Home Search
ఆస్పత్రికి - search results
If you're not happy with the results, please do another search
మీర్పేట్ లో గుంతలో పడి బాలుడు మృతి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. నందీహిల్స్ కాలనీ రోడ్ నెం.19లో ఉన్న 20 ఫీట్ రోడ్డు పక్కన కన్స్ట్రక్షన్ చేయడానికి తీసిన పిల్లర్ గుంతలో పడి...
నానమ్మపై ప్రేమ…. తనయుడిని కత్తితో పొడిచి…. కోడలు ఆత్మహత్యాయత్నం
ఛండీగఢ్: తనయుడు తన కంటే నానమ్మతో ప్రేమగా ఉంటున్నాడనే అసూయతో ఓ కోడలు తన కుమారుడిని చంపి అనంతరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన పంజాబ్లోని జలంధర్ ప్రాంతం షాకోట్లో జరిగింది. పోలీసులు తెలిపిన...
బాలుడి ప్రాణం తీసిన కార్టూన్లు
ముంబయి: మహారాష్ట్రలోని పూణేలో ఓ బాలుడు టివిలో కార్టూన్లు చూడనివ్వడంలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...... బిబ్వివాడి ప్రాంతంలోని రాజీవ్ గాంధీ నగర్లో బాలుడి నాన్నమ్మ టివిలో న్యూస్ చూస్తున్నప్పుడు......
ప్రాణం తీసిన స్కార్ఫ్
భద్రాద్రి కొత్తగూడెం: స్కార్ఫ్ మహిళ ప్రాణాలు తీసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెంలోని తల్లాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎపిలోని కృష్ణా జిల్లా పైడూరుపాడు గ్రామానికి చెందిన షేక్ మాలన్బీ భద్రాద్రి...
చనిపోయే ముందు చివర క్షణం ఎలా ఉంటుందోనని టిక్టాక్ వీడియో
బెంగళూరు: ఓ యువకుడు చనిపోయే ముందు చివరి నిమిషంలో ఎలా ఉంటుందో అని .... పురుగుల మంది తాగి... టిక్ టాక్ చేసి యువకుడు మృతి చెందిన సంఘటన కర్నాటకలోని తుమకూరు జిల్లా...
అతివేగంగా వచ్చి వ్యక్తిని ఢీకొట్టిన కారు…. వీడియో వైరల్
ఢిల్లీ: ఘజియాబాద్లో అతి వేగంగా వచ్చిన కారు ఓ వ్యక్తిని ఢీకొట్టింది. దీనికి సంబందించిన వీడియో స్థానిక సిసి కెమెరాలో రికార్డు అయింది. విజేందర్ అనే వ్యక్తి గళ్లీలో నడుచుకుంటూ వెళ్తుండగా కారు...
గుళ్లోకి వచ్చాడని… దళిత యువకుడిని కాల్చి చంపిన అగ్ర కులస్థులు
లక్నో: గుళ్లోకి వచ్చాడని 17 ఏళ్ల దళిత యువకుడిని అగ్రకులానికి చెందిన వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... దోమ్ ఖేరా గ్రామంలో...
ప్రాణం తీసిన చున్నీ
అమరావతి: చున్నీ ఓ మహిళ ప్రాణం తీసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిల్లా వైఎస్ఆర్ జిల్లా గోపవరం మండలం పెద్దపోటుకుంట గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుబ్రహ్మణ్యం(30), లక్ష్మీ దేవి(26)...
తమిళనాడులో దారుణం.. ఆస్పత్రిలో పేషెంట్ హత్య
చెన్నైః తమిళనాడులో దారుణ సంఘటన జరిగింది. మధురై రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ పేషెంట్ హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. సోమవారం తెల్లవారుజామున కొంతమంది గుర్తుతెలియన వ్యక్తులు ఆయుధాలతో ఆస్పత్రిలోకి ప్రేవేశించి ఓ...
తాగిన మైకంలో మూత్రనాళంలోకి ఛార్జర్ వైర్లు..
రాంచిః జార్ఖండ్లో 35 ఏళ్ల ఓ వ్యక్తి మూత్రాశయం నుంచి మూడడుగుల పొడవున్న మొబైల్ ఛార్జర్ కేబుల్ వైర్లను అక్కడి వైద్యులు విజయవంతంగా తొలగించారు. తాగిన మైకంలో మూడు నెలల క్రితం మూత్రనాళంలోకి...
ఆస్పత్రిలో దారుణం.. బిల్లు కట్టలేదని పేషంట్ కాళ్లు, చేతులు కట్టేసి..
ఆస్పత్రి బిల్లు చెల్లించనందుకు ఓ వృద్ధ పేషంట్ను బెడ్పై పడుకోబెట్టి అతని కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసిన ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని షజాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వారం రోజుల...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
కుత్బుల్లాపూర్: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు చింతల్ నుండి శాపూర్ నగర్ వైపు వెళ్తూండగా అదుపుతప్పిన బజాజ్ ప్లాటినమ్ బైక్ స్కిడ్ అయ్యి...
కరోనాతో తెలుగు జర్నలిస్ట్ మృతి
హైదరాబాద్: తెంగాణలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రజలను భయపెడుతోంది. ఆదివారం ఉదయం కరోనాతో ఓ తెలుగు జర్నలిస్ట్ మృతి చెందాడు. ప్రముఖ టి.వి ఛానల్ లో క్రైమ్ రిపోర్టర్ గా...
కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గన్ మిస్ఫైర్
నిర్మల్: నిర్మల్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గన్ మిస్ఫైర్ అయింది. నిర్మల్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ చేతిలో తుపాకీ పేలింది. తూటా దూసుకెళ్లడంతో కానిస్టేబుల్ ఛాతీకి గాయమైంది. తక్షణమే...
మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వైద్యులు….
లక్నో: క్లినిక్కు వచ్చిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వైద్యులను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... అశోక్ కుమార్ అనే వైద్యుడు క్లినిక్ను...
శంషాబాద్లో ఎస్ఐకి కరోనా
రంగారెడ్డి: తెలంగాణలో కరోనా మహమ్మారి కేసులు రోజురోకు పెరిగిపోతున్నాయి. తాజాగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రెండవ కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. శంషాబాద్ పరిధిలో శివాజీ బస్తీలో ఓ ఎస్ఐకి కరోనా వైరస్...
ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి
మంగపేట: ములుగు జిల్లాలోని మంగపేట మండలం కొత్త మల్లూరులో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని బైక్ పై వెళ్తున్న వ్యక్తి అదుపు తప్పి ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర...
స్కార్పియో- ట్రక్కు ఢీ : తొమ్మిది మంది మృతి
లక్నో: స్కార్పియో, ట్రక్కు ఢీకొని జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో తొమ్మిదిమంది మృతి చెందిన విషాద ఘటన ఉత్తర్ప్రదేశ్ ప్రతాప్గఢ్ లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 9మంది అక్కడిక్కడే మృతి చెందగా......
కరోనా బాధితుడి ఇంట్లో భారీ చోరీ..
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా రోగి ఇంట్లో చోరీ జరిగిన సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అల్వాల్లో చోటుచేసుకుంది. దొంగలు పదితులాల బంగారు ఆభరణాలు, రూ.30వేల నగదును చోరీ చేశారు. అల్వాల్కు చెందిన ఓ...
బాచుపల్లిలో రోడ్డుప్రమాదం: యువతి మృతి
కుత్బుల్లాపూర్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొకోకోలా కంపెనీ చౌరస్తా వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి....