Home Search
బ్రిటన్ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
రైతులు కూలీలుగా మారుతారు: హరీష్ రావు
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కొత్త వ్యవసాయ చట్టాలు రద్దేయ్యే వరకు రైతుల పక్షాన పోరాడుతామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తుప్రాన్లో రైతుల నిరసనకు మంత్రి హరీష్ రావు...
భారత్లో ఫైజర్ దరఖాస్తు
న్యూఢిల్లీ : తాము తయారు చేసిన ఫైజర్ / బయోఎన్ టెక్ కొవిడ్19 ఎంఆర్ఎన్ఎ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేయాల్సిందిగా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిజిసిఐ భారత...
అంతర్జాతీయ విమానాల రద్దు నవంబర్ 30వరకు పొడిగింపు..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ పాసింజర్ విమాన సర్వీసుల రద్దును నవంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు పౌర విమానయాన సంస్థ డైరెక్టరేట్ జనరల్ బుధవారం ప్రకటించారు. అయితే అంశాల వారీగా...
మరో ఆరు నెలలకు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్
క్రిస్మస్కు గ్రీన్ సిగ్నల్ తరువాత పంపిణీ
లండన్ : ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సిద్ధం చేస్తోన్న కరోనా వైరస్ ఆరు నెలల్లో విడుదల అవుతుంది. ఈ టీకామందు అత్యంత ప్రతిష్టాత్మకంగా, విశ్వసనీయ రీతిలో రూపొందించేందుకు ప్రయత్నాలు...
సంపాదకీయం: సమితి సంబురాలు
మెరుగైన ప్రపంచం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవ సందర్భం కరకు కరోనా మృత్యు విలయ నాట్యం నేపథ్యంలోనూ హర్షించదగినది, ఆహ్లాదకరమైనది. ఎన్ని ఆటుపోట్లు, ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకొని...
పివికి భారతరత్న ఎప్పుడిస్తారు?
1921 వ సంవత్సరంలో కరీంనగర్ జిల్లా లక్నెపల్లి అనే చిన్న గ్రామంలో జన్మించి, స్వామి రామానంద తీర్ధ శిష్యరికంలో రాజకీయాలు నేర్చుకుని, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని, ముప్ఫయి ఆరు సంవత్సరాల ప్రాయంలో శాసనసభ్యునిగా...
సమాజ నిర్మాత ఉపాధ్యాయుడే
పలక మీద తొలి అక్షరం దిద్దించటంతో మెుదలు అత్యుత్తమ స్థాయికి ఎదిగే దాకా మన వెంట నడిచి, తడబడినపుడు చేయూత నిచ్చి, నిరాశ చెందినపుడు ఆశల విత్తులు నాటి, ఎదుగుదలకు తనో నిచ్చనై,...
మోడీ పాలన: పొంతనలేని సర్వేలు
దేశ మానసిక స్ధితి (మూడ్ ఆఫ్ ద నేషన్) పేరుతో ప్రముఖ మీడియా సంస్ధ ఇండియా టుడే గ్రూప్, కార్వీ ఇన్సైట్స్ అనే వాణిజ్య సంస్ధ సంయుక్తంగా నిర్వహిస్తున్న సర్వేల పరంపరలో తాజాగా...
మూడోదశ ట్రయల్స్కు వ్యాక్సిన్ రెడీ
నీతి ఆయోగ్ శుభవార్త
వ్యాక్సిన్ ఒప్పందం దిశగా కేంద్రం కదలికలు
ఐదు ఫార్మా కంపెనీలకు ఆహ్వానం
రోడ్ మ్యాప్ సమర్పించాలని సూచన
న్యూఢిల్లీ: భారత్లో కొవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాలకు సంబంధించి నీతి ఆయోగ్ గూడ్న్యూస్ చెప్పింది. మూడోదశ ట్రయల్స్కు...
అమెరికా చైనాల మధ్య దూరం
అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్త వాతావరణం విస్తరించుకుంటున్నది. వాటి సంబంధాలు నానాటికీ దిగజారుతున్నాయి. తాజాగా అమెరికా హూస్టన్లోని చైనా కాన్సలేట్ను మూసివేయించడం, అందుకు ప్రతిగా చైనా చెంగ్డూ నగరంలోని అమెరికా దౌత్య...
శాస్త్ర పరిశోధనపై నిర్లక్ష్యం!
గత రెండు వారాలుగా దేశంలో అనేక అంశాలు ముందుకు వచ్చాయి. ప్రధానమైన వాటిలో చైనా వస్తువులను బహిష్కరించాలి వారికి బుద్ధి చెప్పి మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలి అని తెచ్చిపెట్టుకొని వీరంగం వేయటం...
సంపాదకీయం: పట్టాలపై ప్రైవేటు
కరోనా కర్కశ కాలంలో ప్రధాని మోడీ ప్రభుత్వం మరో భారీ ప్రైవేటైజేషన్ క్రతువుకు తెర లేపింది. తన చిర సంకల్పమైన రైల్వేలలో ప్రైవేటు పెట్టుబడులను అనుమతించే ప్రక్రియకు నాంది పలికింది. 109 రూట్లలో...
సంపాదకీయం: చైనీస్ యాప్స్ నిషేధం
దేశంలోని 20 ఏళ్ల లోపు, ఆ పైబడిన యువతరాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్న టిక్టాక్ మున్నగు 59 చైనీస్ యాప్స్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఇలా చేయడంలో దాని ఉద్దేశం, లక్షం గురించి వివరించి...
జులై 3 నుంచి నాలుగో దశ వందేభారత్ మిషన్
న్యూఢిల్లీ : వందేభారత్ మిషన్ నాలుగో దశలో భాగంగా జులై 3 నుంచి 15 లోగా 170 దేశాలకు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను నడపనుంది. భారత్ నుంచి కెనడా, అమెరికా, బ్రిటన్,...
వైద్యులే ప్రాణ రక్షకులు
లాక్డౌన్తో దేశంలో వేల మంది నిరుద్యోగులయ్యారు. లక్షల కార్మికులకు, శ్రమ జీవులకు ఉపాధి లేకుండాపోయింది. ఉద్యోగులకు జీతం సగం కోత పడింది. సీనియర్ సిటిజన్లయిన పెన్షనర్లకు కూడా సగం పెన్షన్ కోత పడింది....
కరోనా- మురికివాడలు
రోజులు గడుస్తున్న కొద్దీ దేశంలో కోవిడ్ 19 (కరోనా) వ్యాప్తి పెరుగుతున్న తీరు భీతావహాన్ని కలిగిస్తున్నది. ముందున్నది మరింత ముసళ్ల పండుగ అన్న ఆలోచనే బెంబేలెత్తిస్తున్నది. ఇప్పటికే అత్యధిక కరోనా కేసులు నమోదైన...
గాంధీ, మండేలా, చర్చిల్ విగ్రహాలకు ముసుగులు తొడిగి రక్షణ
లండన్: మహాత్మాగాంధీ విగ్రహంతోపాటు నెల్సన్ మండేలా, విన్స్టన్ చర్చిల్ విగ్రహాల రక్షణకు బ్రిటీష్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లండన్లోని పార్లమెంట్ సేర్లో ఉన్న ఈ విగ్రహాలకు ముసుగులు కప్పి రక్షణ ఏర్పాట్లు చేశారు....
దేశాల వారిగా కరోనా వివరాలు…. మృతులు@ 3.67 లక్షలు
ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య 60.45 లక్షలకు చేరుకోగా 3.67 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా కేసుల విషయంలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా భారత్ తొమ్మిదోవ స్థానంలో ఉంది. అమెరికాలో కరోనా...
ధూమపానం హానికరం
‘సరదా సరదా సిగరెట్టు... ఇది దొరలు కాల్చు సిగరెట్టు...” అని అనుకునేవారు ఆనాడు. చిన్న, పెద్దా, ఆడ, మగా తేడా లేకుండా మారుతున్న కాలానుగుణంగా యువత సిగరట్ తాగడం ఫ్యాషన్గా మారింది ఈనాడు....
అరకోటికి చేరిన కరోనా రోగులు
వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య బుధవారానికి 50 లక్షలకు చేరుకుంది. వైరస్ తొలుత తలెత్తిన నాటి నుంచి ఇప్పటివరకూ ఐదు నెలలు గడిచాయి. చైనా వైరస్ ప్రభావంతో...