుండగా దాదాపు రెండు దశాబ్దాలు క్రితం...
సంక్షేమ పథకాల వల్లే భారీ విజయం: కెటిఆర్
హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్లే ఇంతటి భారీమెజార్టీ సొంతమైందని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంపై మంత్రి కెటిఆర్...
మున్సిపల్ ఎన్నికల్లో బోణీ కొట్టిన టిడిపి
హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బోణీ కొట్టింది. ఖమ్మం జిల్లాలోని మధిరలోని 1వ వార్డును టిడిపి సొంతం చేసుకుంది. ఆ ప్రాంతం ఆంధ్రాకు బార్డర్ గా ఉండటమే ఈ విజయానికి...
ఎన్నికల సరళిని తెలుసుకుంటున్న మంత్రి కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కాగా ఎన్నికల కౌంటింగ్ సరళిని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ తెలుసుకుంటున్నారు. అయితే ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ పలు స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం...
భీంగల్ లో టిఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్
భీంగల్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ శనివారం ఉదయం ప్రారంభమై కొనసాగుతోంది. కాగా నిజామాబాద్ జిల్లా భీంగల్ మున్సిపాలిటీని టిఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మున్సిపాలిటీ పరిధిలోని 12వార్డులో 1స్థానం ఏకగ్రీవం...
వర్దన్నపేట పురపాలిక టిఆర్ఎస్ వశం
వర్దన్నపేట: వరంగల్ గ్రామీణ జిల్లాలోని వర్దన్నపేట పురపాలికను టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల్లో 8 స్థానాల్లో టిఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. మరో రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ...
దావోస్పై కెటిఆర్ ముద్ర
బహుముఖం.. దిగ్విజయం
విశేష పర్యటన విజయవంతంగా ముగించుకొని వచ్చిన మంత్రి
ఏకకాలంలో అనేక బాధ్యతల నిర్వహణ, 50 మందికి పైగా కార్పొరేట్ దిగ్గజాలతో ముఖాముఖీ, 5 చర్చా కార్యక్రమాలు n అక్కడి నుంచే...
మేయర్, చైర్పర్సన్ల ఎన్నికకు మార్గదర్శకాలు
పరోక్ష ఎన్నికలో ఓట్లు సమానమైతే లాటరీ
ఎ.. బి ఫారాలతో మేయర్.. ఛైర్ పర్సన్ పేర్లు
రాజకీయ పార్టీలు విప్లను నియమించుకోవచ్చు
29 కరీంనగర్ మేయర్ ఎన్నిక
కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి.. తొలి ఫలితం 10 గంటలలోపు
మీడియాతో...
ఫిబ్రవరి రెండో వారంలో బడ్జెట్!
హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం 202021 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి రెండో వారం లేదా మూడో వారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు అన్ని శాఖలు పథకాల వివరాలు,...
జూన్లో సహకార ఎన్నికలు!
కొనసాగుతున్న కొత్త ప్యాక్స్ల ఏర్పాటు ప్రక్రియ
మొత్తం 1340 ప్యాక్స్లకు ఒకేసారి ఎన్నిక నిర్వహించాలని నిర్ణయం
మరోమారు ఇంఛార్జీలకు పొడిగింపు
హైదరాబాద్: వచ్చే జూన్లో సహకార ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర సహకార శాఖ కసరత్తు చేస్తోంది. దీంతో...
శంషాబాద్లో 4 కిలోల బంగారం పట్టివేత
మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ మస్కట్ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల నుంచి దాదాపు 4 కిలోల బంగారాన్ని శుక్రవారం డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల...
మహాపూజలతో ప్రారంభమైన నాగోబా జాతర
మన తెలంగాణ/ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర ఘనంగా ప్రారంభం అయ్యింది. ప్రతి సంవత్సరం పుష్యమాసం అమావాస్య నుంచి వారం రోజుల పాటు కొనసాగే ఈ జాతరకు వేలాదిగా ఆదివాసీ గిరిజనులు తరలి...