Tuesday, April 30, 2024
Home Search

ఆస్పత్రికి - search results

If you're not happy with the results, please do another search

యువకుడిపై హత్యాయత్నం

  మనతెలంగాణ, హైదరాబాద్ : కుటుంబ కలహాలు యువకుడిపై హత్యాయత్నం చేసేందుకు దారితీసిన సంఘటన చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని...
Chhattisgarh Former CM Ajit Jogi Slips Into Coma

కోమాలోకి చత్తీస్ గఢ్ మాజీ సిఎం

  రాయ్ పూర్: జనతా కాంగ్రెస్ అధ్యక్షడు, చత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ కోమాలోకి వెళ్లారు. శనివారం గుండెపోటు రావడంతో ఇంట్లో కుప్పకూలిన అజిత్ జోగిని కుటుంబ సభ్యులు రాయ్ పూర్...
Covid-19

మంచిర్యాలలో కరోనా కలకలం

మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. హజీపూర్ మండలం రాపెళ్లి గ్రామంలో ఓ కుటుంబంలోని ముగ్గురు వలస కార్మికులకు కరోనా వైరస్ సోకింది. వీరు మే 5వ తేదీన ముంబై...
Road-Accident

ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు వలస కూలీలు మృతి

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోగా... మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మామిడిపండ్ల లోడుతో...

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

  అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు తమిళనాడు నుంచి తెలంగాణకు వస్తుండగా జిల్లాలోని పాకాల మండలం గుండ్లగుట్టపల్లి దగ్గర అదుపు తప్పి బోల్తా కొట్టింది....

ప్రియుడితో కలిసి భర్తను చంపి…. కరోనాతో చనిపోయాడని నమ్మించి….

  ఢిల్లీ: ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపి... స్థానికులకు కరోనాతో మృతి చెందాడని నమ్మించడానికి ప్రయత్నించింది. పోలీసులు రంగప్రవేశం చేసి అంత్యక్రియలకు వరకు తీసుకెళ్లిన మృతదేహానికి శవ పరీక్ష చేయగా...
Student attacked by knife in Uppununthala

పదోతరగతి విద్యార్థిని గొంతుకోసిన ఆటో డ్రైవర్

అమరావతి: ఓ ఆటో డ్రైవర్ పదోతరగతి విద్యార్థిని గొంతుకోసిన దారుణ సంఘటన అనంతపురం పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా తనను ప్రేమించాలంటూ ఆటో డ్రైవర్ విద్యార్థిని వెంట...
train-accident, 14 People Died in Aurangabad Train Accident

ఔరంగాబాద్‌లో రైలు ప్రమాదం: 16మంది మృతి (వీడియో)

మహారాష్ట్ర: ఔరంగాబాద్ లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. అలసిపోయి కర్మాడ్ వద్ద ట్రాక్ పై నిద్రిస్తున్న వలస కార్మికులపైకి గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 16 మంది అక్కడికక్కడే ప్రాణాలు...
Virat Kohli, Sania Mirza Responds on gas leakage in Vizag

గ్యాస్ లీక్‌పై విచారం వ్యక్తం చేసిన కోహ్లీ, సానియా

  హైదరాబాద్: విశాఖలో విషవాయువు లీకై ఇప్పటివరకు 10 మంది మృతి చెందగా.. మరో 400మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పలు జంతువులు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాయి. ఈ విషాద ఘటనపై​...
Head constable killed his cop wife in meerut

భార్యను చంపి….. ఆత్మహత్య చేసుకున్న హెడ్ కానిస్టేబుల్

  లక్నో: ఓ హెడ్ కానిస్టేబుల్ తన భార్యను తుపాకీతో కాల్చి చంపి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మనోజ్...
MLA supporter rape on Minor girl in Hyderabad

మైనర్ బాలికపై ఎంఎల్ఎ అనుచరుడు అత్యాచారం

  హైదరాబాద్: పాతబస్తీలోని చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఐఎం నాయకుడు మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. స్థానిక ఎంఎల్ఎ అనుచరుడు షకీల్ మైనర్ బాలికపై అత్యాచారం చేస్తుండగా కేకలు వేయడంతో స్థానికులు...

24 గంటల్లో 4 వేల కేసులు

  దేశంలో కరోనా ఉగ్రరూపం...195 మంది మృతి ప.బెంగాల్‌లో ఒక్క రోజే 98 మరణాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడుల్లోనూ ఆగని వైరస్ ఉధృతి, ఐటిబిపిలో 45 మందికి, ఆర్మీ ఆసుపత్రిలో 24 మందికి పాజిటివ్, 27.41% రికవరీ...

నడిరోడ్డుపై వలసకూలీ ప్రసవం

  మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్‌డౌన్ కారణంగా సొంతూరు చతీస్‌గడ్‌కు కాలినడకన బయలుదేరిన అనితాబాయ్ మార్గమధ్యంలో నడిరోడ్డుపై ప్రసవించిన ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివనూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై మహిళ...
Man shoots pregnant wife dead for wine bottle in Uttarpradesh

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని…. గర్భవతిని కాల్చిన భర్త

లక్నో: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని నాలుగు నెలల గర్భవతిని భర్త తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో జరిగింది. భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు...
sexuall-harassment

నర్సులపై లైంగిక వేధింపులు.. నలుగురు నిందితులు అరెస్ట్

  ఒడిశా: నర్సులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలోని బిస్వంత్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో...

ఎక్సైజ్ పోలీసులపై దాడి

  గుడుంబాపై ఉక్కుపాదం మోపుతాం : మంత్రి శ్రీనివాసగౌడ్ మనతెలంగాణ/హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధిలోని ఉదండాపూర్ గ్రామపంచాయతీ శివారులోని ఒంటి గుడిసె తండాలో ఆదివారం నాడు ఎక్సైజ్ పోలీసులపై తండావాసులు...
Inter First year student commits suicide

బ్యాంక్ మేనేజర్ ఉరివేసుకుని ఆత్మహత్య

  మనతెలంగాణ, హైదరాబాద్ : బ్యాంక్ మేనేజర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్, ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఉప్పల్, సౌత్ స్వరూప్‌నగర్‌కు చెందిన...
Corona

“భయం” కరోనా

  ఒక్క రోజే కొత్తగా 2441 కేసులు ఇప్పటిదాకా ఇదే అత్యధికం 38,000కు చేరువైన మొత్తం కేసులు మరో 71మంది వైరస్‌కు బలి మొత్తం మరణాల సంఖ్య 1,223 వెయ్యికి పైగా కేసులున్న రాష్ట్రాలు...

పరువు హత్య….

జైపూర్: రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో పరువు హత్య జరిగింది.  యువకుడితో 16 ఏళ్ల బాలిక ప్రేమ పడడంతో తల్లి, బాలిక బాబాయి కలిసి హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రాజస్థాన్‌కు...

ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందిలో ముగ్గురికి కరోనా

ముంబయి: మహారాష్ట్రలో కరోనా కలవర పెడుతోంది. ముంబయి నగరం దాదాపుగా కరోనా కాటుకు బలి పశువుగా మారింది. ఒక్క ముంబయిలో కరోనా బాధితుల సంఖ్య 7812కు చేరుకుంది. పుణే, థానేలో కరోనా చాప...

Latest News