Friday, May 24, 2024
Home Search

కోవిడ్ మరణాల సంఖ్య - search results

If you're not happy with the results, please do another search

దర్యాప్తులో గుట్టు తేలేనా?

  చైనాలోని వూహాన్ నగర కేంద్రంగా పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారి సృష్టిస్తున్న కల్లోలానికి ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణికిపోతోంది. రోజురోజుకు అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కరోనా రక్కసి బారినపడి లక్షల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి....

భారత్‌లో ఒక్కరోజే 6,088 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 6,088 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 148 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో...
COVID

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతన్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 5,609 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు, 132 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ...
India 64 days to reach lakhs of corona cases

లక్ష కేసులకు చేరడానికి భారత్‌కు 64 రోజులు!

  అమెరికాకు 25 రోజులు,స్పెయిన్‌కు 30 రోజులు ప్రపంచ దేశాలతో పోలిస్తే మరణాల రేటూ తక్కువే ప్రతి లక్ష జనాభాకు 0.2 మందే న్యూఢిల్లీ: భారత్‌లో మంగళవారం నాటికి కరోనా కేసుల సంఖ్య లక్ష దాటేసిన విషయం తెలిసింది....
Covid-19

దేశంలో కరోనా విజృంభణ.. 90వేలు దాటిన కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. కోవిడ్ కేసులు 90వేలు దాటాయి. భారత్ లో గత 24 గంటల్లో 120 మరణాలు, 4,987 కోవిడ్-19 పాజిటివ్ కేసుల నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య,...
Corona

24 గంటల్లో 3,970 మందికి సోకిన కరోనా

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 3,970 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 103 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
India has reported 18177 new coronavirus cases

భారత్‌లో 80 వేలు దాటిన కరోనా కేసులు..

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 3,967 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 100 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది....

24 గంటల్లో 3,525 కొత్త కరోనా కేసులు.. 122 మంది మృతి

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ రాకాసి రోజురోజుకు వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 3,525 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 122 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
Corona

ఇండియాలో 70వేలకు చేరిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 3,604 కొత్త కోవిడ్ -19 కేసులు, 87 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
Covid-19

భారత్‌లో 3,320 కొత్త కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్ తో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దేశంలో గడిచిన  24 గంటల్లో 3,320 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు, 95 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ...
CORONA

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా వైరస్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. భారత్ లో గత 24 గంటల్లో 3,390 కొత్త కోవిడ్ -19 పాజిటివ్ కేసులు, 103 మరణాలు నమోదయ్యాయయని కేంద్ర ఆరోగ్య,...

దేశంలో 52,952కి చేరిన కరోనా కేసులు.. 1,783 మంది మృతి

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ కేసులు యాభై వేలు దాటాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 89 మరణాలు, 3,561 కొత్త కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర  ఆరోగ్య,...
237 New Corona Cases Reported in Telangana

ఎపిలో కొత్తగా మరో 67 పాజిటీవ్ కేసులు..

  అమరావతి: ఎపిలో మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. దీంతో రాష్ట్రంలో  1600కు పైగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 67...
Corona Cases

దేశంలో పెరిగిన కరోనా రికవరీ రేటు

కోలుకున్న వారు 25.19 శాతం గాయం నుంచి క్రమేపీ నయం ఒక్కరోజులో 630 మందికి విముక్తి దేశంలో మొత్తం మృతులు 1074 కేసుల సంఖ్య 33,050 న్యూఢిల్లీ: దేశంలో కరోనా దారికొస్తున్న దాఖలాలు కన్పిస్తున్నాయి. వైరస్...

ప్లాస్మాథెరపీ ప్రమాదకరం

  నిర్ధారణ కాకుండా అనుసరించడం కరోనా బాధితుడి ప్రాణాలకే ప్రమాదం కేంద్రం స్పష్టీకరణ న్యూఢిల్లీ: కరోనా సోకిన వారికి వ్యాధి నయం చేసేందుకు పలు రాష్ట్రాలు ప్రయోగాత్మకంగా అనుసరిస్తున్న ప్లాస్మా థెరపీపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన...

బాగున్నాయ్

  తెలంగాణలో కరోనా నివారణ వ్యూహాలు అద్భుతం కొవిడ్ ఆసుపత్రుల్లో సౌకర్యాలు భేష్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో పనిచేస్తోంది రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర బృందం ప్రశంసలు వైద్య సదుపాయాలు, క్వారంటైన్లు, కంటైన్మెంట్ల నిర్వహణ, పేదలు,...
UP CM Yogi

జూన్ 30వరకు పబ్లిక్ మీటింగ్‌లు బంద్..

లక్నోః కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభిస్తున్న నేపథ్యంలో యూపి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జూన్ 30వ తేదీ వరకు ఎలాంటి పబ్లిక్ మీటింగ్‌లకు అనుమతి ఇవ్వొద్దని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యతనాథ్...

చైనా వైద్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్‌లు

ఈ ఏడాది చివరికల్లా టీకా మందులు చైనా ఆరోగ్యశాఖ వెల్లడి తాజాగా 11 కోవిడ్ 19 కేసులు...మరణాలు లేవు బీజింగ్ : కరోనా మహమ్మారివల్ల ఎదురయ్యే ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తమ దేశంలోని వైద్యసిబ్బందికి ఈ...
443 New Corona Cases Reported in AP

25 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటీవ్..

  ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రతీ రోజూ 200కు పైగా కేసులు నమోదవుతుండడంతో రాష్ట్రంలో పరిస్థితులు తీవ్రస్థాయిలో నెలకొన్నాయి. నిన్న(సోమవారం) 53 జర్నలిస్టులకు కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ...

రెట్టింపు ఊరట

  3.4 రోజులనుంచి 7.5 రోజులకు మందగించిన వ్యాప్తి జాతీయ సగటుకన్నా మెరుగైన స్థితిలో తెలంగాణ, ఎపి 24గంటల్లో కొత్తగా 1553 కేసులు, 36 మరణాలు ముంబయి, పుణె, ఇండోర్, జైపూర్, కోల్‌కతా అత్యంత ప్రమాదకరంగా...

Latest News