Sunday, May 5, 2024
Home Search

సుప్రీం కోర్టు - search results

If you're not happy with the results, please do another search

రేవంత్ భూచాడే

  10.20ఎకరాల భూమి దురాక్రమణ, 1.36 ఎకరాల అక్రమ మ్యుటేషన్ నిజమే రేవంత్ బ్రదర్స్ వాల్టా చట్టాన్నీ ఉల్లంఘించారు, క్రిమినల్ కేసు పెట్టాలి గోపన్నపల్లి భూతంతుపై ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఆర్‌డిఒ చంద్రకళ హైదరాబాద్ : ఎంపి అనుముల...

సంపాదకీయం: శ్రీలంక బ్యాలట్ యుద్ధం

  శ్రీలంక పార్లమెంటు ఎన్నికలకు తెర లేచింది. దేశాధ్యక్షుడు గోటాబయ రాజపక్స సోమవారం నాడు పార్లమెంటును రద్దు చేసి ఏప్రిల్ 25న ఎన్నికలు జరిపించడానికి ఆదేశాలు జారీ చేశాడు. ప్రస్తుత పార్లమెంటు పదవీ కాలం...

ఉరి మళ్లీ వాయిదా

  న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. రాష్ట్రపతి వద్ద తన క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున డెత్‌వారెంట్లపై స్టే ఇవ్వాలంటూ దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌పై...

నిర్భయ దోషుల ఉరిశిక్ష మళ్లీ వాయిదా..

  న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచారం, హత్య కేసు దోషులకు ఉరిశిక్ష అమలు మళ్లీ వాయిదా పడింది. ఢిల్లీ కోర్టు నలుగురు దోషుల ఉరిశిక్ష అమలు తేదీని వాయిదా వేసింది. తన క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి...
Maharashtra Babli project Gates Open

బాబ్లీ నీటి విడుదల

  బాబ్లీ నుంచి 0.6 నీటి విడుదల తెరుచుకున్న 14 బాబ్లీ గేట్లు నేడు శ్రీరాంసాగర్‌కు చేరుకోనున్న బాబ్లీ నీరు మనతెలంగాణ/హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టుగేట్లు ఎత్తివేశారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారుల సమక్షంలో తెలంగాణ,...

ఉరి శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చండి

  నిర్భయ దోషి పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్ దాఖలు న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచార ఘటన దోషుల్లో ఒకడైన పవన్‌కుమార్ గుప్తా శుక్రవారం సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. తన మరణ శిక్షను జీవిత...
COAI

టెలికాం రంగానికి ప్రమాద ఘంటికలు

నిబంధనలను తగ్గించండి ఎజిఆర్ బకాయిలపై ప్రభుత్వాన్ని కోరిన సిఒఎఐ న్యూఢిల్లీ: టెలికాం కంపెనీలపై ఎజిఆర్(స్థూల రాబడి) బకాయిల చెల్లింపు నిబంధనలను తగ్గించాలని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సిఒఎఐ) ప్రభుత్వాన్ని కోరింది. సంక్షోభంలో ఉన్న టెలికాం...
Ravi shanker Prasad

న్యాయమూర్తి సమ్మతితోనే బదిలీ

  న్యూఢిల్లీ: విద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టని ఢిల్లీ పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఎస్ మురళీధర్ ను కొద్ది గంటలకే బదిలీ చేయడంపై కాంగ్రెస్ విమర్శలకు కేంద్ర...
delhi-violence

నివురుగప్పిన నిప్పులా ఢిల్లీ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నివురుగప్పిన నిప్పులా మారింది. ఢిల్లీలో సిఎఎ వ్యతిరేక ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. ఈశాన్య ఢిల్లీలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. సమస్యాత్మకంగా...

మహంత్ గోపాల్‌దాస్ అధ్యక్షతన రామాలయ ట్రస్ట్

  ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్, కోశాధికారి గోవింద్‌గిరి 15 రోజుల్లో నిర్మాణ షెడ్యూల్ ప్రకటన న్యూఢిలీ: అయోధ్యలో రామాలయ నిర్మాణ పనుల తేదీ లను 15 రోజులలో ప్రకటి స్తారు. కేంద్రం ఏర్పాటు చేసిన రామాలయ ట్రస్టు...
Ram-Janmabhoomi

రామజన్మభూమిలో ముస్లిం స్మశానం లేదు

అయోధ్య: రామాలయం నిర్మించనున్న అయోధ్యలోని రామజన్మభూమికి చెందిన 67 ఎకరాల స్థలంలో స్మశానం ఏదీ లేదని అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు. గతంలో అక్కడ ముస్లింలకు చెందిన స్మశానం ఉన్న కారణంగా...

ఆర్మీ కమాండ్ విధులకు మహిళలు అర్హులే

  ప్రభుత్వం ఆలోచనధోరణి మారాలి హక్కుల విషయంలో లింగపరమైన తేడా సరికాదు సైన్యంలో మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేయాలి కేంద్రాన్ని మందలించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: ఆర్మీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది....

దారుణం

  దేవుడికి, మతానికి సంబంధించిన నమ్మకాలు పవిత్రత, పరిశుద్ధత ప్రమాణాలు సృష్టి మూలాలనే అవమానించే స్థాయికి వికటించడం అది మహిళలను చిన్న చూపు చూసి వెలికి గురి చేయడం శాస్త్రీయ చైతన్యం, ప్రజాస్వామ్య స్ఫూర్తి...
Deadline to Update Aadhaar Card For Free Ends on December 14

ఆధార్‌తో పాన్ కార్డు అనుసంధానానికి మార్చి 31 గడువు

న్యూఢిల్లీ: మార్చి 31వ తేదీ లోగా తమ పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించని పక్షంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి 17 కోట్లకు పైగా పాన్ కార్డులు చెల్లుబాటు కాకుండా పోతాయి. 2020...

జైల్లో వినయ్‌శర్మను చిత్రహింసలు పెట్టారు: నిర్భయ దోషి న్యాయవాది

  న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృషించిన నిర్భయ గ్యాంగ్‌రేప్, హత్య కేసులో మరణ శిక్షను ఎదుర్కొంటున్న దోషులు శిక్షనుంచి తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి తన...
Vinay-Sharma

నిర్భయ హంతకుడు వినయ్ శర్మను జైలులో హింసించారు: న్యాయవాది

న్యూఢిల్లీ: నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో హంతకులలో ఒకడైన వినయ్ శర్మ దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించే సమయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అతడి సామాజిక దర్యాప్తు నివేదికను, వైద్య...

కోటా తీర్పుపై రభసభ

  రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కాదన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో లోక్‌సభలో కేంద్రంపై భగ్గుమన్న ప్రతిపక్షాలు ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లను దెబ్బతీసే ప్రయత్నం సాగుతోంది : కాంగ్రెస్ తీర్పుతో మాకు సంబంధం లేదు, సుప్రీంకోర్టు మా...

కశ్మీర్: ఇలా ఎంత కాలం?

  ఒక వైపు మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలపై ప్రజా భద్రతా చట్టాన్ని ప్రయోగిస్తూనే మరో వైపు యూరపు తదితర దేశాల రాయబారుల బృందాన్ని మరోసారి కశ్మీర్ సందర్శనకు తీసుకు రావడానికి...
Air-pollution

కోరలు చాచిన కాలుష్యం

287 నగరాల్లో వాయు కాలుష్యం తెలంగాణలో 9 ఎపిలో 6 పట్టణాలు 231 నగరాల్లో అధికంగా నమోదు గ్రీన్‌పీస్ ఇండియా సర్వేలో వెల్లడి మనతెలంగాణ/హైదరాబాద్ : వాయు కాలుష్యం ఇప్పుడు మెట్రోపాలిటిన్ నగరాల్లో పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే దేశ...

ఎన్‌ఆర్‌సిపై నిర్ణయం తీసుకోలేదు

  ఎన్‌పిఆర్‌కు ఎటువంటి పత్రాలు అక్కర్లేదు ఆధార్ ఇవ్వడం, ఇవ్వకపోవడం ప్రజల ఇష్టం అనుమానాలున్న రాష్ట్రాలతో చర్చలు జరుపుతాం పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) జనవరి 10 నుంచి అమల్లోకి వచ్చింది, కేంద్రం నిబంధనలు ప్రకటించిన తర్వాత పౌరసత్వం కోసం...

Latest News