Tuesday, April 30, 2024
Home Search

ఆస్పత్రికి - search results

If you're not happy with the results, please do another search
Baby

7 కిమీ నడిచి… డెంటల్ ఆస్పత్రిలో ప్రసవం

  లాక్‌డౌన్ గర్భిణీలకు శాపంగా మారింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండడంతో ఇంటినుంచి కాలు బైట పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో బెంగళూరు శివార్లలో ఓ నిండు గర్భిణీ పురిటి నొప్పులతో బాధపడుతూ భర్తతో...
bhavani mata

కరోనా కోసం భవాని మాతా దేవాలయంలో నాలుక కోసుకున్నాడు…

  గాంధీనగర్: దేశంలో కరోనా వైరస్ కట్టడి కావాలని దేవుడి గుడిలో ఓ యువకుడు నాలుక కోసుకున్న సంఘటన గుజరాత్‌లోని బనాస్‌కాంతా జిల్లాలోని సుయిగమ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మధ్య...
20 Indian Navy personnel

నేవీలో కరోనా కలకలం

  పశ్చిమ నౌకాదళంలోని 26 మంది సిబ్బందికి వైరస్, సన్నిహితంగా మెదిలిన వారి కోసం వేట దేశంలో 991 కరోనా కొత్త బాధితులు 14,790కి చేరిన బాధితులు, మరణాలు 488 వీరిలో మర్కజ్ లింక్‌వే 4,291 కేసులు భారత్‌లో మరణాల...
JAWANS

ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి

  శ్రీనగర్: ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు సిఆర్ పిఎఫ్ జవాన్లు మృతి చెందారు. జమ్మూ కాశ్మీర్ లో బారాముల్ల జిల్లాలోని సొపొరే ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. పోలీసులు, సిఆర్ పిఎఫ్ సంయుక్త బలగాలు...
20 Indian Navy personnel

20 మంది ఇండియన్ నేవీ సిబ్బందికి కరోనా పాజిటీవ్..

  ముంబయి: ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ భారత్ లోనూ విజృంభిస్తుంది. ఇప్పటికే దేశంలో కరోనా బాధితుల సంఖ్య 14 వేలు దాటగా, మృతుల సంఖ్య 496కు చేరింది. తాజాగా భారత నేవీలో...
3 Sanitation Workers suffocated to death in Mumbai

ముంబయిలో విషాదం.. ఊపిరాడక ముగ్గురు పారిశుధ్య కార్మికులు మృతి

  ముంబయి: నగరంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. మురుగునీటి ట్యాంక్ లోకి దిగిన ముగ్గురు పారిశుధ్య కార్మికులు ఊపిరాడకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. ముంబయిలోని విరార్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ బంగ్లాలో...

66 కొత్త కేసులు

  రాష్ట్రంలో 766కు కొవిడ్ బాధితులు ఇప్పటివరకు 186 మంది డిశ్చార్జ్, చికిత్స పొందుతున్న 562 మంది, మృతులు 18 గ్రీన్‌జోన్ జిల్లా మంచిర్యాలలో చనిపోయిన మహిళకు కరోనా గాంధీ మెడికల్ కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు...

కొమరంభీం ఆసిఫాబాద్ లో మరో వ్యక్తికి కరోనా

  హైదరాబాద్: కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. మర్కజ్ వెళ్లి వచ్చిన వ్యక్తితో సెకండరీ కాంటాక్ట్‌లో ఉన్న జైనూర్‌కు చెందిన వ్యక్తికి పాజిటివ్ రావడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి...
kidnap

అదనపు కట్నం కోసం భార్యను కిడ్నాప్ చేసిన భర్త..

  మనతెలంగాణ/హైదరాబాద్: అదనపు కట్నం కోసం భార్యను కిడ్నాప్ చేసిన సంఘటన నగరంలోని మాసబ్ ట్యాంక్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని శాంతినగర్‌కు చెందిన మహ్మద్ షరీఫ్(74) ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తన...
Corona

గుండెపోటుతో వృద్ధురాలు మృతి…. భయంతో వణికిపోతున్న బంధువులు

  అమరావతి: రెండు రోజుల క్రితం గుండెపోటుతో చనిపోయిన వృద్ధురాలు కరోనా పాజిటివ్ అని వచ్చింది. ఆ వృద్ధురాలు అంత్యక్రియలకు హాజరైన కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులకు గుండెల్లో భయం పట్టుకుంది. ఈ ఘటన...

పని ఒత్తిడి… కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకొని….

  భోపాల్: లాక్‌డౌన్ నేపథ్యంలో కరోనా సోకుతుందనే భయంతో పాటు తీవ్ర పని ఒత్తిడికి గురైన కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన మధ్యప్రదేశ్‌లోని రతిబంద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
Minister KTR

కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే మార్గం: కెటిఆర్

  హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాధి ప్రబలకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై వివిధ శాఖల అధికారులతో ప్రగతి భవన్ లో మంత్రులు కెటిఆర్, ఈటెల...

ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్లపై దాడి..

  హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలోని కరోనా ఐసోలేషన్ వార్డులో పిజి డాక్టర్లపై దాడి జరిగింది. మంగళవారం ఉదయం ఉస్మానియాలో రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో వాళ్ళను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు.అయితే,...

తొమ్మిదో తరగతి బాలికపై పది మంది అత్యాచారం…

  చెన్నై: తొమ్మిదో తరగతి బాలికపై పది మంది అత్యాచారం చేయడంతో గర్భం దాల్చిన సంఘటన తమిళనాడులోని కోయంబత్తూరు ప్రాంతంలో జరిగింది. పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.......

మామకు కరోనా… పరామర్శించిన అల్లుడిపై కేసు

  అమరావతి: కరోనా సోకిన వ్యక్తిని రహస్యంగా ఓ బంధువు కలవడంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ...

300 దాటిన కరోనా మరణాలు

  300 దాటిన కరోనా మరణాలు ఒక్క రోజే 51 మంది మృతి 9,352కు పెరిగిన పాజిటివ్ కేసులు మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులలో భారీగా పెరిగిన బాధితులు ముంబయిలో భయపెడుతున్న ధారవి మురికి వాడ పరిస్థితి అదుపులోనే ఉందన్న కేంద్రం న్యూఢిల్లీ: భారత్‌లో...

తెలంగాణలో మరో కానిస్టేబుల్‌కు కరోనా పాజిటీవ్ నిర్ధారణ

  మనతెలంగాణ/హైదరాబాద్:తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో వరుస కరోనా పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి. దీంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు. గతంలో సైఫాబాద్‌లో పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వ్యక్తి మర్కజ్‌కు వెళ్లి వచ్చిన విషయం...
Lover

ప్రేమ…. యువకుడిపై పెట్రోల్ పోసి…

  అమరావతి: ప్రియుడిపై ప్రియురాలు పెట్రోల్‌పోసి తగలబెట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. ముత్తాలపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్వర రావు అనే యువకుడు, ఓ యువతితో ప్రేమలో పడ్డారు. గత రెండు...
Women

చెట్టుకు ఉరేసుకున్న ఇద్దరు యువతులు

  మేడ్చల్: ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లాలోని జవహర్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... డెంటల్ కాలేజీ సమీపంలో ఉన్న డంపింగ్ యార్డుకు చెత్తవేయడానికి జిహెచ్‌ఎంసి కార్మికులు వెళ్లారు....
Nihang Sikhs Chop off Cops hand

లాక్‌డౌన్: ఆపినందుకు పోలీస్ చేయి నరికేశారు.. (వీడియో)

  హర్యానా: పంజాబ్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ అధికారిపై కొంత మంది దుండగలు దాడి చేసి అతని చేయి నరికిన ఘటన పటియాలలోని కూరగాయల మార్కెట్ సమీపంలో...

Latest News