Home Search
ఘర్షణలు - search results
If you're not happy with the results, please do another search
గాల్లోకి తూటాలు… చర్చల మాటలు
తిరిగి బరితెగించిన చైనా బలగాలు
భారత జవాన్ల పూర్తి సంయమనం
సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత
న్యూఢిల్లీ: సరిహద్దుల్లోని ఈస్టర్న్ లద్ధాఖ్లో చైనా సైన్యం మరోసారి బరితెగించింది. మంగళవారం ఇక్కడ చైనా బలగాలు గాలిలో కాల్పులు...
మళ్లీ అదే దుర్బుద్ధి
on
జూన్ 15 నాటి ఘటనకు భిన్నంగా ఈసారి చైనా దూకుడిని మన సేనలు విజయవంతంగా అరికట్టగలిగాయి. అప్పుడు తూర్పు లడఖ్లోని గాల్వన్ లోయలో గల పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరాన్ని చైనా సేనలు...
సరిహద్దుల్లో మళ్లీ చైనా కవ్వింపు
తిప్పికొట్టిన భారత సైన్యం
న్యూఢిల్లీ : నెలలు తిరగకముందే సరిహద్దులలో పొరుగుదేశం చైనా తిరిగి గిల్లి కజ్జాలతో కబ్జాపర్వానికి యత్నించింది. ఈస్టర్న్ లడఖ్ లో తాజాగా ఈ డ్రాగన్ దేశపు సైన్యం పిఎల్ఎ భారీ...
కరోనా -మరో ప్రచ్ఛన్న యుద్ధ ఛాయలు
విద్యార్థులను మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం అడిగితే ఆస్ట్రియా రాకుమారుడు ఫెర్డినాండ్ హత్య అని చెపుతారు. రెండవ ప్రపంచ యుద్ధానికి కారణం అడిగితే పోలాండ్ పై హిట్లర్ (జర్మనీ) దాడి చేయటం అని...
అత్యాచార బాధితురాలు, తల్లిని ట్రాక్టర్ తో తొక్కించి…..
లక్నో: అత్యాచార బాధితురాలిని, ఆమె తల్లిని నిందితుడు టాక్టర్తో ఢీకొట్టి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని కస్గంజ్ జిల్లాలో మంగళవారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... యశ్వీర్ అనే వ్యక్తి...
ఆయుధ బేహారుల చేతిలో ప్రభుత్వాలు
ఈ రోజున అత్యధికంగా రక్షణరంగ సామాగ్రి, ఆయుధాల కొనుగోలులో ఆసియా ఖండంలో చైనా,- భారత్లే మొదటి రెండు స్థానాలలో ఉన్నాయి. చైనా తన ఆయుధ కొనుగోలు బడ్జెట్ ను 2018 తో పోలిస్తే...
సంపాదకీయం: చైనా సేనల ఉపసంహరణ ఘట్టం!
భారత, చైనా సైనిక అధికారుల మధ్య సాగుతున్న చర్చలు ఫలవంతమవుతున్న జాడలు చూచాయగా కనిపించడం ప్రారంభించాయి. లడఖ్లోని గాల్వాన్ నది లోయలో గత నెల 15న ఉభయ దేశాల సైన్యాల మధ్య తీవ్ర...
మతాతీత నైతిక ప్రవర్తన కావాలి
‘దైవ సిద్ధాంతాన్ని వదిలి నైతిక విలువల్ని స్థాపించాలి!’ అని అన్నాడు మహాశాస్త్రవేత్త ఐన్స్టీన్. న్యూయార్క్ మహానగరంలో సండే స్కూల్లో ఆరో తరగతి చదివే ఒక విద్యార్థి తన ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో ఐన్స్టీన్కు ఒక...
పీఛేముడ్
లడఖ్లో ఘర్షణ ప్రాంతాలనుంచి వెనక్కి తగ్గడానికి అంగీకారం
భారత్ చైనా కమాండర్ల స్థాయి చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయం
న్యూఢిల్లీ : తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో చోటు చేసుకున్న ఘర్షణ అనంతరం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను...
డ్రాగన్ కోరల్లో నిలువెల్లా విషం
ప్రపంచ చరిత్రలో భారత్, చైనాల మధ్య ఘర్షణలు 1914లోనే రాజుకున్నాయి. చైనా రిపబ్లిక్, బ్రిటన్, టిబెట్ల మధ్య సిమ్లాలో జరిగి సమావేశం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. టిబెట్కు స్వయం ప్రతిపత్తి ఇవ్వడాన్న...
భారత్-చైనా హింసాత్మక ఘర్షణ
కల్నల్ సహా 20 మంది మృతి
పరస్పరం బాహాబాహీ
అమరుడైన అధికారి తెలంగాణలోని సూర్యాపేట వాసి
పరిస్థితిపై రక్షణ మంత్రి సమీక్ష
45 ఏళ్ల తరువాత జగడం
చైనా సైనికులు ఆరుగురు మృతి?
న్యూఢిల్లీ/లడఖ్: భారత్-చైనా సరిహద్దు రగులుతోంది. పరిస్థితులు సద్దుమణుగుతతున్న...
న్యూయార్క్లో కర్ఫ్యూ తొలగింపు
శాంతియుత ప్రదర్శనలకు అనుమతి
న్యూయార్క్: ఆఫ్రోఅమెరికన్ జార్జ్ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా అమెరికాలో శాంతియుత ర్యాలీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణలు, దుకాణాలపై దాడులు నిలిపి వేసి శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దాంతో, న్యూయార్క్లో...
ఐబి అధికారి శర్మ హత్య కుట్రే
న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీ ఘర్షణలు, ఐబి అధికారి అంకిత్ శర్మ హత్య వెనుక తీవ్రస్థాయి కుట్ర ఉందని పోలీసు వర్గాలు స్థానిక కోర్టుకు తెలిపాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే జరిగిన ఈ...
మందుబాబులా… మజాకా?
చిల్డ్ బీర్స్ వద్దు.. హాట్ బ్రాండ్సే ముద్దు...
శనివారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా
రూ.200 కోట్లకు పైగా విలువైన మద్యం విక్రయాలు
మతలబు తెలియక వైన్షాపు యజమానుల బిత్తరచూపులు...
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. తొలి రోజు నుంచి...
హైదరాబాద్ లో అల్లర్లంటూ సోషల్ మీడియాలో ఆడియో
హైదరాబాద్ : ఢిల్లీ తరహలో నగరంలో మతఘర్షణలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ఆడియో సందేశం సర్కులేట్ చేసిన వ్యక్తిని నగర పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నగరానికి చెందిన రెహమత్ షరీఫ్(35) నగరంలో...
నేమ్ పేట్లు తీసేస్తున్నారు….
ఘర్షణల నేపథ్యంలో తమ మతమేదో తెలియకుండా జాగ్రత్త పడుతున్న ఈశాన్య ఢిల్లీవాసులు n బతుకు జీవుడా అంటూ సహాయ కేంద్రాలకు తరలుతున్న పలువురు
దుకాణాల పేర్లు మార్చుకుంటున్న వైనం
న్యూఢిల్లీ : మనిషికి ఊరూ పేరూ...
పిల్లల ముందు పోట్లాటలా?
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు వస్తూపోతూ ఉంటాయి. ఇద్దరూ సర్దుకు పోతారు. ఒకళ్లకొకళ్లు క్షమాపణ చెప్పుకుంటారు. జీవితం గడుస్తూ ఉంటుంది. కానీ పిల్లల ముందు నిరంతరం తగువులు పడుతుంటే మాత్రం అది...
విషవిద్వేషాల కాలుష్యపు ఢిల్లీ
చావు భయం ఎందరినో తరిమింది
4వ అంతస్తు నుంచి దూకిన తల్లికూతుళ్లు
యాసిడ్ దాడితో ఒళ్లుకాలిన యువకుడు
మురికికాలువలో శవాలైన సోదరులు
ఓ కాన్వెంటు స్కూలు భగ్గుమంది
న్యూఢిల్లీ : ఎటుపోతె ఏమవుతుందో...
అమిత్ షాను తప్పించండి
సోనియా ఆధ్వర్యంలో రాష్ట్రపతికి విజ్ఙప్తి చేసిన కాంగ్రెస్ బృందం
న్యూఢిల్లీ : ఢిల్లీ ఘర్షణల నివారణలో వైఫల్యం చెందిన హోం మంత్రి అమిత్ షా రాజీనామాకు ఆదేశించాలని రాష్ట్రపతికి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. గురువారం...
ఢిల్లీలో ఉద్రిక్తత పరిస్థితులు.. అధికారులు, ఎంఎల్ఎలతో కేజ్రీవాల్ సమావేశం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో సిఎఎకు వ్యతిరేకంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన నివాసంలో ఎంఎల్ఎలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. మరోసారి సిఎఎకు అనుకూల, వ్యతిరేక...