Home Search
ఆస్పత్రికి - search results
If you're not happy with the results, please do another search
నడిరోడ్డుపై వలసకూలీ ప్రసవం
మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్డౌన్ కారణంగా సొంతూరు చతీస్గడ్కు కాలినడకన బయలుదేరిన అనితాబాయ్ మార్గమధ్యంలో నడిరోడ్డుపై ప్రసవించిన ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివనూర్లో మంగళవారం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై మహిళ...
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని…. గర్భవతిని కాల్చిన భర్త
లక్నో: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని నాలుగు నెలల గర్భవతిని భర్త తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో జరిగింది. భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు...
నర్సులపై లైంగిక వేధింపులు.. నలుగురు నిందితులు అరెస్ట్
ఒడిశా: నర్సులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలోని బిస్వంత్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో...
ఎక్సైజ్ పోలీసులపై దాడి
గుడుంబాపై ఉక్కుపాదం మోపుతాం : మంత్రి శ్రీనివాసగౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధిలోని ఉదండాపూర్ గ్రామపంచాయతీ శివారులోని ఒంటి గుడిసె తండాలో ఆదివారం నాడు ఎక్సైజ్ పోలీసులపై తండావాసులు...
బ్యాంక్ మేనేజర్ ఉరివేసుకుని ఆత్మహత్య
మనతెలంగాణ, హైదరాబాద్ : బ్యాంక్ మేనేజర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్, ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఉప్పల్, సౌత్ స్వరూప్నగర్కు చెందిన...
“భయం” కరోనా
ఒక్క రోజే కొత్తగా 2441 కేసులు ఇప్పటిదాకా ఇదే అత్యధికం 38,000కు చేరువైన మొత్తం కేసులు మరో 71మంది వైరస్కు బలి మొత్తం మరణాల సంఖ్య 1,223 వెయ్యికి పైగా కేసులున్న రాష్ట్రాలు...
పరువు హత్య….
జైపూర్: రాజస్థాన్లోని పాలి జిల్లాలో పరువు హత్య జరిగింది. యువకుడితో 16 ఏళ్ల బాలిక ప్రేమ పడడంతో తల్లి, బాలిక బాబాయి కలిసి హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రాజస్థాన్కు...
ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందిలో ముగ్గురికి కరోనా
ముంబయి: మహారాష్ట్రలో కరోనా కలవర పెడుతోంది. ముంబయి నగరం దాదాపుగా కరోనా కాటుకు బలి పశువుగా మారింది. ఒక్క ముంబయిలో కరోనా బాధితుల సంఖ్య 7812కు చేరుకుంది. పుణే, థానేలో కరోనా చాప...
దుబ్బాకలో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి
దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుప్పు తపపి స్కూటీని ఢీకొట్టడడంతో ఒకరు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి...
బోర్ వెల్ కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి
పెద్దపల్లి: బోర్వెల్లో పని చేసే కార్మికుడు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం రచ్చపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. బోర్ వేస్తుండగా ప్రమాదవశాత్తు కె. స్వామి అనే కార్మికుడు పైనుంచి...
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
మనతెలంగాణ,హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతిచెందిన సంఘటన నగరంలో గురువారం చోటుచేసుకుంది. లాక్డౌన్ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ మురళికృష్ణ ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా సడన్గా కుక్క అడ్డురావడంతో బ్రేకులు వెశాడు....
డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ పై పెట్రోల్ పోసి….
ముంబయి: పోలీస్ కానిస్టేబుల్పై ఓ వ్యక్తి దాడి చేయడమే కాకుండా పెట్రోల్ పోసి నిప్పంటించబోయిన సంఘటన మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో జరిగింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల...
ఇప్ప పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై పులి దాడి
భోపాల్: 45 ఏళ్ల గిరిజన వ్యక్తిపై పులి దాడి చేసిన సంఘటన మధ్యప్రదేశ్లోని బంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో జరిగింది. రామ్సుహవన్ అనే వ్యక్తి ఇప్ప పువ్వు సేకరించటానికి తన స్నేహితులతో...
నడిరోడ్డుపై కన్న కూతురు ముందే తండ్రి హత్య… మొండెం నుంచి తలను వేరు చేసి…
చెన్నై: నడిరోడ్డుపై కన్న కూతురు ముందే తండ్రిని కత్తులతో నరికి, మొండెం నుంచి తలను వేరు చేసిన సంఘటన తమిళనాడులోని శ్రీరంగం పట్నంలో జరిగింది. ఈ హత్య చేసిన నిందితులు పోలీస్ స్టేషన్లో...
శివాలయంలో సాధువుల హత్య
లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఇద్దరు సాధువులను హత్య చేసిన సంఘటన కలకలం సృష్టించింది. బులంద్ షహర్ జిల్లా పాగొనా గ్రామంలోని శివాలయంలో జగన్నాథ్ దాస్ (55), సేవాదాస్(35) అనే ఇద్దరు సాధువులు దేవునికి...
యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
యాదాద్రి భువనగిరి: జిల్లాలోని వలిగొండ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేములకొండకి వెళ్లే దారిలో వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి రోడ్డు ప్రక్కనే ఉన్న బావిలోకి దూసుకుపోయింది. ప్రమాద సమయంలో కారులో...
పేలిన ఎస్ఐ తుపాకి.. తోటి ఉద్యోగి మృతి
పోలీస్ స్టేషన్లో ప్రమాదవశాత్తు సబ్ ఇన్స్పెక్టర్ తుపాకి పేలి తోటి ఉద్యోగి చనిపోయిన ఘటన శుక్రవారం అర్థరాత్రి ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్షహర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని...
ఔటర్ రింగ్రోడ్ పై వాటర్ ట్యాంకర్ ను ఢీకొట్టిన డిసిఎం: ఒకరు మృతి
హైదరాబాద్: ఒఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తొండుపల్లి టోల్ గేటు సమీపంలో వాటర్ ట్యాంకర్ ను డిసిఎం ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. కర్నూలు నుంచి హైదరాబాద్ ఉల్లిగడ్డల లోడ్ తో...
80% కేసుల్లో లక్షణాలే లేవు!
ముంబయి/జైపూర్: దేశమంతా కంటికి కనిపించని శత్రువు కరోనా మహమ్మారితో పోరాడుతుంటే ఇప్పుడది కంటికే కాదు వైద్యులకు కూడా అంతుపట్టనిదిగా మారిపెద్ద సంఖ్యలో వైరస్ బారిన పడేలా చేస్తోంది. మహారాష్ట్రలో కరోనా బారిన పడిన...
కాగజ్ నగర్ లో నడిరోడ్డుపై యువకుడిని పొడిచి…
మనతెలంగాణ/కాగజ్నగర్: శనివారం రాత్రి కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని సర్దార్ బస్తిలో యువకుడి హత్య చేశారు. కాగజ్నగర్ ఎస్హెచ్ఓ బి మోహన్ తెలిపిన వివరాల ప్రకారం... సర్దార్ బస్తికి చెందిన...